Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి కొత్త యాప్.. ఒకే క్లిక్తో అన్నీ..
ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రైతులకు వేగంగా సేవలు అందించేందుకు ఏపీ ఏఐఎంఎస్-2.0 యాప్ తీసుకొచ్చింది. ఏపీ అగ్రికల్చర్ ఇన్పర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా రైతులు సమగ్ర సమాచారం మొత్తం ఒకేచోట తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాల నుంచి సాగు పద్దతుల వరకు ప్రతీది ఒకేచోట తెలుసుకోవచ్చు. ఒకే క్లిక్తో రైతులకు ఉపయోగపడే ప్రతీ సమాచారం ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్ గురించి వ్యవసాయ సిబ్బంది ప్రతీ…