Headlines

భారతీయులకు అమెరికా మరో షాక్.. గ్రీన్ కార్డ్ కోటా ఖతం!

వీసాల జారీ విషయంలో ఎప్పుడూ కఠినంగా వ్యవహరించే అమెరికా తాజాగా భారతీయులకు మరో పెద్ద షాక్ ఇచ్చింది. అగ్రరాజ్యంలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారికి యూఎస్ విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత ప్రతిభావంతుల కోసం ఉద్దేశించిన ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియ కొన్ని వారాల్లోనే నిలిచిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. భారతీయుల నుంచి ఈ వీసాలకు డిమాండ్ విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది….

Read Full News

Chicken: రోజూ చికెన్ తింటున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

చికెన్‌లో ప్రోటీన్ అధికంగా ఉండటంతో చాలామంది తమ రోజువారీ ఆహారంలో దీనికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, వ్యాయామం చేసేవారు చికెన్‌ను తప్పకుండా తమ డైట్‌లో చేర్చుకుంటారు. చికెన్ ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ పరిమితికి మించి లేదా ప్రతిరోజూ ఒకే రకంగా చికెన్ తీసుకోవడం ద్వారా మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. చికెన్‌ను ఎలా వండుతున్నాం? ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం? దానితో పాటు ఏ ఆహారాలను కలిపి తీసుకుంటున్నాం? అనే అంశాలు ఆరోగ్యంపై ప్రభావం…

Read Full News

కొడుకు చనిపోయాడనీ అంత్యక్రియలు.. నెల రోజుల తర్వాత ఊహించని ఫోన్ కాల్! దెబ్బకు అంతా షాక్

కపుర్తలా, సెప్టెంబర్ 6: పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన రవి కుమార్ అనే యువకుడు ఆగస్టు 5న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. ఎన్ని రోజులు వెదికినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రవి తండ్రి, సోదరుడు అతడి కోసం బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీశారు. వివిధ ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. దీంతో చివరకు ఆగస్టు 11న కపుర్తలా సిటీ పోలీస్…

Read Full News

Budget Cars: కేవలం రూ.3.50 లక్షలకే కారు.. అద్భుతమైన మైలేజీతో తక్కువ ధరల్లో టాప్ మోడల్స్ ఇవే!

మారుతి సుజుకి సెలెరియో: ఈ జాబితాలో మైలేజ్ పరంగా ప్రత్యేకంగా నిలిచే మరో కారు మారుతి సుజుకి సెలెరియో. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షలు. పెట్రోల్ వెర్షన్ 24.97 నుండి 26.68 కి.మీ/లీ మైలేజీని అందిస్తుంది. సీఎన్‌జీ మోడల్ 34.43 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తుందని చెబుతున్నారు. తక్కువ ధర, మంచి మైలేజ్, రోజువారీ వాడకాన్ని పరిగణనలోకి తీసుకుంటే, కారు కొనాలనుకునే వారికి ఈ మోడళ్లు బడ్జెట్‌కు అనుకూలమైన ఎంపికలుగా ఉంటాయి. వేరియంట్, ఇంధన…

Read Full News

Hyderabad: అంతా బయటకు వెళ్తే చాలు.. స్టడీ హాల్‌లో ఒక్కడే ఏం చేసేవాడో తెలుసా..?

హైదరాబాద్‌లో స్టడీ హాళ్లను టార్గెట్‌గా చేసుకుని ల్యాప్‌టాప్‌లను చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు సెప్టెంబర్ 3న అరెస్ట్ చేశారు. చోరీ చేసిన ల్యాప్‌టాప్‌లను విడిభాగాలుగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నారాయణగూడ డిటెక్టివ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ సీహెచ్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. 29 ఏళ్ల సంగిశెట్టి వినీత్ స్టడీ హాళ్లలో విద్యార్థిలా ప్రవేశించి, చదువుకుంటున్నట్లు నటించేవాడు. విద్యార్థులు భోజనం లేదా ఇతర అవసరాల కోసం తమ క్యాబిన్ల నుంచి బయటకు వెళ్లిన సమయంలో వారి ల్యాప్‌టాప్‌లను…

