ఒంటిపై 250 టాటూలు.. అంతులేని హింస: భర్త వికృత చేష్టలకు బలైపోయిన 52 ఏళ్ల మహిళ కన్నీటి గాథ!

ఒంటిపై 250 టాటూలు.. అంతులేని హింస: భర్త వికృత చేష్టలకు బలైపోయిన 52 ఏళ్ల మహిళ కన్నీటి గాథ!

మనుషులు చేసే గాయాలు మానసికంగా ఎంత కృంగదీస్తాయో, వాటిని అధిగమించి నిలబడటం అంతకంటే ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది. ఒక విషపూరితమైన బంధంలో నలిగిపోయి, ప్రాణాపాయం నుండి బయటపడిన ఒక మహిళ తన జీవితాన్ని ఎంత ధైర్యంగా మార్చుకుందో ఈ వైరల్‌ స్టోరీ చెబుతుంది. ఒక మహిళ తన భాగస్వామి చేతిలో తీవ్రమైన వేధింపులకు గురైంది. ఆ హింస ఆమె శరీరంపై, మనసుపై చెరిగిపోని గాయాలను మిగిల్చింది. ఆ బంధం నుండి విముక్తి పొందిన తర్వాత కూడా, అద్దంలో…

Read More
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సీట్ల సంఖ్యపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సీట్ల సంఖ్యపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై లోక్‌సభలో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 2029 వరకు జరిగే అన్ని ఎన్నికలు పాత పద్ధతిలోనే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన గెలుస్తారా లేదా అనేది వేరే విషయమని, కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని షా అన్నారు. అధికారాన్ని నిలుపుకోవడానికే ఈ బిల్లును ప్రవేశపెట్టారని కొందరు అంటున్నారని,…

Read More
Gold ETF: పెట్టుబడిదారులకు బిగ్‌ అలర్ట్‌.. గోల్డ్‌ ETFలో భారీ మార్పులు!

Gold ETF: పెట్టుబడిదారులకు బిగ్‌ అలర్ట్‌.. గోల్డ్‌ ETFలో భారీ మార్పులు!

ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మార్పుల నేపథ్యంలో రాబోయే నెలల్లో గోల్డ్ ఈటీఎఫ్‌లు, రాగి ధరలు గణనీయమైన హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్‌లో పెరుగుతున్న అనిశ్చితి, వడ్డీ రేట్ల మార్పులు, కరెన్సీ బలహీనత వంటి అంశాలు ఈ రెండు ముఖ్యమైన ఆస్తులపై ప్రభావం చూపుతున్నాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, Gold ETFల పనితీరుపై మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు గ్లోబల్ టెన్షన్స్ కారణంగా పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతుండగా, మరోవైపు బలమైన…

Read More
Nominee: పెట్టుబడిదారుడు నామినీని నియమించకుండా మరణిస్తే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడికి ఏమవుతుంది?

Nominee: పెట్టుబడిదారుడు నామినీని నియమించకుండా మరణిస్తే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడికి ఏమవుతుంది?

Mutual Fund Nominee: ప్రతి ఆర్థిక పథకానికి ఒక నామినీని నియమించడం తప్పనిసరి. బ్యాంకు ఖాతాకు కూడా నామినీని అడుగుతారు. ఎఫ్‌డీ వంటి ఏ పథకానికైనా నామినీని నియమించాలి. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు, డీమ్యాట్ ఖాతాదారులు కూడా నామినీని నియమించాలి. మీకు నామినీ వద్దు అనుకుంటే దానికి కూడా ఒక అవకాశం ఉంది. సెబీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, నామినీ కాలమ్‌ను ఖాళీగా వదిలివేయకూడదు. నామినీని తప్పనిసరిగా నియమించాలి, లేదా నామినీ ఎవరూ లేరని…

Read More
హైదరాబాద్ వాసులకు భారీ గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ప్రాపర్టీ ట్యాక్స్‌పై 5% రాయితీ..

హైదరాబాద్ వాసులకు భారీ గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ప్రాపర్టీ ట్యాక్స్‌పై 5% రాయితీ..

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులందరికీ ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) ప్రాపర్టీ ట్యాక్స్‌పై 5% రాయితీ పొందవచ్చని తెలిపింది. పౌరులు 30 ఏప్రిల్ 2026 లోపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం పన్ను చెల్లించవలసిందిగా కోరారు, ఆ తర్వాత రాయితీని పొందవచ్చు. ఇక అదేవిధంగా, గత సంవత్సరాల బకాయిలను కూడా పూర్తిగా చెల్లించవలసిందిగా GHMC విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాతే రాయితీకి అర్హత…

Read More
Indian Railways: ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు.. అరగంట ముందు కూడా స్టేషన్ మార్చుకోవచ్చు.. సింపుల్‌గా ఇలా చేయండి..

