విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే అదిరిపోయే గిఫ్ట్.. ఏంటో తెలిస్తే..

విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే అదిరిపోయే గిఫ్ట్.. ఏంటో తెలిస్తే..

గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో అతి పెద్ద ప్రభుత్వ పాఠశాల ఏటి అగ్రహారంలో ఉంది. ఈ పాఠశాల విద్యార్ధులకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే మాధవి దంపతులు స్కూల్ కు వెళ్లారు. అందరూ పరీక్షలు మెరుగ్గా రాయాలని సూచించారు. కష్టపడి చదవి ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే పదో తరగతి పరీక్షలే బేస్ అని చెప్పారు. ఎమ్మెల్యే విద్యార్ధులను ప్రోత్సహిస్తూనే పదో తరగతి లో మెరుగైన ఫలితాలు సాధించిన యాభై మందిని ఎంపిక చేసి అందరిని రెండు రోజుల…

Read More
కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మ.. నిమిషాల్లోనే అద్భుతం..

కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మ.. నిమిషాల్లోనే అద్భుతం..

సూర్యాపేట జిల్లా బరకత్ గూడెంకు చెందిన రామయ్యకు రైస్ మిల్ తో జీవనోపాధి పొందుతున్నాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువైంది. ఈ వానరుల దాడి నుంచి మిల్లుకు వచ్చే ధాన్యం, బియ్యాన్ని రక్షించుకునేందుకు ఏపీలోని నూజివీడు నుండి కొద్ది రోజుల క్రితం కొండముచ్చును కొనుగోలు చేశాడు. అక్కడినుంచి కొండముచ్చును బరకత్ గూడేనికి తీసుకువచ్చి.. పెంచుకుంటున్నాడు.. కొద్దిరోజులు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. ఇటీవల కొన్నీ రోజులుగా తిండి తినకపోవడంతో నీరసంగా కనిపించింది. ఉన్నట్టుండి కొండముచ్చు శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. కంగారు…

Read More
కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మ.. నిమిషాల్లోనే అద్భుతం..

Andhra Pradesh: ఏపీలో కొత్త ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే.. రెడీగా ఉండండి..

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ ఉగాది కానుకగా తీపికబురు అందించింది. ఉగాది రోజున ఇల్లు లేని వారికి కొత్త వాటిని మంజూరు చేయనుంది. ఈ మేరకు లక్ష టిడ్కో ఇళ్లను ఉగాది రోజున పేదలకు పంపిణీ చేయనున్నట్లు అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ నెల 18న లక్ష మందికి ఇళ్లను అందించనున్నట్లు వెల్లడించారు. జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, ఈ మేరకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణం అందినట్లు తెలిపారు….

Read More
Charan-Dhanush: చెర్రీ – ధనుష్‌ పోటీ.. రూరల్‌లో నెగ్గేదెవరు ??

Charan-Dhanush: చెర్రీ – ధనుష్‌ పోటీ.. రూరల్‌లో నెగ్గేదెవరు ??

ప్రస్తుతం ఒకే తేదీన విడుదలవుతున్న రెండు క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదే తరహా పరిస్థితి ఏప్రిల్ 30న కూడా ఏర్పడనుంది. ఈ తేదీన రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ఫస్ట్ సింగిల్ చికీరి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా సెకండ్ సింగిల్ కూడా విడుదలైంది. మళ్ళీ…

Read More
ఇండియాలో వైట్‌ కాలర్‌ జాబ్స్‌ పెరిగాయా? సంచలన నిజాలు వెల్లడించిన కొత్త నివేదక

ఇండియాలో వైట్‌ కాలర్‌ జాబ్స్‌ పెరిగాయా? సంచలన నిజాలు వెల్లడించిన కొత్త నివేదక

భారతదేశ వైట్-కాలర్ జాబ్ మార్కెట్ ఫిబ్రవరి 2026లో వార్షికంగా 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీనికి AI స్వీకరణ పెరుగుదల, IT రంగంలో కోలుకోవడం మద్దతు ఇచ్చాయి. నౌక్రీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ఫిబ్రవరిలో 3,233 పాయింట్లకు చేరుకుంది, ఇది ఫిబ్రవరి 2025లో 2,890 పాయింట్ల నుండి పెరిగింది, ఇది ఇటీవలి సంవత్సరాలలో బలమైన ఫిబ్రవరి పనితీరును సూచిస్తుంది. జనవరి నుండి ఫిబ్రవరి వరకు నెలవారీ వృద్ధి 23 శాతంగా ఉంది, ఇది రెండు నెలల మధ్య…

Read More
US-Israel Strikes On Iran: అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం

US-Israel Strikes On Iran: అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశంలో 40 రోజుల సంతాప దినాలు, ఏడు రోజుల అధికారిక సెలవులను ప్రకటించారు. తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖమేనీ మృతిని ప్రకటించగా, ఇరాన్ ఖండించింది. అయితే, తర్వాత ఇరాన్ మీడియా ఖమేనీ మృతిని ధ్రువీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లోనే ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ ఆరోపించింది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Sonal Chauhan: దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్…

Read More
కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మ.. నిమిషాల్లోనే అద్భుతం..

సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు.. వణికిపోతున్న తోటి ఉద్యోగులు

బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాలలో గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్‌లో కొనసాగుతున్న కృష్ణమోహన్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత ఏడాది జూలై నెలలో భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో 35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన అనంతరం ఆయనను సస్పెండ్ చేశారు. ఈ విచారణ క్రమంలో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానంతో ఈ సోదాలు చేపట్టారు. ఒంగోలు ఏసీబీ అధికారులు పేరాలలోని…

Read More
B.R. Naidu: ఇది వాళ్లపనే.. వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!

B.R. Naidu: ఇది వాళ్లపనే.. వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!

Ttd Chairman B.r. Naidu Refutes Deepfake Allegation సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. AI సాంకేతికతను వాడుకుని తన రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కంటెంట్…

Read More
కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మ.. నిమిషాల్లోనే అద్భుతం..

RBI: ఈ బ్యాంకుకు భారీ షాక్‌.. ఏకంగా లైసెన్స్‌నే రద్దు చేసిన ఆర్బీఐ..!

Bank License Cancelled: కర్ణాటక బ్యాంకింగ్ రంగం నుండి పెద్ద వార్తలు వెలువడుతున్నాయి. మండ్య జిల్లాలోని మద్దూర్‌లో ఉన్న శింషా సహకార బ్యాంక్ నియమితపై రిజర్వ్ బ్యాంక్ (RBI) తుది ప్రకటనను జారీ చేసింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత బ్యాంకు లైసెన్స్ పూర్తిగా రద్దు చేసింది. ఈ వివాదం చాలా పాతది. RBI జూలై 5, 2024న బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆ సమయంలో బ్యాంకును బ్యాంకింగ్ కార్యకలాపాలను వెంటనే…

Read More
బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం.. రాజీనామా దిశగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్..?

బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం.. రాజీనామా దిశగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్..?

బీహార్ రాజకీయాల్లో పెను మార్పు వస్తుందని చర్చ జరుగుతోంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగి రాజ్యసభలోకి ప్రవేశించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంలో, భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు బీహార్ ముఖ్యమంత్రి కావచ్చని తెలుస్తోంది. నిన్నటి వరకు నిశాంత్ కుమార్ రాజ్యసభలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. రాజ్యసభకు నిశాంత్ పేరు దాదాపుగా ఖరారు అయిందని…

Read More