Headlines

Gold, Silver Prices: నెల రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసా..?

Gold, Silver Prices: గత నెల రోజులుగా బంగారం, వెండి కొనుగోలుదారులకు మార్కెట్ చాలా చురుకుగా ఉంది. బంగారం, వెండి ధరలు రెండూ ఒక్కసారిగా పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వారి డేటా ప్రకారం, ఆగస్టు 5వ తేదీ నుండి సెప్టెంబర్ 7వ తేదీ మధ్య బంగారం, వెండి ధరలు రెండూ గణనీయంగా పెరిగాయి. ఆగస్టు 5వ తేదీన, 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,45,626గా ఉంది. సెప్టెంబర్ 7వ…

Read Full News

పాములు ఎక్కువగా ఏ టైమ్‌లో కాటేస్తాయి? రాత్రి, పగలు.. ఎప్పుడు డేంజర్?

వర్షాకాలం వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో పాముల సంచారం పెరుగుతుంది. పొలాలు, తోటలు, ఇళ్ల పరిసరాలు, చెత్తాచెదారం ఉన్న ప్రదేశాల్లో పాములు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే పాములు ఎప్పుడు ఎక్కువగా కాటేస్తాయనే విషయంలో ఒకే సమయాన్ని చెప్పడం సాధ్యం కాదు. పాము జాతి, వాతావరణం, ప్రాంతం, మానవుల కార్యకలాపాలు వంటి అంశాలపై పాము కాటు ప్రమాదం ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ రాత్రి వేళల్లో, ముఖ్యంగా చీకటి సమయంలో అప్రమత్తత మరింత అవసరం. రాత్రివేళల్లో ఎందుకు అప్రమత్తంగా…

Read Full News

అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..

మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 6: అప్పుడే పుట్టిన నవజాత మగ శిశువును ఆటో నుంచి రోడ్డుపై విసిరేసిన అమానుష ఘటన మహబూబ్‌నగర్‌లో సంచలనం సృష్టించింది. కండువా, బెడ్‌షీట్‌లో చుట్టిన పసికందును గుర్తించిన యువకులు పోలీసులకు సమాచారం అందించడంతో సకాలంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సుమారు 1.45 గంటల సమయంలో ఓ ఆటో మహబూబ్‌నగర్‌లోని న్యూటౌన్‌ కూడలి నుంచి మెట్టుగడ్డ వైపు వెళ్తోంది. ఈ…

Read Full News

చైనాకు బిగ్ షాక్..? భారత్‌కు శ్రీలంక భారీ భరోసా..! అధ్యక్షుడి కీలక ప్రకటన..!

కొలంబో: భారత్‌కు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించనివ్వబోమని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే స్పష్టం చేశారు. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం దిస్సనాయకేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత, ప్రాంతీయ శాంతి, భద్రతతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. భారత్, శ్రీలంకలు నాగరికత పరంగా సన్నిహిత బంధాన్ని కలిగి ఉన్న దేశాలని ఇరువురు నేతలు పేర్కొన్నారు….

Read Full News

కేజీ మటన్‌తో చిక్కటి గ్రేవీ కర్రీ.. చపాతీ, బిర్యానీలోకి అదిరిపోతోంది

కేజీ మటన్‌తో నిండుగా, చిక్కటి గ్రేవీతో కూడిన ఈ కర్రీ అన్నం, చపాతీ, బిర్యానీ, పులావ్ వంటి వాటితో దేనితోనైనా అత్యంత రుచికరమైన కాంబినేషన్‌గా ఉంటుంది. మటన్ ఇష్టం లేని వారు కూడా ఈ వంటకాన్ని రుచి చూసిన తర్వాత దీనికి పక్కా ఫ్యాన్స్ అవుతారు. రుచికరమైన మటన్ కర్రీని ఇంట్లోనే సులభంగా, రుచిగా తయారు చేసుకునే విధానాన్ని ఇక్కడ తెలుసుకుందాం.. కావాల్సిన పదార్థాలు: ఒక కిలో మటన్, 2 టేబుల్ స్పూన్లు కారం, ఒక టేబుల్…

Read Full News

సిమెంట్ బస్తా 50 కేజీలే ఎందుకుంటుంది? 20, 40, 100 కేజీలు ఎందుకు ఉండవు.. అసలు కారణం ఇదే!

