AP ICET 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. ఐసెట్‌ 2026 దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ! కొత్త షెడ్యూల్ ఇదే..

AP ICET 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. ఐసెట్‌ 2026 దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ! కొత్త షెడ్యూల్ ఇదే..

అమరావతి, మార్చి 2: ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్‌ 2026) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నోటిఫికేషన్‌ ప్రకారం ఐసెట్‌ దరఖాస్తు గడువు ఈ రోజు (మార్చి 2)తో ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఐసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 17వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు…

Read More
Gaddar Film Awards 2026: గద్దర్ ఫిలిం అవార్డ్స్ – 2025.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..

Gaddar Film Awards 2026: గద్దర్ ఫిలిం అవార్డ్స్ – 2025.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..

ప్రముఖ గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా 2025వ సంవత్సరానికి గానూ తుది జాబితాను జ్యూరీ సభ్యులు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, రోజా రమణి , మణిశర్మ, ప్రగతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా జ్యూరీ చైర్మన్ మణిశర్మ ఆధ్వర్యంలో విజేతల జాబితాను అధికారికంగా వెల్లడించారు….

Read More
CBSE 10, 12 Exams Postponed: ఇరాన్‌ ప్రతికార దాడుల ఎఫెక్ట్.. CBSE 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు మళ్లీ వాయిదా!

CBSE 10, 12 Exams Postponed: ఇరాన్‌ ప్రతికార దాడుల ఎఫెక్ట్.. CBSE 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు మళ్లీ వాయిదా!

న్యూఢిల్లీ, మార్చి 3: ఇరాన్‌ లక్ష్యంగా.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో CBSE బోర్డు పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ దళాల ప్రతీకార దాడులకు దారితీసింది. ఈ అస్థిర పరిస్థితుల కారణంగా విద్యార్థుల భద్రత గురించి తీవ్రమైన ఆందోళనల రేకెత్తించింది. దీంతో మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన సీబీఎస్సీ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. మధ్యప్రాచ్యంలోని కొన్ని…

Read More
కార్పొరేట్ కంపెనీల్లో ప్రమోషన్లు ఎవరికి ఎక్కువ? ఆడవారికా? మగవారికా? సంచలన నిజాలు

కార్పొరేట్ కంపెనీల్లో ప్రమోషన్లు ఎవరికి ఎక్కువ? ఆడవారికా? మగవారికా? సంచలన నిజాలు

ఇండియాలోని కంపెనీలు సమాన అవకాశాల గురించి ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుతున్నాయి. అయితే ఉన్నత నాయకత్వ స్థాయికి చేరుకునే సమయంలో పురుషులు, మహిళల ప్రయాణం ఇంకా భిన్నంగా ఉంటోందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. సమస్య ఆశయంలో లేదని, సంస్థల నిర్మాణాత్మక విధానాల్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ‘జెండర్ అండ్ లీడర్‌షిప్ ఎట్ ఇండియా ఇంక్’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో పురుషులు, మహిళలు రెండూ కెరీర్ వృద్ధి, ఉద్దేశ్యపూర్వక పని, బలమైన నాయకత్వ సంస్కృతిని సమానంగా కోరుకుంటున్నట్లు…

Read More
ఉప ముఖ్యమంత్రి భట్టి తనయుడి వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా బంధువుల పాదయాత్ర

ఉప ముఖ్యమంత్రి భట్టి తనయుడి వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా బంధువుల పాదయాత్ర

​తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య – సాక్షిల వివాహ వేడుకలో ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల మధ్య.. నాడు భట్టి విక్రమార్కతో కలిసి అడుగులేసిన సామాన్య ఆదివాసీ మహిళలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ​అడవి బిడ్డల అనుబంధం: ​గత ఎన్నికలకు ముందు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పాదయాత్రలో వీరంతా భాగస్వాములయ్యారు….

Read More
హోలీ వేడుకల్లో సరికొత్త ట్రెండ్.. ల్యాప్‌టాప్‌తో కలర్‌ఫుల్‌ డ్యాన్స్‌.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

హోలీ వేడుకల్లో సరికొత్త ట్రెండ్.. ల్యాప్‌టాప్‌తో కలర్‌ఫుల్‌ డ్యాన్స్‌.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

గురుగ్రామ్‌లోని ఒక కార్పొరేట్ కార్యాలయం నుండి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కొందరు తమను తాముగా చెప్పుకుంటున్నారు.  ల్యాప్‌టాప్‌తో డ్యాన్స్ చేస్తున్న ఉద్యోగిని చూశారు. ఈ వీడియోను గౌరాన్షి అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో రంగుల సముద్రం మధ్య ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తున్న యువకుడితో వీడియో ప్రారంభమవుతుంది. వీడియోలో కొందరు ఉద్యోగులు డీజే సంగీతానికి తాళం వేసుకుంటూ డ్యాన్స్…

Read More
Gaddar Film Awards 2026: గద్దర్ ఫిలిం అవార్డ్స్ – 2025.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..