Read Full News

కేజీ మటన్‌తో చిక్కటి గ్రేవీ కర్రీ.. చపాతీ, బిర్యానీలోకి అదిరిపోతోంది

కేజీ మటన్‌తో నిండుగా, చిక్కటి గ్రేవీతో కూడిన ఈ కర్రీ అన్నం, చపాతీ, బిర్యానీ, పులావ్ వంటి వాటితో దేనితోనైనా అత్యంత రుచికరమైన కాంబినేషన్‌గా ఉంటుంది. మటన్ ఇష్టం లేని వారు కూడా ఈ వంటకాన్ని రుచి చూసిన తర్వాత దీనికి పక్కా ఫ్యాన్స్ అవుతారు. రుచికరమైన మటన్ కర్రీని ఇంట్లోనే సులభంగా, రుచిగా తయారు చేసుకునే విధానాన్ని ఇక్కడ తెలుసుకుందాం.. కావాల్సిన పదార్థాలు: ఒక కిలో మటన్, 2 టేబుల్ స్పూన్లు కారం, ఒక టేబుల్…

Read Full News

పాన్ ఇండియాన్ సినిమాలతో నిజంగా నిర్మాతలకు డబ్బులు వస్తున్నాయా?

ప్యాన్ ఇండియా చిత్రాలు భారీ అంచనాలతో విడుదలవుతున్నప్పటికీ, అవి నిజంగా తమ పేరుకు తగ్గ కంటెంట్‌ను అందిస్తున్నాయా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో మ్యాజిక్ సృష్టించలేకపోతున్నాయి. ఒక్కో సినిమా కోసం ఏళ్ల తరబడి వేచి చూసిన ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. దీనికి విరుద్ధంగా, తక్కువ సమయంలో పూర్తయ్యే రీజనల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాలు సాధిస్తున్నాయి.వేల మంది శ్రమ, వందల కోట్ల పెట్టుబడి, రెండు…

Read Full News

Aja Ekadashi: అజ ఏకాదశి వ్రతం మహిమ ఇదే.. అశ్వమేధ యజ్ఞంతో సమానమైన పుణ్యఫలం కోసం ఇలా చేయండి!

Aja Ekadashi Puja Vidhi Telugu: శ్రావణం, భాద్రపద మాసాల్లో వచ్చే ఏకాదశి తిథులకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వాటిలో శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని ‘అజ ఏకాదశి’గా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఆచరిస్తే జీవితంలోని కష్టాలు తొలగి సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మత విశ్వాసాల ప్రకారం అజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు….

Read Full News

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా? చల్లటి నీరా.. గోరువెచ్చని నీరా? అసలు ఏది మంచిదంటే..?

Fever Precautions Telugu: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయకూడదని చాలామంది నమ్ముతారు. స్నానం చేస్తే జ్వరం మరింత పెరుగుతుందని భావిస్తారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. జ్వరం తీవ్రత, శరీర పరిస్థితిని బట్టి స్నానం చేయవచ్చు. ముఖ్యంగా చల్లటి లేదా మరీ వేడి నీటికి బదులుగా గోరువెచ్చని నీటితో, తక్కువ సమయం స్నానం చేయడం సౌకర్యంగా ఉంటుంది. స్నానం చేయడం వల్ల జ్వరానికి కారణమైన వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నయం కాదు. అయితే చెమట,…

Read Full News

ప్రైవేట్ భాగాలను దొంగిలించారనే ఆరోపణలతో ఆఫ్రికాలో 80 మంది హత్య!

80 Murders In 10 Months Over Rumours Of Stealing Of Private Parts In African Countries ఆఫ్రికాలో అంతుచిక్కని మూఢనమ్మకాలు అమాయకుల ప్రాణాలను బలిగొన్నాయి. కొత్త వారితో చేయి కలిపితే జననాంగాలు మాయమవుతాయనే వింత వదంతుల కారణంగా 10 నెలల కాలంలోనే 80 మందికి పైగా మూకహింసకు బలయ్యారు. ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ ఈ విచిత్ర వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (డీఆర్‌సీ), బురుండీ, జాంబియా, టాంజానియా,…

Read Full News