Heart Attack: గుండెపోటుకు చెక్‌పెట్టే అద్భుతమైన చిట్కాలు.. మహిళలు ముఖ్యంగా మీకోసమే!

Heart Attack: గుండెపోటుకు చెక్‌పెట్టే అద్భుతమైన చిట్కాలు.. మహిళలు ముఖ్యంగా మీకోసమే!

40 ఏళ్లు నిండటం జీవితంలో ఒక కొత్త దశను సూచిస్తుంది. కుటుంబం, పని, బాధ్యతల మధ్య, మహిళలు తరచుగా తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మర్చిపోతారు. కానీ నిజం ఏమిటంటే, ఈ వయస్సులో వాకిరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఈ దశలో మహిళలు తమ గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా చూసుకోవాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. 40 ఏళ్ల వయసులోనూ మహిళలు తమ రోజువారీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా గుండె…

Read More
Turmeric Water: వామ్మో.. పసుపు నీళ్లు తాగుతున్నారా..? ఇక మీ బాడీ షెడ్డుకే!

Turmeric Water: వామ్మో.. పసుపు నీళ్లు తాగుతున్నారా..? ఇక మీ బాడీ షెడ్డుకే!

ఈ మధ్య సోషల్‌ మీడియా, ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్‌ ఇచ్చే చిట్కాలను చాలా మంది గుడ్డిగా ఫాలో అవుతున్నారు. దీని వల్ల కొన్ని సార్లు అనారోగ్యం బారీన కూడా పడుతున్నారు. ఇలా ఫాలో అయ్యే వాటిలో ఇప్పుడు ఎక్కవ మంది పాటిస్తున్నది. ఖాళీ కడుపుతో వేడి నీటిలో పసుపు కలుపుకొని తాగడం. ఇలా తాగడం ఆరోగ్యానికి హానికరమణి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పసుపులోని అద్భుతమైన మూలకం ‘కర్కుమిన్’ మన శరీరంలో మంటను తగ్గిస్తుంది, క్యాన్సర్‌తో పోరాడుతుంది, రోగనిరోధక శక్తిని…

Read More
మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కానీ గెలిస్తే.. ఎమ్మెల్యే సామేల్ సంచలన ఆరోపణలు

మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కానీ గెలిస్తే.. ఎమ్మెల్యే సామేల్ సంచలన ఆరోపణలు

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన ఆరోపణలు చేశారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో తమ జిల్లా నేతలు కొందరు BRSతో పొత్తుపెట్టుకున్నారని మండిపడ్డారు. బంధుత్వాల కోసం కాంగ్రెస్‌ను బలిచేయొద్దని విమర్శించారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కానీ గెలిస్తే నైతిక బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్‌ ఓడితే నేతలకు కార్యకర్తలే బుద్ధిచెబుతారన్నారు. ఇప్పటివరకు వరంగల్ కాంగ్రెస్‌లో నెలకొన్న కుంపట్లు నల్లగొండ జిల్లాకు పాకినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి…

Read More
Stress-Free Jobs 2025: ఒత్తిడి, టార్గెట్లులేని ఉద్యోగాలకు యమ డిమాండ్.. జీతం కూడా భారీగానే!

Stress-Free Jobs 2025: ఒత్తిడి, టార్గెట్లులేని ఉద్యోగాలకు యమ డిమాండ్.. జీతం కూడా భారీగానే!

నేటి కాలంలో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక చదువుల ఖర్చులైతే మోత మోగిస్తున్నాయి. దీంతో యువత ఎక్కువ డబ్బు సంపాదించగల ఉద్యోగాలపై ఫోకస్‌ పెడుతున్నారు. అయితే, పని ఒత్తిడి, టార్గెట్లు కొన్నిసార్లు భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. అందుకే కొంతమంది జీతం తక్కువగా ఉన్నప్పటికీ ఒత్తిడి లేని ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారు. ఈ కారణంగానే ప్రస్తుతం భారత్‌లోని జాబ్‌ మార్కెట్లో ఒత్తిడి లేని ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే ఈ ఉద్యోగాలలో కొన్నింటికి జీతం కూడా…

Read More
ఏపీలో 17, తెలంగాణలో 9 పార్టీల రిజిస్టేషన్‌ రద్దు..! ఈసీ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా ఎన్ని పార్టీలంటే?

ఏపీలో 17, తెలంగాణలో 9 పార్టీల రిజిస్టేషన్‌ రద్దు..! ఈసీ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా ఎన్ని పార్టీలంటే?

