Shreyas Iyer: వెస్టిండీస్ వన్డే సిరీస్కు శ్రేయస్ అయ్యర్ దూరం.. అసలు కారణం బయటపెట్టిన బీసీసీఐ
Shreyas Iyer: భారత క్రికెట్లో అరుదైన సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. అక్టోబర్ నెలలో ఒకేసారి రెండు వేర్వేరు దేశాల్లో భారత జట్లు మ్యాచ్లు ఆడనున్నాయి. జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో టీమిండియాను కెప్టెన్గా నడిపించనున్నందుకే, వెస్టిండీస్తో జరగనున్న వన్డే సిరీస్కు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమవుతున్నాడు. ఆసియా క్రీడలు 2026లో పురుషుల క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 28న క్వార్టర్ ఫైనల్స్తో ప్రారంభం కానుంది. జపాన్లోని ఐచి-నాగోయా వేదికగా అక్టోబర్ 1న సెమీఫైనల్స్, అక్టోబర్ 3న…