Telangana: సూపర్ హర్షిత.. ఇంటర్‌లో 994 మార్కులతో మెరిసిన రైతు బిడ్డ..

Telangana: సూపర్ హర్షిత.. ఇంటర్‌లో 994 మార్కులతో మెరిసిన రైతు బిడ్డ..

పొలంలో చెమట చిందించే తల్లిదండ్రులు.. చేతిలో పుస్తకం పట్టుకుని కలల్ని నాటుకున్న కూతురు.. అది కేవలం చదువు కాదు.. ఒక కుటుంబం కల. రైతు కుటుంబంలో పుట్టిన రాగాపురం హర్షిత.. చిన్నప్పటి నుంచే కష్టాన్ని దగ్గరగా చూసింది. ఎండలో పొలానికి వెళ్లే తల్లిదండ్రులు.. వర్షం కోసం ఆకాశం వైపు చూసే ఆత్రుత.. ఆ పరిస్థితుల మధ్యే ఆమె విద్యా ప్రయాణం మొదలైంది. పది తరగతిలోనే తెలంగాణ గర్నమెంట్‌ నడిపించే తాండూర్ రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదివి…

Read More
PM లోన్‌ స్కీమ్‌ పేరుతో స్కామ్‌! మీకు కూడా ఇలాంటి మెసేజ్‌ వచ్చిందా?

PM లోన్‌ స్కీమ్‌ పేరుతో స్కామ్‌! మీకు కూడా ఇలాంటి మెసేజ్‌ వచ్చిందా?

సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ప్రధానమంత్రి లోన్‌ స్కీమ్‌ పేరిట రూ.3 లక్షల వరకు తక్షణ రుణం ఇస్తామని చెప్పే నకిలీ ప్రకటనలు సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికలపై వైరల్ అవుతున్నాయి. ఈ ప్రకటనల ద్వారా ఆధార్ కార్డ్‌తో వెంటనే లోన్ పొందవచ్చని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వాదనలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. PIB ఫ్యాక్ట్‌ చెక్‌ ద్వారా ఇటువంటి ఎలాంటి పథకం ప్రభుత్వం…

Read More
నెలకు మీ ఇంట్లో ఎన్ని లీటర్ల నూనె వాడుతున్నారు.? ఆరోగ్యంగా ఉండాలంటే ఈ హాఫ్ లీటర్ రూల్ పాటించండి!

నెలకు మీ ఇంట్లో ఎన్ని లీటర్ల నూనె వాడుతున్నారు.? ఆరోగ్యంగా ఉండాలంటే ఈ హాఫ్ లీటర్ రూల్ పాటించండి!

ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు.. ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించవచ్చు! సింపుల్‌ గార్డెనింగ్ టిప్స్ మీ కోసమే.. Source link

Read More
TG 10th Class Result 2026 Date: ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే?

TG 10th Class Result 2026 Date: ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే?

హైదరాబాద్‌, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 13 (సోమవారం)తో ముగిశాయి. ఏప్రిల్ 15, 16 తేదీల్లోనూ ఓరియంటల్‌ పరీక్షలు ఉన్నాయి. కానీ వీటిని చాలా తక్కువ సంఖ్యలో మత్రమే విద్యార్ధులు రాస్తారు. మిగతా ప్రధాన పరీక్షలన్నీ నిన్నటితో ముగిశాయి. దీంతో మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు నెల రోజలపాటు కొనసాగి ఏప్రిల్ 13తో ముగిసినట్లైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్‌ విద్యార్థుల్లో 99%…

Read More
బ్యాంకింగ్‌ సంక్షోభం.. RBI కీలక నిర్ణయం! ఏం మారనుందంటే..?

బ్యాంకింగ్‌ సంక్షోభం.. RBI కీలక నిర్ణయం! ఏం మారనుందంటే..?

