
మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యులకు షోకాజ్ నోటీసులపై దుమారం
మహబూబ్ నగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 98 మంది ప్రొఫెసర్లు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. అడిషనల్ కలెక్టర్ శివెంద్ర ప్రతాప్, వీరు తమ విధులను సరిగా నిర్వర్తించడం లేదని, రోజుకు కనీసం నాలుగు గంటల కంటే తక్కువ సమయం పనిచేస్తున్నారని ఆరోపిస్తూ ఈ నోటీసులు జారీ చేశారు. ఈ జాబితాలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా కూడా ఉన్నారు. ఈ షోకాజ్ నోటీసులతో వైద్యులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారు…