Cashew Apple: రాలిపోయే ఈ పండును అస్సలు వదలకండి! రోగనిరోధక శక్తి పెంచడంలో దీనికి సాటిలేదు

Cashew Apple: రాలిపోయే ఈ పండును అస్సలు వదలకండి! రోగనిరోధక శక్తి పెంచడంలో దీనికి సాటిలేదు

తోటల్లో రాలిపోయి, నేలపాలయ్యే ఆ పండులో ఎన్ని అద్భుత ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం గింజ కోసం పండును పారేయడం ఎంత పెద్ద పొరపాటో తెలుసా? ఆ చెట్టు ఇచ్చే గింజను మనం వేల రూపాయలు పోసి కొంటాం. కానీ అదే చెట్టు ఇచ్చే పండును మాత్రం కనీసం ఉచితంగా ఇచ్చినా తీసుకోము. పల్లెటూళ్లలో వేల టన్నుల కొద్దీ ఈ పండ్లు నేల రాలి కుళ్లిపోతుంటాయి. తీపి, వగరు కలగలిసిన రుచితో ఉండే…

Read More
Vastu Tips: లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా..? సింక్ కింద ఈ వస్తువులు ఉంటే వెంటనే తొలగించండి..!

Vastu Tips: లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా..? సింక్ కింద ఈ వస్తువులు ఉంటే వెంటనే తొలగించండి..!

అవాంఛిత ప్లాస్టిక్ సంచులను పోగు చేయవద్దు.. కూరగాయలు లేదా ఇతర వస్తువులతో వచ్చే ప్లాస్టిక్ సంచులను సింక్ కింద పోగు చేయడం వలన అవ్యవస్థ, ప్రతికూలత పెరుగుతుందని వాస్తు భావిస్తుంది. ఇది శ్రేయస్సును అడ్డుకుంటుందని చెబుతారు. పరిష్కారం: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అవసరమైతే వాటిని సర్ది, ప్రత్యేక సంచిలో ఉంచి ఎత్తైన ప్రదేశంలో నిల్వ చేయాలి. వంటగది శుభ్రంగా, సక్రమంగా ఉండటం వాస్తు పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగానూ చాలా ముఖ్యం. సింక్ కింద స్థలాన్ని…

Read More
Lifestyle: మీకు మద్యం తాగే అలవాటు ఉందా..? ఈ తప్పు అస్సలు చేయకండి!

Lifestyle: మీకు మద్యం తాగే అలవాటు ఉందా..? ఈ తప్పు అస్సలు చేయకండి!

Lifestyle: ఈ రోజుల్లో చాలా మంది పార్టీలలో లేదా ఆనంద క్షణాల్లో మద్యం తాగడం సాధారణంగా మారిపోయింది. కానీ కొన్నిసార్లు సరదాగా గడుపుతున్నప్పుడు అధిక మొత్తంలో మద్యం సేవిస్తారు. ఈ అధిక మొత్తంలో మద్యం తాగడం శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుందంటున్నారు నిపుణలు. మద్యం తాగేటప్పుడు మీ శరీరానికి ఎంత మంచిదో ఎవరూ ఎప్పుడూ ఆలోచించరు. నిజం చెప్పాలంటే, ఒకేసారి ఎక్కువ బీరు లేదా మద్యం తాగడం మరణానికి కూడా దారితీస్తుందంటున్నారు నిపుణులు. ఒకేసారి ఎంత మద్యం…

Read More
Toll Plaza: ఆగాల్సిన అవసరమే లేదు.. ఇక గేట్లు లేని టోల్‌ ప్లాజాలు..!

Toll Plaza: ఆగాల్సిన అవసరమే లేదు.. ఇక గేట్లు లేని టోల్‌ ప్లాజాలు..!

Toll Plaza: భారతదేశంలోని జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రజలకు ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయనున్న విషయం తెలిసిందే. అయితే మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం హైవే గుండా వెళ్తుంటే టోల్‌ ప్లాజా రాగానే కొన్ని సెకన్లపాటు ఆగాల్సి ఉండేది. అది కూడా పాస్టాగ్‌ ఉంటే. కాని ఇప్పుడు ఆది కూడా ఆగాల్సిన అవసరం లేని…

Read More
విజిలెన్స్‌కు చిక్కిన మైనింగ్ అధికారి.. కుప్పలు తెప్పలుగా బయటపడ్డ నోట్ల కట్టలు..!

