పోలీసులు కనిపించేసరికి అందరూ పరారవుతున్నారు.. డెన్ లోపలికి వెళ్లి చూడగా..
శేషాచలం రిజర్వు ఫారెస్ట్లో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటైన ప్రత్యేక దళం మరోసారి భారీ విజయం సాధించింది. తిరుపతి జిల్లా ఎస్పీ, రెడ్ శాండిల్ హెడ్ సుబ్బారాయుడు ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ కర్ణాటకలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో సుమారు రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకుంది. టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నం.02/2026 కేసులో పరారీలో ఉన్న ముద్దాయిల ఆచూకీ కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. విశ్వసనీయ ఇంటెలిజెన్స్ సమాచారం…