భారత ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసకుంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా, యాక్టివ్‌గా లేని రాజకీయ పార్టీల రిజిస్టేషన్‌ను రద్దు చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. దేశవ్యాప్తంగా ఏకంగా 474 పార్టీల రిజిస్టేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ 474లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఏకంగా 26 పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 17, తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడంతో ఈసీ ఈ…

Read More
Eggs: ఉడికించిన గుడ్లు Vs ఫ్రైడ్ ఎగ్స్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?

Eggs: ఉడికించిన గుడ్లు Vs ఫ్రైడ్ ఎగ్స్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?

గుడ్లు కేవలం రుచికరమైనవే కాదు. అవి ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. మీరు బరువు తగ్గాలనుకునే వారికి గుడ్లు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. అవి మనకు కావలసిన పోషకాలను ఇస్తాయి. అయితే గుడ్లను ఉడకబెట్టి తినాలా లేక ఫ్రై చేసి తినాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనిపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. గుడ్లు ఎందుకు మంచివంటే..? గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత మన కడుపు…

Read More
Viral Video: హారిస్ రౌఫ్, అభిషేక్ గొడవలో రింకూ సింగ్ సడన్ ఎంట్రీ.. మనోడు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే భయ్యో..

Viral Video: హారిస్ రౌఫ్, అభిషేక్ గొడవలో రింకూ సింగ్ సడన్ ఎంట్రీ.. మనోడు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే భయ్యో..

Haris Rauf vs Abhishek Sharma: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఎప్పుడూ ఉత్కంఠభరితంగా ఉంటుంది. అయితే, ఈసారి కేవలం ఆట మాత్రమే కాదు, మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగిన వాగ్వాదం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా, భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, పాకిస్థాన్ పేసర్ హారిస్ రౌఫ్ మధ్య జరిగిన గొడవ గురించి తాజాగా బయటపడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో,…

Read More
Eye Care Tips: షుగర్ లేదని స్వీట్స్ తెగ లాగించేస్తున్నారా.. కంటి చూపు కోల్పోయే ప్రమాదం

Eye Care Tips: షుగర్ లేదని స్వీట్స్ తెగ లాగించేస్తున్నారా.. కంటి చూపు కోల్పోయే ప్రమాదం

మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ప్రజలు తమ రోజువారీ ఆహారంలో అధిక మొత్తంలో చక్కెరను తీసుకునేలా చేస్తున్నాయి. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి హాని కలుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అధిక చక్కెర వినియోగం మధుమేహానికి దోహదం చేస్తుంది. అంతేకాదు రెటీనాలోని చిన్న రక్త నాళాలను ప్రభావితం చేసే తీవ్రమైన కంటి వ్యాధి అయిన డయాబెటిక్ రెటినోపతి ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ స్థితిలో కంటి చూపు క్రమంగా క్షీణిస్తుంది. ఈ సమస్య మధుమేహ రోగులకు…

Read More
మావోయిస్టులకు భారీ షాక్‌.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మృతి!

మావోయిస్టులకు భారీ షాక్‌.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మృతి!

ఛత్తీస్‌గఢ్‌, సెప్టెంబర్‌ 23: కేంద్రకమిటీ నాయకులు నేలకొరుగుతున్నారు. సాయుధ దళాలు చెల్లాచెదురవుతున్నాయి. దట్టమైన అడవుల్ని భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి. వార్‌ వన్‌సైడ్‌ అన్నట్లుంది మావోయిస్టుల ఏరివేత. చూస్తుంటే డెడ్‌లైన్‌ కంటే ముందే ఆపరేషన్‌ కంప్లీట్‌ చేసేలా ఉంది కేంద్ర హోంశాఖ. ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ తుపాకులు గర్జించాయి. నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు హతమయ్యారు. కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కట్టా రామచంద్రా రెడ్డి అలియాస్‌ వికల్ప్ ఎన్‌కౌంటర్‌తో…

Read More
AP Assembly 2025 Live: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కీలక చర్చ.. ప్రత్యక్ష ప్రసారం..

AP Assembly 2025 Live: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కీలక చర్చ.. ప్రత్యక్ష ప్రసారం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. సభ్యులు పలు విషయాలపై సభలో చర్చిస్తున్నారు. సోమవారం పది గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. కాగా.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30వరకు జరుగనున్నాయి. మెడికల్ కాలేజీల అంశంపై చర్చ జరగనుంది.. అంతేకాకుండా పలు బిల్లులను కూడా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.. అయితే.. అసెంబ్లీలో మెడికల్ కాలేజీల వ్యవహారం మీద సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పనున్నారు. శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి.. అయితే.. సభ…

Read More