OG Movie Censor: ఓజీకి ‘A’ సర్టిఫికెట్.. 2 గంటలు 34 నిమిషాలు 15 సెకన్ల సినిమా.. ఆ సీన్స్ కట్.?

OG Movie Censor: ఓజీకి ‘A’ సర్టిఫికెట్.. 2 గంటలు 34 నిమిషాలు 15 సెకన్ల సినిమా.. ఆ సీన్స్ కట్.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. టాలీవుడ్ లో  ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్.  ఫ్యాన్స్‌కు ఆయన ప్రతి మూవీ ఒక ఫెస్టివల్ అనే చెప్పాలి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. గ్యాప్ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తున్నారు. ‘ఓజీ’ మూవీ రిలీజ్ కోసం మిగిలిన మూడు రోజులు మాత్రమే ఉన్నాయి. డైరెక్టర్ సుజీత్ రచన-దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్‌ను ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా చూపిస్తూ, సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా…

Read More
గురువారం.. జలగండం వచ్చే మూడు రోజులు.. దంచుడే

గురువారం.. జలగండం వచ్చే మూడు రోజులు.. దంచుడే

ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం కూడా ఉందని పేర్కొంది. సెప్టెంబర్‌ 27 తేదీన దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా జిల్లాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనాల ప్రభావం వలన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీలోని అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో…

Read More
Prompt Engineering: ఏఐ రంగంలో రాణించాలంటే ఈ ఒక్క స్కిల్ చాలు!

Prompt Engineering: ఏఐ రంగంలో రాణించాలంటే ఈ ఒక్క స్కిల్ చాలు!

కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 95 శాతం కార్పొరేట్ కంపెనీలు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను సమర్ధవంతంగా వాడుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండు వంతుల మంది ఉద్యోగులకు అసలు ఏఐ గురించిన మినిమమ్ నాలెడ్జి లేదని స్టడీలు చెప్తున్నాయి. ఏఐ గురించిన నాలెడ్జ్ అంటే సరైన ప్రాంప్ట్ ను వాడడం తెలియడం అన్న మాట. ప్రాంప్ట్ అంటే.. ఏఐను వాడడం మనందరికీ తెలిసిన విషయమే అయినా.. ప్రొఫెషనల్ గా  ఏఐని వాడే పద్దతి…

Read More
IND vs WI: పంత్ ఔట్.. వెస్టిండీస్‌ను ఢీ కొట్టే భారత జట్టు ఇదే.. గంభీర్ ప్రియ శిష్యుడికి మరో ఛాన్స్?

IND vs WI: పంత్ ఔట్.. వెస్టిండీస్‌ను ఢీ కొట్టే భారత జట్టు ఇదే.. గంభీర్ ప్రియ శిష్యుడికి మరో ఛాన్స్?

India vs West Indies: ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో తన స్వదేశీ సిరీస్‌ను ప్రారంభించనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్ అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లో ప్రారంభమవుతుంది. ప్రస్తుత WTC సైకిల్‌లో ఇది టీమిండియా రెండవ టెస్ట్ సిరీస్ అవుతుంది. సెప్టెంబర్ 24న ఈ సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేస్తారు. దీనికి ముందు, ఆటగాళ్ల ప్లేస్‌మెంట్‌ల గురించి ప్రశ్నలు లేవనెత్తుతూ కొన్ని ఊహాగానాలు వెలువడ్డాయి. వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్…

Read More
దీపావళి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులు ఇవే!

దీపావళి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులు ఇవే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, అనేది కామన్. అయితే అక్టోబర్ 24న బుధ గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయనుంది. కుజుడు వృశ్చిక రాశిని పాలించడం, ఆ రాశిలోకే బుధ గ్రహం సంచారం చేయం వలన నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. కుంభరాశి : కుంభ రాశి వారికి దీపావళి నుంచి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు పొందుతారు. ఎవరైతే చాలా రోజుల…

Read More
మన అమ్ములపొదిలో మరో అస్త్రం.. ఇక రైలు నుంచే శత్రువులకు చుక్కలు

మన అమ్ములపొదిలో మరో అస్త్రం.. ఇక రైలు నుంచే శత్రువులకు చుక్కలు

ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ రక్షణ పరిశోధనాభివద్ధి సంస్థను అభినందించారు. అతితక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్‌ లాంఛింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ‘ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన రైల్‌ బేస్డ్‌ మొబైల్‌ లాంఛర్‌ నుంచి తొలిసారి క్షిపణి ప్రయోగం చేపట్టాం. రైల్‌ నెట్‌వర్క్‌ సాయంతో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడికైనా వేగంగా తరలించి…..

