పోస్టాఫీస్‌ స్కీమ్‌.. కేవలం రూ.565 పెట్టుబడితో రూ.10 లక్షలు పొందండి..!

పోస్టాఫీస్‌ స్కీమ్‌.. కేవలం రూ.565 పెట్టుబడితో రూ.10 లక్షలు పొందండి..!

ఆర్థికంగా బలహీన వర్గాలు, మధ్యతరగతి వారి కోసం ఇండియా పోస్ట్‌ ఒక అద్భుతమైన బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్ వార్షిక బీమా పాలసీ పథకం అని పిలుస్తారు. దీనిలో ఏడాదికి కేవలం రూ.565 పెట్టుబడితో రూ.10 లక్షల వరకు బీమా పాలసీని పొందవచ్చు. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని పోస్టాఫీస్ ఈ పథకాన్ని అమలు చేసింది. తక్కువ ప్రీమియం.. ఈ పథకంలో సంవత్సరానికి రూ.565 మాత్రమే ప్రీమియం అవసరం. ఈ…

Read More
దీపావళి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులు ఇవే!

దీపావళి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులు ఇవే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, అనేది కామన్. అయితే అక్టోబర్ 24న బుధ గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయనుంది. కుజుడు వృశ్చిక రాశిని పాలించడం, ఆ రాశిలోకే బుధ గ్రహం సంచారం చేయం వలన నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. కుంభరాశి : కుంభ రాశి వారికి దీపావళి నుంచి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు పొందుతారు. ఎవరైతే చాలా రోజుల…

Read More
విమానాశ్రయంలో ప్రయాణికుడి ప్యాంట్‌లో దూరి కరిచిన ఎలుక

విమానాశ్రయంలో ప్రయాణికుడి ప్యాంట్‌లో దూరి కరిచిన ఎలుక

ఇటీవల దేశంలోని విమానాశ్రయాలలో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ విమానాశ్రయంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. అరుణ్ మోదీ అనే వ్యక్తి బెంగళూరు వెళ్లడానికి ఇండిగో విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. డిపార్చర్ హాల్‌లో వేచి చూస్తుండగా ఆయన ప్యాంటులో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. పరిశీలించగా ఎలుక లోపలికి దూరి కరుస్తుందని గుర్తించాడు. వెంటనే అతను తన భార్య, ఇతర ప్రయాణికుల సహాయంతో ప్యాంటు విప్పి ఎలుకను పట్టుకున్నాడు. ఆ ఎలుక తొడను కరిచింది. పట్టుకున్న…

Read More
పోలీసుల నుంచి తప్పించుకున్న మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్.. డ్రోన్లతో గాలింపు.. అసలు ఎవరీ ప్రభాకర్‌..?

పోలీసుల నుంచి తప్పించుకున్న మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్.. డ్రోన్లతో గాలింపు.. అసలు ఎవరీ ప్రభాకర్‌..?

ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎస్కార్ట్‌ నుంచి తప్పించుకున్న మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ కోసం వేట కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌ కోసం మూడు స్పెషల్‌ టీమ్స్‌ రంగంలోకి దిగి ఏపీతోపాటు తెలంగాణలోనూ గాలిస్తున్నాయి. డ్రోన్లు సైతం వినియోగిస్తూ ప్రభాకర్‌ కోసం గల్లీగల్లీలో జల్లెడ పడుతున్నారు. అసలు ఎవరీ ప్రభాకర్‌..? రెండు రాష్ట్రాల పోలీసులను మూడు చెరువుల నీళ్ల తాగిస్తున్న ఈ ప్రభాకర్‌ క్రైమ్‌ హిస్టరీ ఏంటి..? అంతటి మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ అంత ఈజీగా ఎలా తప్పించుకున్నాడు..? ఆంధ్రప్రదేశ్ పోలీసుల…

Read More
శబరిమల అభివృద్ధికి గుజరాత్ మలయాళీ నేత దినేష్ నాయర్ కీలక ప్రతిపాదనలు

శబరిమల అభివృద్ధికి గుజరాత్ మలయాళీ నేత దినేష్ నాయర్ కీలక ప్రతిపాదనలు

శబరిమలలో భక్తుల యాత్రను మరింత సౌకర్యవంతంగా, భద్రంగా మార్చేందుకు గుజరాత్‌లోని మలయాళీ సంఘానికి చెందిన ప్రముఖ నాయకుడు దినేష్ నాయర్ సమగ్ర అభివృద్ధి ప్రతిపాదనలు చేశారు. లోక కేరళ సభ ప్రత్యేక ఆహ్వానితుడిగా, ప్రపంచ మలయాళీ కౌన్సిల్ గ్లోబల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న నాయర్.. శబరిమల ఆలయ సంప్రదాయాలను కాపాడుతూ సుస్థిర అభివృద్ధి చేపట్టాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేశారు. శబరిమల అభివృద్ధికి ఆరు కీలక రంగాల్లో ప్రతిపాదనలు: 1. రవాణా సదుపాయాల మెరుగుదల కేఎస్ఆర్టీసీ (KSRTC) ప్రత్యేక…

Read More
Silver: వెండి ఉత్పత్తిలో అగ్రస్థానం.. గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తోన్న ఒకే ఒక్క దేశం..

Silver: వెండి ఉత్పత్తిలో అగ్రస్థానం.. గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తోన్న ఒకే ఒక్క దేశం..

వెండి అనేది ఆభరణాలకు మాత్రమే పరిమితం కాని, ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ వంటి ఆధునిక పరిశ్రమలకు అత్యంత కీలకమైన లోహం. ప్రపంచవ్యాప్తంగా వెండి సరఫరా ఈ రోజుల్లో డిమాండ్ కు తగ్గట్టు లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధికంగా వెండిని ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఏవి, ఈ ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానం ఆక్రమించింది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక పరిశ్రమలో వెండి చాలా ముఖ్యమైన వనరు. దీనిని ఆభరణాలు, సోలార్ ప్యానెల్లు, ఎలక్ట్రానిక్స్, వైద్య…

Read More
Hyderabad: మరోసారి హైడ్రా కూల్చివేతలు.. గాజులరామారంలో హైటెన్షన్‌.. హైడ్రా చీఫ్ ఏమన్నారంటే..

Hyderabad: మరోసారి హైడ్రా కూల్చివేతలు.. గాజులరామారంలో హైటెన్షన్‌.. హైడ్రా చీఫ్ ఏమన్నారంటే..

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు హైటెన్షన్‌కు దారితీశాయి.. దీంతో గాజులరామారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు.. తాము కొనుక్కున్న ఇళ్లను కూల్చవద్దని వేడుకున్నారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చివేయడంపై ఆవేదన వ్యక్తంచేశారు. జేసీబీలను అడ్డుకుని ధర్నాకు దిగిన గాజులరామారం బాధితులు.. ఇళ్లను అమ్మినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బతుకమ్మ పండుగ వేళ…

Read More
OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్.. ఇచ్చిన ఉత్తర్వులే పొడిగించిన హైకోర్టు..!

OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్.. ఇచ్చిన ఉత్తర్వులే పొడిగించిన హైకోర్టు..!

తెలంగాణలో పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్ తగిలింది. రివ్యూ తర్వాత కూడా పెంపునకు హైకోర్టు ఓకే చెప్పలేదు. సెప్టెంబర్ 24వ తేదీ ఇచ్చిన ఉత్తర్వులే పొడిగిస్తూ మళ్లీ జడ్జిమెంట్‌ ఇచ్చారు న్యాయమూర్తి. అక్టోబర్ 9 వరకు ఇవే ఉత్తర్వులు కొనసాగుతాయని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. తదుపరి విచారణ అక్టోబర్ 9 కు వాయిదా వేసినట్లు హైకోర్టు బెంచ్ ప్రకటించింది. ఓజీ.. ఓజీ.. ఓజీ.. తెలుగురాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ మామూలుగా లేదు….

Read More
Heart Attack: గుండెపోటుకు చెక్‌పెట్టే అద్భుతమైన చిట్కాలు.. మహిళలు ముఖ్యంగా మీకోసమే!

Heart Attack: గుండెపోటుకు చెక్‌పెట్టే అద్భుతమైన చిట్కాలు.. మహిళలు ముఖ్యంగా మీకోసమే!

40 ఏళ్లు నిండటం జీవితంలో ఒక కొత్త దశను సూచిస్తుంది. కుటుంబం, పని, బాధ్యతల మధ్య, మహిళలు తరచుగా తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మర్చిపోతారు. కానీ నిజం ఏమిటంటే, ఈ వయస్సులో వాకిరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఈ దశలో మహిళలు తమ గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా చూసుకోవాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. 40 ఏళ్ల వయసులోనూ మహిళలు తమ రోజువారీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా గుండె…

Read More
AP, Telangana News Live: తిరుమల పరకామణి వ్యవహారంపై మాటల యుద్ధం..

AP, Telangana News Live: తిరుమల పరకామణి వ్యవహారంపై మాటల యుద్ధం..

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలా.. పరకామణి వ్యవహారం కూడా పాన్‌ ఇండియా లెవల్‌ ఇష్యూలా మారుతోంది. దీనిపై ఇప్పటికే అధికార, విపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా..ఈ చోరీపై సిట్‌ విచారణకు ఆదేశిస్తామని చెప్పారు మంత్రి లోకేష్‌. అటు వైసీపీ మాత్రం సిట్‌తో కాదు సీబీఐను రంగంలోకి దించాలని డిమాండ్‌ చేస్తోంది. పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా గతంలో 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి పంపించేశారని లోకేష్‌ ఆరోపించారు. పరకామణి చోరీ కేసులో…

Read More