Telangana Orange Alert: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ

Telangana Orange Alert: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ

తెలంగాణలో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా దంచికొడుతున్నాయి. గాలిలో తేమ తగ్గి, సెగలు కక్కుతున్న వడగాలులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల…

Read More
Andhra: ఏపీలో 11 గంటల వరకే హాఫ్ డే స్కూల్స్..! వేసవి సెలవులు ఎప్పటినుంచంటే.?

Andhra: ఏపీలో 11 గంటల వరకే హాఫ్ డే స్కూల్స్..! వేసవి సెలవులు ఎప్పటినుంచంటే.?

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలతో పాటు పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల పనివేళలను సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ముఖ్యంగా ఎండ తీవ్రత పెరగకముందే పాఠశాలలను ముగించాలని కోరుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల పనివేళలు మార్చాలని విద్యాశాఖను ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ కోరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో…

Read More
Andhra: ఏపీలో 11 గంటల వరకే హాఫ్ డే స్కూల్స్..! వేసవి సెలవులు ఎప్పటినుంచంటే.?

దీపికా పదుకొణె మెరిసే చర్మ రహస్యం ఈ జ్యూస్..! సీక్రెట్ చెప్పేసిన ఫిట్‌నెస్‌ కోచ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణె, కత్రినా కైఫ్ వంటి సెలబ్రిటీల ఫిట్‌నెస్ వెనుక ఉన్న అసలు రహస్యం వారి కఠినమైన వర్కవుట్లు మాత్రమే కాదు, వారు పాటించే ఖచ్చితమైన ఆహార నియమాలు కూడా. ముఖ్యంగా సెలబ్రిటీ ఫిట్‌నెస్ కోచ్ యాస్మిన్ కరాచీవాలా తన ఫిట్‌నెస్ మంత్రంతో ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంటారు. 55 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎంతో ఉత్సాహంగా, మెరిసే చర్మంతో కనిపిస్తుంటారు. మార్నింగ్ రొటీన్ యాస్మిన్ తన రోజును చాలా ప్రత్యేకమైన పానీయాలతో ప్రారంభిస్తారు….

Read More
Vaibhav Suryavanshi : టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీ.. ఐర్లాండ్ టూర్‌కు షార్ట్‌లిస్ట్.. ఆ ముగ్గురిలో ఒకరికి తప్పని ఉద్వాసన

Vaibhav Suryavanshi : టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీ.. ఐర్లాండ్ టూర్‌కు షార్ట్‌లిస్ట్.. ఆ ముగ్గురిలో ఒకరికి తప్పని ఉద్వాసన

Vaibhav Suryavanshi : భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. ఐపీఎల్‌లో బుమ్రా, బోల్ట్ వంటి దిగ్గజ బౌలర్లనే భయపెట్టిన ఈ కుర్రాడు.. ఇప్పుడు ఏకంగా టీమిండియా డెబ్యూకు సిద్ధమవుతున్నాడు. జూన్‌లో జరగబోయే ఐర్లాండ్ పర్యటన కోసం షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్లలో వైభవ్ పేరు ఉండటంతో చర్చ మొదలైంది. అయితే, ఒక అద్భుతం జట్టులోకి రావాలంటే ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పదు. మరి వైభవ్…

Read More
ప్రయాగ్‌రాజ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఐదుగురు వ్యక్తులు దుర్మరణం

ప్రయాగ్‌రాజ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఐదుగురు వ్యక్తులు దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యమునానగర్ జోన్‌లోని కర్చన ప్రాంతంలో బుధవారం (ఏప్రిల్ 15) సాయంత్రం రైలు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే జీఆర్‌పీ, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ప్రమాదానికి గల కారణం ప్రస్తుతం తెలియరాలేదు. రైల్వే యంత్రాంగం ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. బుధవారం సాయంత్రం యమునానగర్ జోన్‌లోని కర్చన…

Read More
TG 10th Class Result 2026 Date: ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే?

TG 10th Class Result 2026 Date: ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే?

