‘అన్ని సమస్యలకు అతనొక్కడే పరిష్కారమా.. నీ స్ట్రాటజీతో టీమిండియా పరువు తీస్తున్నావ్గా’
Team India: భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత, భారత జట్టు ఎంపికలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, ఆ మ్యాచ్లో అక్షర్ పటేల్ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకోవడంపై మాజీ భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా ఎద్దేవా చేశారు. భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోగా, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి…