
TTD Brahmotsavam: వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రెండో రోజు వాహన సేవలు
తిరుపతి, సెప్టెంబర్ 25: తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో మెదటి రోజు ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమైంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన బుధవారం రాత్రి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ చైర్మన్, ఈవో లు సీఎం చంద్రబాబుకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలి వాహన సేవ అందుకున్న మలయప్ప స్వామి పరమపద వైకుంఠనాథుడు అలంకారంలో దర్శనమిచ్చారు. మరోవైపు ఎగ్జిబిషన్…