Aamani : ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడు జబర్దస్త్‏లో రెమ్యునరేషన్ ఎంతంటే.. ఆమని ఏం చెప్పారంటే..

Aamani : ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడు జబర్దస్త్‏లో రెమ్యునరేషన్ ఎంతంటే.. ఆమని ఏం చెప్పారంటే..

తెలుగు కే విశ్వనాథ్, దాసరి నారాయణరావు, కే రాఘవేంద్ర రావు వంటి లెజెండరీ దర్శకులతో పని చేయడం గౌరవంగా భావించారు. అయితే, చిరంజీవి, వెంకటేష్ వంటి హీరోలతో నటించే అవకాశం కోల్పోయానని, సౌందర్య చేసిన ఒక పాత్రను కూడా తాను మిస్ అయ్యానని ఆమె గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ మంచి స్థితిలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం వల్ల చాలా మంచి పాత్రలు కోల్పోయానని ఆమని విచారం వ్యక్తం చేశారు. సినీ నటి ఆమని తన సుదీర్ఘ…

Read More
Aamani : ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడు జబర్దస్త్‏లో రెమ్యునరేషన్ ఎంతంటే.. ఆమని ఏం చెప్పారంటే..

అమృత ఫలం.. ఒక్కసారి రుచి చూస్తే వెంటపడాల్సిందే.. తునికిపండు స్పెషాలిటీ ఇదే

తునికిపండు.. అలియాస్ అమర్‌ఫల్‌.. పేరులోనే అమరత్వం వుంది. దీని విశేషాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. వేసవి కాలంలో ఆరోగ్యాన్ని ప్రసాదించి, ఆయువును పెంచే పండు కావడంతోనే దీనికి అమర్‌ఫల్‌ అన్న పేరు వచ్చిందని చెబుతారు. దీనిని అడవి సపోటా అనికూడా పిలుస్తారు. చూడటానికి చిన్నగా ఉంటూ.. తింటే చిత్ర విచిత్రంగా అనిపించే ఈ పండులో పోషకాలు పుష్కలం. ఈ పండు పైభాగం గట్టిగా ఉండటుంది.. లోపల మాత్రం గుజ్జు చాలా మెత్తగా నాజూగ్గా ఉంటుంది. అందులోనే…

Read More
Watch: నిర్లక్ష్యానికి పరాకాష్ట.. రాత్రి వేళ నడిరోడ్డుపై కారుతో యువతుల ప్రమాదకర విన్యాసాలు.. దెబ్బకు మత్తు వదిలింది!

Watch: నిర్లక్ష్యానికి పరాకాష్ట.. రాత్రి వేళ నడిరోడ్డుపై కారుతో యువతుల ప్రమాదకర విన్యాసాలు.. దెబ్బకు మత్తు వదిలింది!

సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న యువత తీరుకు అద్దం పడుతోంది ఈ తాజా ఘటన. మద్యం మత్తులో వివేకాన్ని కోల్పోయి, ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఒక యువతి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా X (ట్విట్టర్) వేదికగా @pradeepgr63 అనే ఖాతా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో, ఒక థార్ కారుపై ఇద్దరు యువతులు మద్యం మత్తులో ప్రమాదకరంగా కూర్చుని ఉన్నారు. రాత్రి…

Read More
Aamani : ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడు జబర్దస్త్‏లో రెమ్యునరేషన్ ఎంతంటే.. ఆమని ఏం చెప్పారంటే..

CBSE Class 10th Results 2026: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల..? డైరెక్ట్ లింక్ ఇదిగో

హైదరాబాద్‌, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) పదో తరగతి పరీక్షల ఫలితాలు రేపు (ఏప్రిల్ 14) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రంలోపు వెలువడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 25…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? టీటీడీ నుంచి అలర్ట్.. మూడ్రోజుల పాటు ఈ సేవలు రద్దు..

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? టీటీడీ నుంచి అలర్ట్.. మూడ్రోజుల పాటు ఈ సేవలు రద్దు..

తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే మీకో గమనిక. తిరుమలలో కొన్ని సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. తిరుమలలో ఈ నెల 25వ తేదీ నుంచి శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు తిరుమల కొండపై ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. నారాయణగిరి ఉద్యానవనాల్లో ఉన్న పరిణయోత్సవ మండపంలో ఈ…

Read More
Aamani : ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడు జబర్దస్త్‏లో రెమ్యునరేషన్ ఎంతంటే.. ఆమని ఏం చెప్పారంటే..

