AP Inter Supply Exams 2026: గుడ్న్యూస్.. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులకూ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు..?
అమరావతి, ఏప్రిల్ 17: రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో పలువురు విద్యార్ధులు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో ఇంటర్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ మేరకు సచివాలయంలో ఆయన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల…