Headlines
IND vs ZIM: ప్లేస్ మారింది, ఇక అతడ్ని ఆపలేమంతే.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే..?

IND vs ZIM: ప్లేస్ మారింది, ఇక అతడ్ని ఆపలేమంతే.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే..?

India vs Zimbabwe 1st T20I: యూకే పర్యటనలో తీవ్ర నిరాశ ఎదుర్కొన్న భారత టీ20 జట్టు, జూలై 23 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సమాయత్తమవుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని టీమిండియా, ఈ సిరీస్‌తో మళ్లీ విజయాల బాట పట్టాలని ఆరాటపడుతోంది. హరారే వేదికగా గురువారం జరగనున్న తొలి టీ20 కోసం తుది జట్టు కూర్పు ఖరారైంది. గెలుపే లక్ష్యంగా…

Read Full News
వినేష్ ఫోగాట్‌పై వేటు.. యశస్వి జైస్వాల్‌కు కూడా నోటీసులు.. అసలేం జరిగిందంటే?

వినేష్ ఫోగాట్‌పై వేటు.. యశస్వి జైస్వాల్‌కు కూడా నోటీసులు.. అసలేం జరిగిందంటే?

సీనియర్ రెజ్లర్ వినేష్ ఫోగాట్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య కఠిన చర్యలు తీసుకుంది. గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించి, మళ్ళీ పోటీల్లోకి రావాలని నిర్ణయించుకున్న వినేష్‌కు షాక్ ఇస్తూ జూన్ 26, 2026 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. సుమారు 18 నెలల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని గొండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌తో ఆమె పునరాగమనం చేయాల్సి ఉంది. కానీ ఈ తాజా నిషేధంతో ఆమె ఆ టోర్నీకి దూరమైంది. సమాఖ్య…

Read Full News
IPL 2026 : అర్ష్‌దీప్ సింగ్‌పై పంజాబ్ కింగ్స్ సీరియస్.. డ్రెస్సింగ్ రూమ్ రహస్యాల లీక్‌పై అత్యవసర సమావేశం

IPL 2026 : అర్ష్‌దీప్ సింగ్‌పై పంజాబ్ కింగ్స్ సీరియస్.. డ్రెస్సింగ్ రూమ్ రహస్యాల లీక్‌పై అత్యవసర సమావేశం

IPL 2026 : ఐపీఎల్ 2026లో వరుస వివాదాలు బీసీసీఐ, ఫ్రాంచైజీలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఆటగాళ్లు సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోలు (వ్లాగ్స్) షేర్ చేయడం పై పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకోనుంది. శనివారం జరగనున్న అత్యవసర సమావేశంలో స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై కీలక ఆంక్షలు విధించే అవకాశం ఉంది. డ్రెస్సింగ్ రూమ్ క్రమశిక్షణే లక్ష్యంగా ఈ అడుగులు పడుతున్నాయి. అర్ష్‌దీప్ సింగ్ వ్లాగింగ్‌పై నిషేధం? పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడైన…

Read Full News
AC: ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గుతుందట.. ఈ విషయాలు తెలుసుకోండి..

AC: ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గుతుందట.. ఈ విషయాలు తెలుసుకోండి..

ఎండలు మండిపోతున్నాయి. వేడి తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లలో, ఆఫీసుల్లో ఏసీల వాడకం అనివార్యమైపోయింది. అయితే ఏసీ ఇచ్చే చల్లదనం ఎంత హాయిగా ఉన్నా, నెలాఖరున వచ్చే షాకింగ్ విద్యుత్ బిల్లు సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. కానీ మీ ఏసీ రిమోట్‌లో ఉండే ఒకే ఒక్క బటన్‌తో మీ విద్యుత్ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవును.. చాలామందికి ఏసీ రిమోట్ లోని అన్ని ఫీచర్లపై అవగాహన ఉండదు….

Read Full News
బంగారం ధరలతో విసిగిపోయారా? ఏడాదిలో మీ డబ్బును రెట్టింపు చేసే ఇతర మార్గాలు ఇవే!

బంగారం ధరలతో విసిగిపోయారా? ఏడాదిలో మీ డబ్బును రెట్టింపు చేసే ఇతర మార్గాలు ఇవే!

భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. పెళ్లిళ్లు, పండుగలు లేదా భవిష్యత్తు అవసరాల కోసం బంగారంలో పెట్టుబడి పెట్టడం ఒక సంప్రదాయంగా వస్తోంది. చాలామంది సురక్షితమైన పెట్టుబడి అంటే కేవలం బంగారం అని భావిస్తారు. కానీ, బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, లాభాలు నెమ్మదిగా వస్తున్న తరుణంలో, పెట్టుబడిదారులు ఇప్పుడు ఇతర మార్గాల వైపు చూస్తున్నారు. బంగారానికి ప్రత్యామ్నాయంగా ఉండి, ఏడాదిలో భారీ లాభాలను అందించే కొన్ని పెట్టుబడి సాధనాలు ఇక్కడ ఉన్నాయి….

Read Full News
Tanikella Bharani: నేను రాముణ్ణి.. కృష్ణుణ్ణి చూడలేదు.. కానీ మోదీని చూశాను.. ! తనికెళ్ల భరిణి ఎమోషన్ పోస్ట్

Tanikella Bharani: నేను రాముణ్ణి.. కృష్ణుణ్ణి చూడలేదు.. కానీ మోదీని చూశాను.. ! తనికెళ్ల భరిణి ఎమోషన్ పోస్ట్

ప్రధానమంత్రి మోడీ మే10 హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మోడీ. అలాగే పలు రాజకీయ సమావేశాలు, సభల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను కూడా కలిశారు. వీరితో పాటు ప్రముఖ నటుడు, దర్శక రచయిత తనికెళ్ల భరణి కూడా ప్రధాని మోడీని కలిశారు. ప్రధాని తన తిరుగు ప్రయాణంలో భాగంగా బేగంపేట విమానాశ్రయానికి వచ్చినప్పుడు…

Read Full News
Shobha Shetty : శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు.. నిరీక్షణకు తెర..

Shobha Shetty : శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు.. నిరీక్షణకు తెర..

ఈ డిజైనర్ స్టూడియో కల సాకారం వెనుక సుమారు 8 నెలల కఠోర శ్రమ దాగి ఉందని శోభా శెట్టి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది రాత్రికి రాత్రి జరిగిన మార్పు కాదని, ఎంతో ప్లానింగ్, కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు. తన జీవితంలో ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన యశ్వంత్‌కు, తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఈ ప్రయాణంలో భాగమైన తన టీమ్‌కు శోభ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త ప్రయత్నం…

Read Full News
నల్ల జీలకర్ర మహిమను ఊహించలేరు..! ఈ చిన్ని గింజల్లో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు తెలిస్తే..

నల్ల జీలకర్ర మహిమను ఊహించలేరు..! ఈ చిన్ని గింజల్లో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు తెలిస్తే..

కలొంజీ లేదా నల్ల జీలకర్ర, ఆయుర్వేదంలో అద్భుతమైన మూలికగా పేరుగాంచింది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, కీలక పోషకాలతో నిండిన కలొంజీని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా,మరెన్నో ప్రయోజనాలు ఈ కలొంజీ సీడ్స్‌లో దాగి వున్నాయి. అవేంటంటే.. Source link

Read Full News
కోలీవుడ్‌లో నెక్స్ట్ దళపతి ఎవరు ?? యువ హీరోలకు సవాళ్లు

కోలీవుడ్‌లో నెక్స్ట్ దళపతి ఎవరు ?? యువ హీరోలకు సవాళ్లు

హూ ఈజ్‌ నెక్స్ట్ దళపతి..? ఈ ప్రశ్న తమిళనాట వినిపిస్తుందో లేదో గానీ, అదర్‌ వుడ్స్ లో యమా స్పీడ్‌లో చర్చల్లో నిలుస్తోంది. సీఎం కుర్చీకి విజయ్‌ ఇంకెంత చేరువలో ఉన్నారనే డిస్కషన్‌కి కొనసాగింపుగా.. కోలీవుడ్‌లో విజయ్‌ స్థానాన్ని భర్తీ చేసే హీరో ఎవరనే చర్చ జరుగుతోంది. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా ఒక తరం స్టార్ హీరోలు రిటైర్ అవుతున్నా… సినిమాల వేగం తగ్గిస్తున్నా… వారి స్థానాన్ని తదుపరి తరం యువ హీరోలు భర్తీ చేయడం సహజం….

Read Full News
స్టాక్‌ మార్కెట్‌ నుంచి సంపాదించాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఛాన్స్‌! రూ.1200 స్టాక్‌తో..

స్టాక్‌ మార్కెట్‌ నుంచి సంపాదించాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఛాన్స్‌! రూ.1200 స్టాక్‌తో..

స్టాక్ మార్కెట్‌లో సురక్షితమైన పెట్టుబడులతో పాటు మంచి రాబడులు కోరుకునే ఇన్వెస్టర్ల దృష్టిని ఇప్పుడు హోమ్ ఫస్ట్ ఫైనాన్స్‌ కంపెనీ ఇండియా లిమిటెడ్‌ ఆకర్షిస్తోంది. హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్న ఈ కంపెనీపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ICICI సెక్యూరిటీస్‌ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ‘బై’ రేటింగ్ ఇచ్చింది. బ్రోకరేజ్ సంస్థ ఈ షేర్‌కు రూ.1,450 టార్గెట్ ధరను నిర్ణయించింది. ప్రస్తుతం ఈ స్టాక్ సుమారు రూ.1,200 వద్ద ట్రేడ్ అవుతుండటంతో, దాదాపు 21…

Read Full News