Headlines
అకస్మాత్తుగా ముఖాముఖి తారసపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ.. అసలు ఏం జరిగిందంటే?

అకస్మాత్తుగా ముఖాముఖి తారసపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ.. అసలు ఏం జరిగిందంటే?

కేరళ, బెంగాల్, అస్సాం సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోరు కారణంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలోనే శనివారం (ఏప్రిల్ 11) భారత రాజకీయాల్లో ఒక ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అకస్మాత్తుగా ముఖాముఖి తారసపడ్డారు. రాహుల్ గాంధీ చేతులు జోడించి ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి మోదీ కూడా చేతులు జోడించి ఆయన స్వాగతాన్ని స్వీకరించారు. అంతేకాకుండా, అనంతరం ఇద్దరు నాయకుల మధ్య సంభాషణ…

Read More
అపోలో ఫిష్ పకోడీ.. రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి

అపోలో ఫిష్ పకోడీ.. రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి

ముందుగా అపోలో ఫిష్ తీసుకుని, వాటికి ఉప్పుతో వేసి ఒకటికి మూడు సార్లు బాగా శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే చేపలు నీచు వాసన రాకుండా ఉంటాయి. ఈ ముక్కలకు మసాలాలు పట్టించుకోవాలి: ఆ తర్వాత ఈ ముక్కలను తీసుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి పక్కన పెట్టుకోవాలి. మ్యారీనేట్ చేసిన అపోలో ఫిష్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా కారం, మసాలా పొడి , అర టీ…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? టీటీడీ నుంచి అలర్ట్.. మూడ్రోజుల పాటు ఈ సేవలు రద్దు..

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? టీటీడీ నుంచి అలర్ట్.. మూడ్రోజుల పాటు ఈ సేవలు రద్దు..

తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే మీకో గమనిక. తిరుమలలో కొన్ని సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. తిరుమలలో ఈ నెల 25వ తేదీ నుంచి శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు తిరుమల కొండపై ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. నారాయణగిరి ఉద్యానవనాల్లో ఉన్న పరిణయోత్సవ మండపంలో ఈ…

Read More
అకస్మాత్తుగా ముఖాముఖి తారసపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ.. అసలు ఏం జరిగిందంటే?

ఆయాసం ఏ వ్యాధులను సూచిస్తుంది..? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..

చాలా మంది తరచుగా ఆయాసం గురించి ఫిర్యాదు చేస్తుంటారు. దీనిని ఎప్పుడూ.. నిర్లక్ష్యం చేయకూడదు.. ఎందుకంటే ఇది అంతర్గత సమస్యకు సంకేతం కావచ్చు. ఆయాసానికి అధిక శ్రమ, శారీరక బలహీనత, ఊబకాయం, ఒత్తిడి లేదా ఆందోళన వంటి అనేక సాధారణ కారణాలు ఉన్నాయి. వాతావరణ మార్పులు, కాలుష్యం, దుమ్ము లేదా అలర్జీలు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు దోహదం చేస్తాయి. కొన్నిసార్లు, ఎక్కువసేపు కూర్చోవడం లేదా వ్యాయామం చేయకపోవడం వల్ల శరీర శక్తి తగ్గి, తేలికపాటి పనులు…

Read More
ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు

ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు

మ్యాన్ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తారక్ దేవర లాంటి హిట్ తర్వాత బాలీవుడ్ దర్శకుడితో కలిసి వార్ 2 సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దాంతో తారక్ ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అయ్యారు. దాంతో ఇప్పుడు తారక్ నటించిన సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న…

Read More
Hyderabad: ఏంటక్కా ఇది.. టిప్‌టాప్‌గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..

Hyderabad: ఏంటక్కా ఇది.. టిప్‌టాప్‌గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..