Read More
స్వదేశీ పరిజ్ఞానంతో బ్రౌజింగ్ యాప్.. జోహో‌ను పరిచయం చేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

స్వదేశీ పరిజ్ఞానంతో బ్రౌజింగ్ యాప్.. జోహో‌ను పరిచయం చేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ జోహోకు మారాలనే తన ఉద్దేశ్యాన్ని ప్రకటించారు. డాక్యుమెంట్ యాక్సెస్, స్ప్రెడ్‌షీట్‌లు, ప్రెజెంటేషన్‌ల కోసం తాను స్వదేశీ ఉత్పత్తి జోహోకు మారుతున్నట్లు వివరిస్తూ ఇటీవల ఒక వీడియోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం (సెప్టెంబర్ 24) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలను జోహో షో ద్వారా వివరించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌. తాను క్రమంగా స్వదేశీ వెబ్ బ్రౌజర్ జోహోకు మారుతున్నానని తెలిపారు….

Read More
మీ డబ్బు 10 రెట్లు పెంచుకోవాలని అనుకుంటున్నారా? టాప్‌ 3 మార్గాలు మీ కోసం..

మీ డబ్బు 10 రెట్లు పెంచుకోవాలని అనుకుంటున్నారా? టాప్‌ 3 మార్గాలు మీ కోసం..

బంగారం.. పెట్టుబడికి ఉత్తమ ఎంపిక బంగారం కొనడం. బంగారాన్ని ఆభరణాలుగా కొనడానికి బదులుగా నాణేలు, బిస్కెట్లలో కొనడం మంచిది. ఎందుకంటే మీరు బంగారాన్ని ఆభరణాలుగా కొనుగోలు చేసినప్పుడు, ప్రాసెసింగ్ రుసుము, నష్టానికి 10 శాతం ఎక్కువ చెల్లిస్తారు. మీరు అదే బంగారు నాణేలు, బిస్కెట్లను కొనుగోలు చేస్తే, మీరు ప్రాసెసింగ్ రుసుము, నష్టాన్ని జోడించలేరు. మీరు కొనుగోలు చేసిన ఒక నెలలోపు ఒక నగను అమ్మితే, బంగారం ధర పెరిగినప్పటికీ, ప్రాసెసింగ్ రుసుము, నష్టం ఇప్పటికీ మీకు…

Read More
ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా సీన్స్ మొత్తం కట్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మమతా మోహన్ దాస్

ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా సీన్స్ మొత్తం కట్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మమతా మోహన్ దాస్

ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి ఇప్పుడు కనుమరుగైన భామల్లో మమతా మోహన్ దాస్ ఒకరు. యమదొంగ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు మమతా. ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. కేవలం యాక్టర్ గానే కాకుండా సింగర్ గానూ తన ప్రతిభ చాటుకున్నారు మమతా మోహన్ దాస్. ఈ బ్యూటీ క్యాన్సర్ భారిన పడిన విషయం తెలిసిందే. ఎంతో దైర్యంతో ఆ మహమ్మారితో పోరాడి కాన్సర్ ను జయించింది మమతా.. ఇదిలా ఉంటేగతంలో ఒక…

Read More
గ్రూప్-1 రిజల్ట్స్.. ఎస్సీ స్టడీ సర్కిల్‌కి 30 ర్యాంకులు

గ్రూప్-1 రిజల్ట్స్.. ఎస్సీ స్టడీ సర్కిల్‌కి 30 ర్యాంకులు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థులు అద్భుత విజయం సాధించారు. దాదాపు 30 మంది విద్యార్థులు ఫైనల్ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరసింహా రెడ్డి మాట్లాడుతూ, తమ విద్యార్థులు డెప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ వంటి ఉన్నత స్థానాలకు ఎంపికయ్యారని తెలిపారు. ఎస్సీ స్టడీ సర్కిల్‌లో విద్యార్థులకు ఒక సంవత్సరం పాటు రెసిడెన్షియల్ కోచింగ్ ఇస్తామని, హాస్టల్,…

Read More