ఇల్లు కట్టుకునే సమయంలో సిమెంట్ కొనాలంటే ముందుగా కనిపించేది 50 కిలోల బస్తాలే. చిన్న ఇల్లు నిర్మించినా, పెద్ద భవనం నిర్మించినా సాధారణంగా ఇదే పరిమాణంలో సిమెంట్‌ అందుబాటులో ఉంటుంది. అయితే సిమెంట్‌ను 20, 40 లేదా 100 కిలోల బస్తాల్లో ఎందుకు విక్రయించరు? 50 కిలోల ప్యాకింగ్‌ వెనుక ఖర్చు, రవాణా, నిల్వ, కార్మికుల సౌలభ్యం వంటి అనేక కారణాలు ఉన్నాయి. నిర్మాణ రంగంలో భారీగా వినియోగం సిమెంట్‌ నిర్మాణ రంగంలో అత్యంత ముఖ్యమైన ముడి…

Read Full News

టీచర్స్ డే.. చదువు చెప్పిన గురువుకు ఓ చిన్న థ్యాంక్స్.. వారికీ ఇలా చేస్తే మరచిపోలేరు!

మనకి చదువు అంటే ఏంటో తెలియని రోజు నుంచి మనకి చదువు గురించి మొత్తం అర్ధమయ్యే వరకు మన చెయ్యి పట్టుకుని ఉండేది ఒకే ఒక్కరు ఆయనే గురువు. మన జ్ఞానాన్ని పంచుతూ, మనల్ని మంచి మనిషిగా మార్చి ఎదగడానికి మార్గం చూపించే గురువులందరికీ హృదయపూర్వక నమస్కారం టీచర్స్ డే శుభాకాంక్షలు! సాధారణ గిఫ్ట్ కంటే మీ చేతితో రాసిన జ్ఞాపకాల పుస్తకం చాలా బెటర్. మీకు ఇష్టమైన తరగతి గది జ్ఞాపకం, విలువైన పాఠం, ఏమైనా…

Read Full News

Sushmita Konidela: దుర్గగుడి ట్రస్ట్ బోర్డులో చోటు.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సుస్మిత కొణిదెల

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెలకు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం బోర్డులో చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఆమెను ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు మంగళవారం (సెప్టెంబర్ 08) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో బెజవాడ దుర్గ గుడి ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఏపీ ప్రభుత్వం తనను నియమించడంపై మెగా డాటర్ సుస్మిత స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్…

Read Full News

నటుడు అవ్వాలనుకున్నా.. కానీ గేయ రచయిత అయ్యా.! కారణం చెప్పిన కాసర్ల శ్యామ్

ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో  వ్యక్తిగత జీవితాన్ని, సినీ ప్రస్థానాన్ని వివరిస్తూ ఒక ఎమోషనల్ విషయాన్నీ పంచుకున్నారు. “మహాత్మ” చిత్రంలో శాస్త్రి గారు రాసిన “ఇందిరమ్మ ఇంటి పేరు గాంధీ” పాటలో నటించడం ద్వారా తన సినీ రంగ ప్రవేశం జరిగిందని, ఆ తర్వాత “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో బోనాల సాంగ్ మధ్యలో వచ్చే రెండరింగ్ కూడా తానే పాడి, నటించానని తెలిపారు. అప్పుడు పొడవాటి జుట్టుతో ఉన్నానని, అది ఒక…

Read Full News

Property Rights: ఇల్లు కొన్న తర్వాత సమస్య వచ్చిందా? ఈ లోపాలు వస్తే మాత్రం బిల్డర్‌దే బాధ్యత!

రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం, 2016లోని నిబంధనలు గృహ కొనుగోలుదారులకు కొన్ని రకాల రక్షణను కల్పిస్తాయి. ముఖ్యంగా నిర్మాణ లోపాలు, మెటీరియల్స్ నాణ్యతలో సమస్యలు, నాసిరకం పనితనం లేదా ఒప్పందంలో హామీ ఇచ్చిన సేవలకు సంబంధించిన కొన్ని లోపాలు ఉంటే బిల్డర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందువల్ల కొత్త ఇంట్లో ఏదైనా లోపం కనిపించినప్పుడు మౌనంగా ఉండకుండా, ఆధారాలను భద్రపరచి, సరైన విధానంలో బిల్డర్‌కు ఫిర్యాదు చేయడం ముఖ్యం. 1. ఇంట్లో ఎలాంటి సమస్యలు…

Read Full News