ఆకలితో చిన్నారులుంటే.. 11,000 లీటర్ల పాలను నదిలో వదిలారు

మధ్యప్రదేశ్‌లో ఓ ఆధ్మాత్మిక కార్యక్రమంలో భాగంగా 11 వేల లీటర్ల పాలను నర్మదా నదిలోకి వదిలేశారు. రాష్ట్రంలో చిన్నారులు పోషకాహారంలోపంతో బాధపడుతుంటే.. పాలను వృథాచేయడం ఏంటని, వాటిని ఆకలితో ఉన్న పిల్లలకు అందచేస్తే బాగుండేదని పర్యావరణవేత్తలు అంటున్నారు. నదిలో పాలు పోయడం వల్ల బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD పెరిగి, ఆక్సిజన్ స్థాయిలు తగ్గి జలచరాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. నీటిలో పాలు కుళ్లి బ్యాక్టీరియా వృద్ధి చెంది, చేపలు, ఇతర జీవులకు విషపూరితంగా మారుతుందని పర్యావరణ నిపుణులు…

Read More
కొత్త బైక్‌ కొనాలనుకుంటున్నారా? ఆఫీస్‌కు వెళ్లే వారికి సూటైయ్యే టాప్‌ 5 బైకులు ఇవే!

కొత్త బైక్‌ కొనాలనుకుంటున్నారా? ఆఫీస్‌కు వెళ్లే వారికి సూటైయ్యే టాప్‌ 5 బైకులు ఇవే!

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ప్రతిరోజూ కొత్త బైక్‌ మోడళ్లు విడుదలవుతుండటంతో వినియోగదారులు ఏది ఎంచుకోవాలన్న దానిపై అయోమయానికి గురవుతున్నారు. ఎక్కువగా లుక్స్, స్పీడ్, ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, రోజువారీ ప్రయాణాలకు ముఖ్యమైనది నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు. ఈ నేపథ్యంలో రోజూ ఆఫీసు లేదా వ్యాపార అవసరాల కోసం ఉపయోగించడానికి అనువైన, తక్కువ ఖర్చుతో నడిచే టాప్-5 బైకుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మొదటగా Yamaha MT-15 V2 యువతలో విపరీతమైన క్రేజ్…

Read More
Thimmarajupalli TV : ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రివ్యూ.. కిరణ్ అబ్బవరం నిర్మాతగా మాయ చేసాడుగా..!

Thimmarajupalli TV : ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రివ్యూ.. కిరణ్ అబ్బవరం నిర్మాతగా మాయ చేసాడుగా..!

మూవీ రివ్యూ: తిమ్మరాజుపల్లి టీవీ నటీనటులు: సాయి తేజ్ (హీరో), వేధా జలంధర్ (హీరోయిన్), ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ, లతీష్‌, బాలరాజు, సాయికృష్ణ, అనిల్, తేజ విహాన్, టీవీ రామన్, చిట్టిబాబు, ప్రతాప్ రెడ్డి, మాధవి తదితరులు నిర్మాణ సంస్థలు: కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ సంగీతం: వంశీకాంత్ రేఖన సినిమాటోగ్రఫీ: అక్షయ్ రామ్ పొడిశెట్టి దర్శకత్వం: వి. మునిరాజు నిర్మాతలు: కిరణ్ అబ్బవరం, తేజ వేల్పుచర్ల (సహ నిర్మాత) కథ:…

Read More
Gold Prices: అక్షయ తృతీయ వేళ బంగారం కొనాలా? 60 శాతం పెరిగిన గోల్డ్‌ రేట్లు!

Gold Prices: అక్షయ తృతీయ వేళ బంగారం కొనాలా? 60 శాతం పెరిగిన గోల్డ్‌ రేట్లు!

Gold Prices: భారతదేశంలో బంగారం కొనడం అనేది కేవలం ఆర్థికపరమైన నిర్ణయం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్. ముఖ్యంగా అక్షయ తృతీయ వంటి పర్వదినాల్లో బంగారం కొంటే ఐశ్వర్యం, అదృష్టం సిద్ధిస్తాయని భారతీయుల నమ్మకం. ఈ ఏడాది ఏప్రిల్ 19, ఆదివారం నాడు అక్షయ తృతీయ వస్తున్న తరుణంలో పసిడి మార్కెట్ విశ్లేషణను ఒకసారి పరిశీలిద్దాం. గత ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు: గత ఏప్రిల్ 2025 (గత అక్షయ తృతీయ) నుండి ఇప్పటివరకు భారతీయ స్పాట్…

Read More
Aamani : ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడు జబర్దస్త్‏లో రెమ్యునరేషన్ ఎంతంటే.. ఆమని ఏం చెప్పారంటే..

IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడి అడ్డంగా దొరికిపోయిన రోమీ భిందర్.. రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ

IPL 2026 Controversy : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో ఒక వింత దృశ్యం కెమెరాకు చిక్కింది. రాజస్థాన్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తుండగా, పక్కనే ఉన్న యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ ఆ ఫోన్ వైపు తొంగి చూడటం స్పష్టంగా కనిపించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా(PMOA)లో మొబైల్ ఫోన్లు లేదా స్మార్ట్ వాచ్‌లు వాడటం ఖచ్చితంగా…

Read More