Amavasya Impact: రాబోయే అమావాస్యనాడు ఈ రాశుల వారిపై ప్రభావం? జాగ్రత్త పడకపోతే దరిద్ర దేవతను నెత్తిన పెట్టుకున్నట్టే

Amavasya Impact: రాబోయే అమావాస్యనాడు ఈ రాశుల వారిపై ప్రభావం? జాగ్రత్త పడకపోతే దరిద్ర దేవతను నెత్తిన పెట్టుకున్నట్టే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈసారి ఏప్రిల్ 16వ తేదీ రాత్రి 8:11 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం 5:21 గంటల వరకు ఉండే అమావాస్య కొన్ని రాశుల వారికి పరీక్షా సమయం కానుంది. చంద్రుని ప్రభావం క్షీణించే ఈ కాలంలో మానసిక స్థితిగతులు, ఆర్థిక వ్యవహారాలు కుటుంబ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ రాశుల వారు ఈ…

Read More
మాంసాల్లో అందమైనది ఇదే.. యువతకి తెగ పిచ్చెక్కిస్తుందిగా.. మార్కెట్లో భారీ క్రేజ్

మాంసాల్లో అందమైనది ఇదే.. యువతకి తెగ పిచ్చెక్కిస్తుందిగా.. మార్కెట్లో భారీ క్రేజ్

అన్ని మాంసాల్లో మటన్ అందమైనదిగా చెబుతారు. ఎందుకంటే, దీనికి అంత ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇదే కింగ్ అని చెప్పాలి. యువత కూడా ఈ మాంసం కోసం ఎగబడతారు. దీనికి ప్రధాన టేస్ట్, పోషకాలు, వంటకాలు అని చెప్పుకోవాలి. Source link

Read More
చర్చలు విఫలం.. కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు .!

చర్చలు విఫలం.. కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు .!

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్‌కు టోల్ చెల్లించి వెళ్లే ఏ నౌకనైనా అంతర్జాతీయ జలాల్లో అడ్డుకోవాలని స్పష్టం చేశారు. ఇరాన్ చేతిలో అణుశక్తి ఉండటం ప్రపంచానికే ప్రమాదకరమని, ఇచ్చిన మాటను ఇరాన్‌ నిలబెట్టుకోలేదని ట్రంప్ మండిపడ్డారు. హర్మూజ్‌లో ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్స్‌ను ధ్వంసం చేస్తామని, ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే నిర్వీర్యం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన…

Read More
ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నది ఇప్పుడు ఓ సెన్సేషన్.. పాన్ఇండియా స్టార్‌ని గుర్తుపట్టారా?

ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నది ఇప్పుడు ఓ సెన్సేషన్.. పాన్ఇండియా స్టార్‌ని గుర్తుపట్టారా?

చాలా మందికి తమ అభిమాన నటులకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. వారి చైల్డ్ హుడ్ ఫొటోస్ చూడటానికి చాలా ఆసక్తి కనబరుస్తారు. ఈక్రమంలోనే ఈ మధ్య సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా వరస సినిమాలతో దూసుకెళ్తూ, తన నటనకు గాను అవార్డులు అందుకుంటున్న ఓ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా? నేషనల్ క్రష్ రష్మిక. రష్మిక గురించి…

Read More
Hyderabad: 4 ఏళ్ల పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం.. చాక్లెట్ తినిపిస్తానని ఏం చేసిందో చూడండి..

Hyderabad: 4 ఏళ్ల పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం.. చాక్లెట్ తినిపిస్తానని ఏం చేసిందో చూడండి..

పిన్ని అంటే తల్లి తర్వాత తల్లిలాంటిది. కానీ ఇక్కడో మహిళ ఆ పదానికే అర్థం లేకుండా చేసింది. అమ్మలా ప్రేమించాల్సింది పోయి చిన్నారిని చంపేందుకు ప్రయత్నించింది. అత్తా మామలు తన పిల్లలను పట్టించుకోవడం లేదని అసూయ పడిన ఆమె తన తోటి కోడలి కుమారుడికి చాక్లెట్ ఇప్పిస్తానని ఆశచూపి నోట్లో యాసిడ్ పోసింది. హైదరాబాద్‌లోని బోడుప్పల్ జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…

Read More
Vaibhav Suryavanshi : టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీ.. ఐర్లాండ్ టూర్‌కు షార్ట్‌లిస్ట్.. ఆ ముగ్గురిలో ఒకరికి తప్పని ఉద్వాసన