విజిలెన్స్‌కు చిక్కిన మైనింగ్ అధికారి.. కుప్పలు తెప్పలుగా బయటపడ్డ నోట్ల కట్టలు..!

ఒడిశాలో అవినీతి తిమింగళం చిక్కింది. సదరు అధికారి అక్రమం సంపాదన చూసి పోలీసులే షాక్ అయ్యారు. భువనేశ్వర్‌లోని అవినీతి నిరోధక సంస్థ బుధవారం (ఫిబ్రవరి 25) కటక్ సర్కిల్ మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతికి చెందిన భువనేశ్వర్ ఫ్లాట్ నుండి రూ. 4 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఒడిశా విజిలెన్స్ చరిత్రలో ఇది అతిపెద్ద నగదు స్వాధీనం అని అధికారులు అభివర్ణించారు. లైసెన్స్ పొందిన బొగ్గు విక్రేత నుండి రూ. 30,000 లంచం తీసుకుంటుండగా మొహంతి…

Read More
CM Chandrababu: 48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు

CM Chandrababu: 48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు విజయనగరంలో పర్యటించి, పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించారు. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) టీకా డ్రైవ్‌ను అధికారికంగా ప్రారంభించి, కౌమారదశలో ఉన్నవారిని, యువకులను గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల ద్వారా నివారణా ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు “పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. తన సుదీర్ఘ రాజకీయ…

Read More
TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు భారీ శుభవార్త.. టికెట్ల ఛార్జీలు భారీగా తగ్గింపు.. ఒకేసారి ఎంతంటే..?

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు భారీ శుభవార్త.. టికెట్ల ఛార్జీలు భారీగా తగ్గింపు.. ఒకేసారి ఎంతంటే..?

వేసవికాలంలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో టికెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 1వ తేదీ నుంచి తగ్గించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే సమ్మర్ మొదలుకావడంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కబోత కూడా మొదలుకాబోతుంది. దీని వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చేందుకు హైదరాబాద్‌లో తిరిగే ఏసీ బస్సుల్లో…

Read More
IRCTC Tour Package: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్ ఛాన్స్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజ్.. ఒక్క టూర్‌తో అన్నీ..

IRCTC Tour Package: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్ ఛాన్స్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజ్.. ఒక్క టూర్‌తో అన్నీ..

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూరిజం మంచి అవకాశం కల్పిస్తోంది. నాలుగు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ప్రతీ రోజు ఉంటుంది. ఈ ప్యాకేజీలో యాదరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహాస్వామి ఆలయంతో పాటు చిలుకూరు బాలాజీ, స్వర్ణగిరి దేవాలయంతో పాటు రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించవచ్చు. పూర్తిగా రోడ్డు మార్గంలో ఈ టూర్ ఉంటుంది. బస్సు సౌకర్యంతో పాటు బ్రేక్ ఫాస్ట్, డిన్నర్…

Read More
Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. అవి లేకుండా పట్టుబడితే మీ బండ్లు సీజే!

Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. అవి లేకుండా పట్టుబడితే మీ బండ్లు సీజే!

హైదరాబాద్‌ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్లపై వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న వారే టార్గెట్‌గా ఈ స్పెషల్ డ్రైవర్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ డ్రైవ్ సమయంలో ఎవరైనా లైసెన్స్‌ లేకుండా పట్టుబడితే వారి వాహనం సీజ్‌ చేయడంతో పాటు ఫైన్ కూడా విధించే అవకాశం ఉందని…

Read More
OYO: ఓయో కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే మెయిన్ టార్గెట్!

OYO: ఓయో కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే మెయిన్ టార్గెట్!

OYO: ఓయో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తన వ్యాపార విస్తరణను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొత్తం 300 కంపెనీ సర్వీస్డ్ హోటళ్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలను ప్రధాన లక్ష్యంగా ఎంపిక చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన హోటల్ భాగస్వాముల సదస్సులో ఈ కీలక ప్రకటన వెలువడింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ కేంద్రాలు, టియర్-2 నగరాల్లో తమ బలమైన ఉనికిని ఏర్పరచుకోవడమే ఈ కార్యక్రమం…

Read More