భారత బ్యాంకింగ్ రంగంలో కీలక పరిణామంగా RBI ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని నిపుణులు బ్యాంకింగ్ రంగానికి ఒక ముఖ్యమైన సంకేతంగా భావిస్తున్నారు. ఇటీవలి బ్యాంకింగ్ వ్యవస్థలో ఏర్పడిన అస్థిరత, పెరుగుతున్న నష్టభయాల నేపథ్యంలో ఆర్‌బిఐ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ప్రధానంగా మైక్రోఫైనాన్స్, చిన్న రుణాలపై దృష్టి పెడతాయి. ఈ విభాగాల్లో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో, నిరర్థక…

Read More
Hyderabad: సమ్మర్‌ ఎఫెక్ట్‌.. వాటర్ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్.. రోజూ ఎన్ని బుక్కవుతున్నాయో తెలిస్తే..

Hyderabad: సమ్మర్‌ ఎఫెక్ట్‌.. వాటర్ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్.. రోజూ ఎన్ని బుక్కవుతున్నాయో తెలిస్తే..

ఎండాకాలం వచ్చిందంటే చాలూ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలో వాటర్ ట్యాంకర్‌లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. మార్చి 2025లో సుమారు 2.1 లక్షల ట్యాంకర్లు బుక్ చేయగా, ఈ ఏడాది ఆ సంఖ్య 2.24 లక్షలకు చేరింది. ప్రస్తుతం రోజుకు సగటున 7,500 బుకింగ్స్ నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, వాటర్ బోర్డు ట్యాంకర్ల సరఫరాను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టింది. బుకింగ్ చేసిన 12 గంటల్లోనే…

Read More
30కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ షోలు.. కట్ చేస్తే ఇప్పుడు ఆ జిల్లాకు కలెక్టర్

30కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ షోలు.. కట్ చేస్తే ఇప్పుడు ఆ జిల్లాకు కలెక్టర్

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్ ఇలా వచ్చి అలా మాయం అవుతుంటారు. తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించింది. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రేక్షకులను అలరించింది. ఇండస్ట్రీలకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బుల్లితెరపై 48 షోలలో పాల్గొంది. ఇండస్ట్రీలో…

Read More
MI vs PBKS IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. మ్యాచుకు రోహిత్ శర్మ దూరం

MI vs PBKS IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. మ్యాచుకు రోహిత్ శర్మ దూరం

MI vs PBKS IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య 24వ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే ముంబై అభిమానులకు షాకిస్తూ ఈ కీలక మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తుది జట్టులో లేడు….

Read More
Andhra Pradesh: చెరువులో చేపల వలకు చిక్కిన పాన్ కార్డులు, ATM కార్డులు

Andhra Pradesh: చెరువులో చేపల వలకు చిక్కిన పాన్ కార్డులు, ATM కార్డులు

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో షాకింగ్ ఘటన జరిగింది. ఏడుగురాళ్లపల్లి గ్రామంలోని చెరువులో చేపల వలకు వందల సంఖ్యలో పాన్ కార్డులు, ఏటీఎం కార్డులు చిక్కాయి. స్థానికులు చేపలు పట్టేందుకు వల వేయగా, భారీగా చేపలకు బదులు 150 నుంచి 200 వరకు కార్డులు వలలో పడటంతో ఆశ్చర్యపోయారు. ఈ కార్డులన్నీ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కస్టమర్లకు డెలివరీ కావాల్సినవిగా గుర్తించారు. గతంలోనూ ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆధార్, పాన్, ఓటర్ ఐడీ…

Read More
IPL 2026 Points Table : ఓడినా నంబర్ వన్ స్థానంలోనే రాజస్థాన్.. హైదరాబాద్‌కు జాక్‌పాట్

IPL 2026 Points Table : ఓడినా నంబర్ వన్ స్థానంలోనే రాజస్థాన్.. హైదరాబాద్‌కు జాక్‌పాట్

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంటే, పాయింట్ల పట్టికలో మాత్రం స్థానాలు తలకిందులవుతున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికలో పెను మార్పులకు కారణమైంది. రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయినప్పటికీ, టేబుల్ టాప్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకోగా, హైదరాబాద్ జట్టు మాత్రం భారీ గెలుపుతో ఒక్కసారిగా టాప్-4 లోకి…

Read More