Vaibhav Suryavanshi : టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీ.. ఐర్లాండ్ టూర్‌కు షార్ట్‌లిస్ట్.. ఆ ముగ్గురిలో ఒకరికి తప్పని ఉద్వాసన

Vaibhav Suryavanshi : భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. ఐపీఎల్‌లో బుమ్రా, బోల్ట్ వంటి దిగ్గజ బౌలర్లనే భయపెట్టిన ఈ కుర్రాడు.. ఇప్పుడు ఏకంగా టీమిండియా డెబ్యూకు సిద్ధమవుతున్నాడు. జూన్‌లో జరగబోయే ఐర్లాండ్ పర్యటన కోసం షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్లలో వైభవ్ పేరు ఉండటంతో చర్చ మొదలైంది. అయితే, ఒక అద్భుతం జట్టులోకి రావాలంటే ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పదు. మరి వైభవ్…

Read More
ఒక్క సిరంజీతో 331 మంది జీవితాలు నాశనం..

ఒక్క సిరంజీతో 331 మంది జీవితాలు నాశనం..

ప్రభుత్వ ఆసుపత్రిలోని సిబ్బంది.. ఒకే సిరంజీని పదేపదే వాడటం వల్ల ఏకంగా 331 మంది చిన్నారులు ప్రాణాంతక హెచ్‌ఐవీ బారిన పడ్డారు. బీబీసీ చేపట్టిన రహస్య కెమెరాల విచారణలో షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థలను ఉలిక్కిపడేలా చేసాయి. పాకిస్థాన్‌లోని టిహెచ్‌క్యూ ఆసుపత్రి టౌన్సాలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ వైఫల్యాలను తాజాగా బీబీసీ వెలుగులోకి తెచ్చింది. 2024 నవంబర్ నుంచి అక్టోబర్ 2025 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో చిన్నారులకు హెచ్‌ఐవీ సోకడంపై స్ధానిక…

Read More
ఈ మూడు రాశుల వారికి దరిద్ర ఘడియలు ఆరంభం.. రాబోయే నెలలో జాగ్రత్త తప్పనిసరి!

ఈ మూడు రాశుల వారికి దరిద్ర ఘడియలు ఆరంభం.. రాబోయే నెలలో జాగ్రత్త తప్పనిసరి!

ఏప్రిల్ పూర్తి అయ్యి మే నెల రాబోతుంది. అయితే మే నెలలో కొన్ని గ్రహాల మార్పులు, కదలికల వలన మూడు రాశుల వారికి అనేక ఇబ్బందులు ఎదురు కానున్నాయంట. బంధాల్లో చీలికలు, ఆర్థిక, అనారోగ్యం వంటి సమస్యలు ఎక్కువ కానున్నాయంట. అందుకే ఏప్రిల్ చివరి వారం నుంచి, మే 11వ తేదీ వరకు మూడు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. Source link

Read More
ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నది ఇప్పుడు ఓ సెన్సేషన్.. పాన్ఇండియా స్టార్‌ని గుర్తుపట్టారా?

Watch Video: చిన్న పొరబాటుకు టపాసుల్లా పేలిన LPG గ్యాస్ సిలిండర్లు.. పేదోడి గూడు ఛిద్రం! వీడియో వైరల్‌

ములుగు, ఏప్రిల్ 13: సంగారెడ్డి జిల్లాలో ఆదివారం రెండు భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అజాగ్రత్త ఒకచోట ప్రాణాల మీదకు తెస్తే.. మరోచోట గ్యాస్ సిలిండర్ పేలుడు సామాన్యుడి గూడును ఛిద్రం చేసింది. సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంటలో గ్యాస్ లీకేజీతో నలుగురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా.. పుల్కల్‌లో సిలిండర్ పేలి రెండు గుడిసెలు బుగ్గిపాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంటలో జరిగిన ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. భారత్ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా…

Read More
ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నది ఇప్పుడు ఓ సెన్సేషన్.. పాన్ఇండియా స్టార్‌ని గుర్తుపట్టారా?

ఈసారి తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో భారీగా పెరిగిన ఉత్తీర్ణత.. గత ఐదేళ్లలోనే తొలిసారి!

హైదరాబాద్‌, ఏప్రిల్ 12: రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఇంటర్‌ ఫలితలను విడుదల చేశారు. ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు 4,89,126 మంది,…

Read More