IND Vs ENG: ఇక వార్ వన్సైడేరోయ్.! సెమీస్కు ముందే టీమిండియాకు 5 గుడ్న్యూస్లు..
టీ20 ప్రపంచకప్ 2026 ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. వెస్టిండీస్పై అద్భుత విజయం సాధించి టీమిండియా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. మార్చి 5వ తేదీన ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో భారత్ తన సెమీఫైనల్ పోరును ఇంగ్లాండ్తో తలపడనుంది. వరుసగా మూడోసారి ఈ రెండు జట్లు సెమీఫైనల్లో తలపడడం విశేషం. 2022లో ఇంగ్లాండ్ భారత్ను ఓడించి కప్ గెలుచుకోగా, 2024లో భారత్ ఇంగ్లాండ్ను ఓడించి కప్ కైవసం చేసుకుంది. ఇప్పుడు 2026లో కూడా ఈ రెండు జట్లు తలపడుతుండడం…