హైదరాబాద్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ప్రియుడికి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలనే కోరిక ఉంది.. కానీ చేతిలో డబ్బు లేదు.. ప్రియురాలు ఏం చేయాలా అని ఆలోచించి చివరి దొంగతనం చేద్దాం అని ఫిక్స్ అయ్యింది. ప్రేమ కోసం.. ప్రియుడికి గిఫ్ట్ ఇవ్వడానికి ఓ యువతి చేసిన దొంగతనం వ్యవహారం హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువతిపై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది….

Read More
అకస్మాత్తుగా ముఖాముఖి తారసపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ.. అసలు ఏం జరిగిందంటే?

గరిబోళ్ల పవర్‌ఫుల్ డ్రింక్.. చెరుకు రసం ఈ టైంలో తాగితే లెక్కలేనన్ని ప్రయోజనాలు..

వేసవి కాలంలో శరీరాన్ని ఉత్తేజపరిచి, తక్షణ శక్తిని అందించడంలో చెరుకు రసం ఎంతో ప్రయోజనకరమైన పానీయం. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. చెరుకు రసంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇతర పండ్ల రసాలతో పోలిస్తే దీని ధర తక్కువగా ఉండటంతో, సామాన్యులు సైతం సులువుగా కొనుగోలు చేసి తాగగలుగుతారు. పండ్లు రసం గ్లాసు 70-80 రూపాయలు అవుతుంటే, చెరుకు రసం 20 రూపాయలకే లభిస్తుంది. చెరుకు రసంలో అధిక భాగం నీరే ఉంటుంది.. ఇది వేసవిలో శరీరానికి అవసరమైన…

Read More
అకస్మాత్తుగా ముఖాముఖి తారసపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ.. అసలు ఏం జరిగిందంటే?

Gold Rate Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!

నేడు 2026 ఏప్రిల్ 11 శనివారం నాడు దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరలు సామాన్యులకు కొంత ఊరటనిస్తున్నాయి. బంగారం ధరలు ఈ రోజు నిలకడగా ఉన్నాయి. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటనతో కూడిన అస్థిరమైన వారం తర్వాత బంగారం ధరలు స్థిరపడ్డాయి. స్వల్ప దిద్దుబాటు తర్వాత అంతర్జాతీయ మార్కెట్లు వారాంతానికి ముగియగా, దేశీయ భారతీయ ధరలు గత తగ్గుదలల నుండి స్వల్పంగా కోలుకున్నాయి. గ్లోబల్ స్పాట్ గోల్డ్ ట్రేడింగ్ వారాన్ని స్వల్ప తగ్గుదలతో ముగించినప్పటికీ, వరుసగా మూడవ…

Read More
అకస్మాత్తుగా ముఖాముఖి తారసపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ.. అసలు ఏం జరిగిందంటే?

అరటి పండును పెరుగన్నంతో కలిపి తింటే ఏమవుతుంది.. వామ్మో.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..

అరటి పండు, మన నిత్య జీవితంలో సులువుగా లభించే, అత్యంత చవకైన, అత్యధిక శక్తినిచ్చే పండ్లలో ఒకటి.. దీనిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుది.. అయితే.. అరటి పండును ఎలా, ఎప్పుడు తింటే దాని ప్రయోజనాలు శరీరానికి సక్రమంగా అందుతాయి..? అనే విషయాలపై చాలా మందికి సందేహం కలుగుతుంది.. ముఖ్యంగా, అరటి పండును పెరుగన్నంతో కలిపి తినడం మంచిదేనా..? కాదా..? అనే విషయాన్ని కూడా చాలా మంది అడుగుతుంటారు.. ఆయుర్వేద నిపుణుల…

Read More
మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!

మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!

హైదరాబాద్ రాజసం, నిజాం నవాబుల కాలం నాటి అపారమైన సంపద చుట్టూ అల్లుకున్న ఒక భారీ మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిజాం నగల పేరిట ఏకంగా రూ. 50.8 కోట్ల మేర సాగిన ఈ చీటింగ్ ఉదంతం భాగ్యనగరంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, ఇప్పటికే పలు వివాదాల్లో ఉన్న సుకేష్ గుప్తా పేరు మరోసారి తెరపైకి రావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త రాజేష్ అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదుతో…

Read More