Indian Railways: ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు.. అరగంట ముందు కూడా స్టేషన్ మార్చుకోవచ్చు.. సింపుల్‌గా ఇలా చేయండి..

ప్రయాణికులకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. ప్రయాణికుల కోసం రైల్వేశాఖ అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంది. మెరుగైన సేవలతో పాటు ప్రయోజనం చేకూర్చే అనేక నిర్ణయాలకు శ్రీకారం చుడుతోంది. ప్రయాణికులు పడుతున్న సమస్యలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా టికెట్, బోర్డింగ్ రూల్స్ వంటి వాటిల్లో భారీ మార్పులు చేస్తోంది. ఇప్పటికే టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్‌లో ఇటీవల మార్పులు చేయగా.. తాజాగా బోర్డింగ్ రూల్స్‌ మార్చింది. ఈ కొత్త రూల్స్ ఏంటో చూద్దాం….

Read More
Indian Railways: ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు.. అరగంట ముందు కూడా స్టేషన్ మార్చుకోవచ్చు.. సింపుల్‌గా ఇలా చేయండి..

సబ్జా vs చియా సీడ్స్.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది..?

ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది సూపర్‌ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో చియా విత్తనాలు, సబ్జా విత్తనాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఇవి రెండూ చూడటానికి ఒకేలా ఉండటంతో చాలా మంది వీటి విషయంలో అయోమయానికి గురవుతుంటారు. పైకి చిన్నవిగా కనిపించినా.. ఈ గింజల్లో పోషకాలు మాత్రం కొండంత ఉంటాయి. కానీ వీటి రంగు, రుచి, పని చేసే విధానం పూర్తిగా వేరని మీకు తెలుసా..? మొదటి చూపులో ఈ…

Read More
మహాక్షేత్రంలో అపవిత్రం.. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నెట్‌వర్క్‌కు పోలీసుల చెక్..!

మహాక్షేత్రంలో అపవిత్రం.. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నెట్‌వర్క్‌కు పోలీసుల చెక్..!

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మద్యం బాటిళ్లు ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆధ్యాత్మికతకు నిలయమైన ఈ క్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు. శ్రీశైలం క్షేత్రంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు, సిద్దరమప్ప కాంప్లెక్స్, మాణిక్యమ్మ షేల, సులభ కాంప్లెక్స్ వంటి కీలక ప్రాంతాల్లో అబ్కారీ శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ…

Read More
Indian Railways: ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు.. అరగంట ముందు కూడా స్టేషన్ మార్చుకోవచ్చు.. సింపుల్‌గా ఇలా చేయండి..

Garuda Puranam: గరుడ పురాణ హెచ్చరిక: సుఖశాంతులు కావాలా? అయితే ఈ 5 పాపపు పనులకు దూరంగా ఉండండి!

జీవితంలో మీరు ఎంత సంపాదించినా సంతోషం కరువైందా? అయితే మీరు ధర్మ మార్గాన్ని తప్పుతున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. స్త్రీలను అవమానించడం, మూగ జీవులను హింసించడం వంటి పనులు మీ జాతకంలోని గ్రహ సంచారాలను కూడా ప్రభావితం చేస్తాయని గరుడ పురాణం హెచ్చరిస్తోంది. గ్రహ దోషాల నుండి విముక్తి పొంది, దైవానుగ్రహం లభించాలంటే మనం దూరంగా ఉండాల్సిన ఆ ‘పంచ పాపాలు’ ఏమిటి? పుణ్య ఫలాన్ని పెంచుకునే మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం.. 1. మహిళలను అవమానించడం: స్త్రీలను గౌరవించని…

Read More
సెమీకండక్టర్ రంగంలో కొత్త దిశ… ఒడిశాలో భారీ ప్రాజెక్ట్ ప్రారంభం

సెమీకండక్టర్ రంగంలో కొత్త దిశ… ఒడిశాలో భారీ ప్రాజెక్ట్ ప్రారంభం

భారత్ సాంకేతిక రంగంలో మరో కీలక ముందడుగు పడబోతోంది. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో ఏప్రిల్ 19, 2026న దేశంలోనే తొలి అత్యాధునిక త్రిమితీయ గాజు ఆధారిత సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్‌కు శంకుస్థాపన జరగనుంది. ఇప్పటివరకు విదేశాలపై ఆధారపడిన చిప్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి వైపు సాగుతోందనే సంకేతంగా ఈ ప్రాజెక్ట్ నిలుస్తోంది. ఏంటి ఈ యూనిట్ ప్రత్యేకత? సెమీకండక్టర్ అంటే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కార్లు, డేటా సెంటర్లు.. అన్నింటికీ ప్రాణం. కానీ చిప్ తయారీ అంటే…

Read More