Toll Rules: నేషనల్ హైవేలపై నేటి నుంచి కొత్త రూల్స్.. పరిమితి దాటితే బాదుడే.. కేంద్రం కఠిన నిబంధనలు

Toll Rules: నేషనల్ హైవేలపై నేటి నుంచి కొత్త రూల్స్.. పరిమితి దాటితే బాదుడే.. కేంద్రం కఠిన నిబంధనలు

దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై రోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. దీంతో టోల్ ఫీజులకు సంబంధించి కేంద్రం తీసుకునే నిర్ణయాలు కోట్లాది మందిని ప్రభావితం చేస్తాయి. ఇటీవల టోల్ ఫీజు విధానంలో అనేక మార్పులు చేస్తున్న కేంద్రం.. తాజాగా మరో కొత్త రూల్ తీసుకొచ్చింది. ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలకు కఠిన నిబంధనలు ఏప్రిల్ 15వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి నేషనల్ హైవేలపై ఓవర్ లోడ్‌తో వెళితే అదనపు పెనాల్టీ…

Read More
కాలి వేళ్ల మధ్య గ్యాప్ మీ లవ్ లైఫ్ గురించి ఏం చెప్తుందో తెలుసా..? ఈ రహస్యాలు తెలిస్తే..

కాలి వేళ్ల మధ్య గ్యాప్ మీ లవ్ లైఫ్ గురించి ఏం చెప్తుందో తెలుసా..? ఈ రహస్యాలు తెలిస్తే..

సాధారణంగా మనం ముఖం, అరచేతులను చూసి ఎదుటివారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటాం. కానీ మన పాదాల ఆకారం, వేళ్ల మధ్య ఉండే దూరం కూడా మన జీవిత రహస్యాలను వెల్లడిస్తాయని మీకు తెలుసా? సముద్రిక శాస్త్రం ప్రకారం.. పాదాల ఆకృతిని బట్టి ఒక వ్యక్తి స్వభావం, వారి ప్రేమ జీవితం, వైవాహిక బంధం ఎలా ఉండబోతుందో ముందే తెలుసుకోవచ్చు. ముఖ్యంగా బొటనవేలు, చూపుడు వేలు ఇచ్చే సంకేతాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వేళ్ల మధ్య దూరం లేదు…..

Read More
ఢీలిమిటేషన్.. దుమ్ముదుమారం.. లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. ఓటింగ్ ఎప్పుడంటే..

ఢీలిమిటేషన్.. దుమ్ముదుమారం.. లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. ఓటింగ్ ఎప్పుడంటే..

లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది కేంద్రం. 131 రాజ్యాంగ సవరణ బిల్లును అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టగా.. డీలిమిటేషన్ బిల్లును హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టారు. అంతకుముందు రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ సాగింది. బిల్లుపై చర్చించాలా వద్దా అనే దానిపై విపక్షాలు డివిజన్‌ కోరడంతో ఓటింగ్ జరిగింది. బిల్లుపై చర్చకు 207 మంది సభ్యులు మద్దతు తెలిపారు. బిల్లును వ్యతిరేకిస్తూ 126 మంది ఓటేశారు. ఓటింగ్‌ సమయంలో సభలో 333 మంది ఎంపీలు ఉన్నారు. మెజార్టీ…

Read More
డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పండగచేసుకున్న జనం

డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పండగచేసుకున్న జనం

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో శనివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కొర్రపాడు గ్రామ సమీపంలో డీజిల్‌ లోడుతో వెళ్తున్న ఓ భారీ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. అయితే ప్రమాదం కారణంగా డ్రైవర్‌ పరిస్థితి ఏంటని ఎవరూ పట్టించుకోకపోగా.. బకెట్లు, బిందెలతో డీజిల్‌కోసం ఎగబడ్డారు. ట్యాంకర్ బోల్తా పడి డీజిల్ కారిపోతుండటం గమనించిన స్థానికులు, ప్రమాద తీవ్రతను లెక్కచేయకుండా అక్కడికి చేరుకున్నారు. డీజిల్ కోసం బిందెలు, బకెట్లు, చెంబులు.. దొరికిన కాడికి పాత్రలు పట్టుకుని…

Read More
MS Dhoni : హైదరాబాద్‌కు బయలుదేరిన ధోనీ.. SRHతో మ్యాచ్‌లో ‘తలా’ సందడి ఖాయమేనా?

MS Dhoni : హైదరాబాద్‌కు బయలుదేరిన ధోనీ.. SRHతో మ్యాచ్‌లో ‘తలా’ సందడి ఖాయమేనా?

MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఎట్టకేలకు ఒక తీపి కబురు అందింది. ఐపీఎల్ 2026 సీజన్ మొదలైనప్పటి నుంచి మైదానంలో కనిపించని ‘తలా’ ఎంఎస్ ధోనీ, మళ్ళీ యాక్షన్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. గత కొన్ని వారాలుగా గాయంతో సతమతమవుతున్న ధోనీ, శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్ కోసం జట్టుతో కలిసి ప్రయాణమయ్యాడు. ధోనీ టీమ్ బస్సు ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో,…

Read More
Aloe Vera plant: కలబంద మొక్క త్వరగా పెరగాలా? జస్ట్ ఈ 5 సింపుట్స్‌ టిప్స్‌ పాటిస్తే చాలు

Aloe Vera plant: కలబంద మొక్క త్వరగా పెరగాలా? జస్ట్ ఈ 5 సింపుట్స్‌ టిప్స్‌ పాటిస్తే చాలు

సరైన కుండీ ఎంపిక: చాలా మంది ప్లాస్టిక్ బకెట్‌లలో, చిన్న ప్లాస్టిక్ కుండీల్లో కలబందను పెంచుతూ ఉంటారు. కానీ ఇలా చెయడం కరెక్ట్ కాదు. కలబంద వేర్లు అంత లోతుగా వెళ్ళవు, కాబట్టి వెడల్పాటి, తక్కువ లోతు ఉన్న మట్టి కుండీలు ఎంచుకోవాలి. అలానే ఆ కుండీ అడుగున నీరు బయటకు వెళ్ళడానికి చిన్న చిన్న రంధ్రాలు చేయీలి. Source link

Read More
రహదారిపై ఒంటరి ఏనుగు హల్చల్‌.. భయంతో వణికిపోయిన జనం

రహదారిపై ఒంటరి ఏనుగు హల్చల్‌.. భయంతో వణికిపోయిన జనం

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. భీమవరం అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపైకి ఒక్కసారిగా గజరాజు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాదాపు అరగంట పాటు ఏనుగు రోడ్డుపైనే తిష్ట వేయడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అడవిలో నుంచి బయటకు వచ్చిన ఒంటరి ఏనుగు, రోడ్డు మధ్యలో నిల్చుని ఘీంకరిస్తూ అటూ ఇటూ తిరిగింది. ఆ సమయంలో కల్లూరు నుంచి…

Read More
పోయిన బంగారంతో వస్తేనే ఇంట్లోకి రానిస్తా

పోయిన బంగారంతో వస్తేనే ఇంట్లోకి రానిస్తా

ప్రేమించాల్సిన భర్త వేధించాడు.. అండగా ఉండాల్సిన పుట్టినిల్లు మొహం చాటేసింది.. చివరకు న్యాయం చేయాల్సిన పోలీస్‌ స్టేషన్‌లోనూ చుక్కెదురైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కరిష్మా అనే మహిళా కన్నీటి గాధ ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. కళ్యాణదుర్గంకు చెందిన కరిష్మా తన తల్లితో కలిసి ఓ శుభకార్యానికి కనేకల్ వెళ్తుండగా, మార్గమధ్యలో 15 తులాల బంగారు ఆభరణాలు ఉన్న బాక్స్ పోగొట్టుకుంది. పోయిన బంగారం గురించి తన భర్త మహమ్మద్ గౌస్‌కు చెప్పగా, అతను కనికరం లేకుండా…

Read More
Tollywood : తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు ఇండస్ట్రీలో బ్యాన్.. ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood : తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు ఇండస్ట్రీలో బ్యాన్.. ఈ హీరోయిన్ ఎవరంటే..

సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు యూత్ లో పిచ్చి ఫాలోయింగ్ ఉండేది. అందం, అభినయంతో వెండితెరపై సందడి చేసింది. ముఖ్యంగా గ్లామరస్ లుక్స్ లో కుర్రాళ్లకు మెంటలెక్కించింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మోడలింగ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఏకంగా మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసింది. అదే సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్…

Read More
నీళ్లు, వేడి ఈ ఫోన్‌ను ఏం చేయలేవు! అదిరే డ్యూరబిలిటీతో ఒప్పో స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇవే

నీళ్లు, వేడి ఈ ఫోన్‌ను ఏం చేయలేవు! అదిరే డ్యూరబిలిటీతో ఒప్పో స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇవే

ఒప్పో A6s ప్రో స్మార్ట్‌ఫోన్ లో 6.57 అంగుళాల ఎఫ్.హెచ్.డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పని చేయడం వల్ల విజువల్స్ ఎంతో స్మూత్ గా కనిపిస్తాయి. దీని పీక్ బ్రైట్‌నెస్ 1400 నిట్స్ వరకు ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. పనితీరు విషయానికి వస్తే ఇది మీడియాటెక్ డిమెంసిటీ 6360 మాక్స్ ప్రాసెసర్‌ పై రన్ అవుతుంది. మొబైల్ ఎక్కువ సమయం హీట్ కాకుండా…

Read More