శాకాహారమా? మాంసాహారమా? రెండింటి కలయికే ‘ఫ్లెక్సిటేరియన్ డైట్’! మీ పొట్ట ఆరోగ్యం సీక్రెట్

ముఖ్యంగా మన జీర్ణవ్యవస్థలో ఉండే కోట్లాది బ్యాక్టీరియా ఆరోగ్యానికి ఇది ఒక వరం అని గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు చెబుతున్నారు. ఆయనకు మాంసాహారం అంటే ప్రాణం, కానీ తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, అజీర్ణం వేధిస్తుంటాయి. ఆమె పూర్తి శాఖాహారిగా మారాలనుకుంది, కానీ సోషల్ గ్యాదరింగ్స్‌లో ఆ నియమాన్ని పాటించడం కష్టమై విడిచిపెట్టింది. వీరిద్దరి సమస్యకు పరిష్కారమే ‘ఫ్లెక్సిటేరియన్ డైట్’. ఇది కఠినమైన నియమాలు లేని, అత్యంత అనుకూలమైన ఆహార పద్ధతి. మన శరీరంలోని రోగనిరోధక శక్తిని, మెటబాలిజంను, చివరికి మన…

Read More
వారెవ్వా.. అదిరే స్కీమ్.. రూ.5వేలు కడితే.. చేతికి 7.25 లక్షలు.. పూర్తి వివరాలివే..

వారెవ్వా.. అదిరే స్కీమ్.. రూ.5వేలు కడితే.. చేతికి 7.25 లక్షలు.. పూర్తి వివరాలివే..

ప్రస్తుత పరిస్థితుల్లో కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా పెంచుకోవడం చాలా ముఖ్యం. ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో స్టాక్ మార్కెట్ రిస్క్ లేకుండా, నమ్మకమైన రాబడిని ఆశించే వారి కోసం ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. అదే గ్రామ్ ప్రియ యోజన. గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద వచ్చే ఈ పథకం పెట్టుబడితో పాటు జీవిత బీమా రక్షణను కూడా కల్పిస్తోంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్‌లలో లాభాలతో పాటు నష్టభయం కూడా ఉంటుంది….

Read More
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై మరో బిగ్ అప్డేట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై మరో బిగ్ అప్డేట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

హైదరాబాద్ మెట్రో రైలుపై మరో కీలక అప్డేట్ వచ్చింది. హైదరాబాద్ మెట్రోను ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ షురూ అయింది. ఇటీవల కేబినెట్ సమావేశంలో కూడా ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం చేసేందుకు ఆమోదముద్ర వేసింది. దీంతో స్వాధీన ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఎప్పటినుంచో స్వాధీన ప్రక్రియ జరుగుతోండగా.. ఇప్పుడు దీని పనులు మరింత వేగవంతమయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి కీలక విషయం బయటకొచ్చింది. మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా…..

Read More
Jai Shri Ram: దండకారణ్యంలో శ్రీరాముడి చారిత్రక ఆనవాళ్లు.. వనవాసం కాలం నాటి రహస్య ఆలయాలు

Jai Shri Ram: దండకారణ్యంలో శ్రీరాముడి చారిత్రక ఆనవాళ్లు.. వనవాసం కాలం నాటి రహస్య ఆలయాలు

శ్రీరాముడు తన 14 ఏళ్ల వనవాసంలో అత్యధిక కాలాన్ని దండకారణ్యంలోనే గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర భూమిలో శ్రీరాముడి అడుగుజాడలకు సంబంధించిన అనేక రహస్య క్షేత్రాలు దశాబ్దాలుగా వెలుగు చూడకుండా ఉన్నాయి. టీవీ9 దృశ్యం కార్యక్రమం ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో అదృశ్యమైన రామాయణ కాలం నాటి ప్రదేశాలు ఇప్పుడు బయటి ప్రపంచానికి పరిచయమయ్యాయి. ఈ ప్రాంతంలో శ్రీరాముడు మహాదేవుడిని పూజించిన శివాలయం అవశేషాలు, శ్రీరాముడు, సీతాదేవి పండ్లు తిన్న…

Read More