హైదరాబాద్‌, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 13 (సోమవారం)తో ముగిశాయి. ఏప్రిల్ 15, 16 తేదీల్లోనూ ఓరియంటల్‌ పరీక్షలు ఉన్నాయి. కానీ వీటిని చాలా తక్కువ సంఖ్యలో మత్రమే విద్యార్ధులు రాస్తారు. మిగతా ప్రధాన పరీక్షలన్నీ నిన్నటితో ముగిశాయి. దీంతో మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు నెల రోజలపాటు కొనసాగి ఏప్రిల్ 13తో ముగిసినట్లైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్‌ విద్యార్థుల్లో 99%…

Read More
ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? ఇష్టం లేకపోయినా అవును అనిపిస్తుంటే లైట్ తీసుకోవద్దు

ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? ఇష్టం లేకపోయినా అవును అనిపిస్తుంటే లైట్ తీసుకోవద్దు

గిల్ట్ ట్రిప్పింగ్ అనేది ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను లేదా ఆలోచనలను ప్రభావితం చేయడానికి అపరాధ భావాన్ని ఒక ఆయుధంలా వాడుకోవడం. నేరుగా మన అవసరాన్ని చెప్పడానికి బదులుగా నిందలు వేయడం లేదా నిరాశను వ్యక్తపరచడం వంటి పద్ధతుల ద్వారా ఈ ఒత్తిడిని కలిగిస్తారు. చాలామంది తమకు తెలియకుండానే ఈ పని చేస్తుంటారు. ముఖ్యంగా భావోద్వేగాలు ఎక్కువగా ఉండే సన్నిహిత సంబంధాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. గిల్ట్ ట్రిప్పింగ్ వల్ల ఎదుటి వ్యక్తి తాను చేయని తప్పుకు…

Read More
Aadhaar Card: మీకు తెలియకుండా మీ ఆధార్ ఎవరైనా ఉపయోగించారా..? మీ మొబైల్‌ ద్వారా సెకన్లలో ఇట్టే తెలుసుకోవచ్చు..

Aadhaar Card: మీకు తెలియకుండా మీ ఆధార్ ఎవరైనా ఉపయోగించారా..? మీ మొబైల్‌ ద్వారా సెకన్లలో ఇట్టే తెలుసుకోవచ్చు..

ఆధార్ కార్డు అనేది ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వ సర్వీసులకే కాకుండా ప్రైవేట్ సేవలు పొందాలన్నా ఇది తప్పనిసరి అయింది. ఈ కార్డు లేనిది ఏ పని జరగడం లేదు. సిమ్ కార్డు పొందటం దగ్గర నుంచి హోటల్‌లో చెకింగ్ వరకు ప్రతీ పనికి ఆధార్ ఉపయోగపడుతోంది. అందుకే ఆధార్‌ను ఎల్లప్పుడూ మన వెంటే ఉంచుకోవాల్సి వస్తుంది. అయితే ఆధార్‌ను ఉపయోగించి అనేక మోసాలు కూడా జరుగుతున్నాయి. వీటిని నివారించి ఆధార్‌కు…

Read More
Andhra: ఏపీలో 11 గంటల వరకే హాఫ్ డే స్కూల్స్..! వేసవి సెలవులు ఎప్పటినుంచంటే.?

Warangal: నిప్పుల కుంపటిలా మారిన వరంగల్

వరంగల్ జిల్లా తీవ్రమైన వడగాడ్పుల బారిన పడింది. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటడంతో నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గత మూడు రోజులుగా ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఈ తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బ తగిలి గత మూడు రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మరణించినట్లు సమాచారం. హనుమకొండ, మహబూబ్బాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. ఈ పరిస్థితిని…

Read More
Viral Video: కదులుతున్న రైల్లో అర్థరాత్రి అలజడి..! టీటీఈ పరుగులు..కట్‌ చేస్తే భారతీయ రైల్వేపై ఓ తల్లి ప్రశంసలు

Viral Video: కదులుతున్న రైల్లో అర్థరాత్రి అలజడి..! టీటీఈ పరుగులు..కట్‌ చేస్తే భారతీయ రైల్వేపై ఓ తల్లి ప్రశంసలు

భారతీయ రైల్వే కేవలం ప్రయాణ సాధనమే కాదు, ఆపదలో ఉన్నప్పుడు ప్రాణదాతగా కూడా నిలుస్తుందని మరోసారి నిరూపితమైంది. కదులుతున్న రైలులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక శిశువుకు సరైన సమయంలో వైద్య సహాయం అందించి కాపాడిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. వైరల్‌ వీడియో ప్రకారం.. ఒక కుటుంబం పసిబిడ్డతో కలిసి రైల్లో ప్రయాణిస్తున్నారు. రైలు వేగంగా వెళ్తుందగా, అర్ధరాత్రి సమయంలో ఆ చిన్నారికి ఒక్కసారి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. సరైన వైద్య సదుపాయం అందుబాటులో…

Read More