Headlines

Local Body Elections: ఏపీలో స్థానిక సమరానికి ముందడుగు.. మూడు దశల్లో మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మరో కీలక ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల నేపథ్యంలో వార్డుల పునర్విభజనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల హద్దులను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియను పూర్తి చేసేందుకు మున్సిపల్ శాఖ టైమ్‌లైన్ రూపొందించింది. మొత్తం 39 పట్టణ స్థానిక సంస్థల్లో దశలవారీగా డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో 26 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్ ప్రక్రియకు సెప్టెంబర్ 3ను గడువుగా నిర్ణయించారు. పార్వతీపురం,…

Read Full News

Hyderabad: కూకట్‌పల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం.. 8 బైకులు ధ్వంసం..

Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఓ బ్రిజా కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న బైకులపైకి కారుదూసుకెళ్లడంతో ఏకంగా 8 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడి బయటకు వచ్చారు. స్థానికుల సమాచారం ప్రకారం.. బ్రిజా కారు వేగంగా వస్తూ అదుపుతప్పింది. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న బైకులను వరుసగా ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో బైకులు ఒక్కొక్కటిగాకిందపడిపోయాయి. కొన్ని బైకులు పూర్తిగా ధ్వంసం కాగా…..

Read Full News

Hyderabad: ఏందిరా సామి.. బేకరీనా..? కెమికల్ దుకాణమా? అధికారుల సోదాల్లో షాకింగ్ సీన్!

హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో ఆహార కల్తీ, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై స్పెషల్ ఆపరేషన్ టీమ్‌ (SOT) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు M-FAST, SOT ఉప్పల్ బృందాలు భరత్‌నగర్ కాలనీలోని SLV బెంగళూరు అయ్యంగార్ బేకరీపై తనిఖీలు చేపట్టాయి. దాడుల్లో బేకరీలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు, బేకరీ ఉత్పత్తుల తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. అంతేకాకుండా బేకరీ పరిసరాలను అపరిశుభ్రమైన పరిస్థితుల్లో…

Read Full News

Tirumala: తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్.. ప్రమాద బీమా పెంపు

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత, సంక్షేమానికి టీటీడీ పాలకమండలి పెద్దపీట వేసింది. భక్తులకు ప్రమాద బీమాను పెంచడంతో పాటు.. సహజ మరణానికి కూడా బీమా సదుపాయం కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో దాదాపు 50 అజెండా అంశాలపై చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు. సమావేశం అనంతరం టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను చైర్మన్‌ బీఆర్‌ నాయుడు మీడియాకు వెల్లడించారు….

Read Full News

Tomato Rice: కూరలు చేసే టైమ్ లేదా? క్షణాల్లో ఇలా ‘టమాటో రైస్’ చేయండి..

కావలసిన పదార్థాలు:  1 గ్లాసు బాస్మతి రైస్ లేదా సోనా మసూరి బియ్యం,  పావు కిలో టమాటాలు, సగం – తరిగిన ఉల్లిపాయ, 4 – చీలికల పచ్చిమిర్చి, 1 టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు,  1 టీస్పూన్ జీలకర్ర, పసుపు, కరివేపాకు, నెయ్యి, నూనె, రుచికి సరిపడా ఉప్పు మరియు నీళ్లు. తయారీ విధానం: ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి,…

Read Full News

మఖానా తింటే ఎముకలు, కండరాలకు ఏం జరుగుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి

ఇటీవలి కాలంలో ఆరోగ్యకరమైన చిరుతిళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో చిప్స్, ప్యాకెట్ స్నాక్స్, వేయించిన పదార్థాలకు బదులుగా తక్కువ నూనెతో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వాటిలో మఖానా (ఫూల్ మఖానా) కూడా ఒకటి. మఖానాలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొన్ని ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల సమతుల్య ఆహారంలో భాగంగా, సరైన పరిమాణంలో తీసుకుంటే ఇది మంచి స్నాక్‌గా ఉపయోగపడుతుంది. ఎముకలు, కండరాల ఆరోగ్యానికి.. మఖానాలో మెగ్నీషియం,…

Read Full News

IND W vs PAK W: 17 ఏళ్లలో కేవలం మూడేనా.. భారత్‌పై పాక్ చివరిసారి ఎప్పుడు గెలిచిందో తెలుసా ?

IND W vs PAK W: మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా ఈరోజు దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య రికార్డులు పరిశీలిస్తే టీమిండియాదే స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తోంది. గత 17 ఏళ్లలో పాకిస్థాన్‌పై భారత్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించి తన సత్తా చాటుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు మొత్తం 17 సార్లు ఎదురెదురుగా నిలిచాయి. అందులో…

Read Full News

సాయంత్రం 5 గంటల తర్వాత మజ్జిగ తాగకూడదా? ఎప్పుడు, ఎలా తాగాలో 99% మందికి తెలియదు

వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం వంటి కారణాలతో కొంతమందికి జీర్ణక్రియ మందగించడం, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో చాలా ఇళ్లలో మజ్జిగను సాధారణ పానీయంగా తీసుకుంటారు. మజ్జిగలో నీళ్లు, ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. పులియబెట్టిన పాల ఉత్పత్తులతో తయారైన మజ్జిగలో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా ఉండవచ్చు. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు తోడ్పడటంతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడవచ్చు. అయితే మజ్జిగను…

Read Full News

అరెరె ఇన్ని రోజులు తెలిలేదే.. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగాలంటే ఇదొక్కటి వాడండి..

నేటి కాలంలో జుట్టు రాలడం, తెల్లబడటం, పల్చబడటం వంటి జుట్టు సమస్యలు సర్వసాధారణంగా మారాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా అనేక రసాయన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజసిద్ధమైన పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం. అలాంటి వాటిలో ఉల్లిపాయ రసం ఒకటి. ఉల్లిపాయలలో జుట్టు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఉల్లిపాయ రసాన్ని సరైన విధానంలో, తగిన పదార్ధాలతో కలిపి వాడినప్పుడే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ రసం ప్రయోజనాలు:…

Read Full News

Hyderabad: హైదరాబాద్ చుట్టూ మరో భారీ రహదారి.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఈ రూట్లోనే..

హైదరాబాద్‌ విస్తరణకు అనుగుణంగా నగరం చుట్టూ రహదారి వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నగరంలోకి రాకుండానే శివారు ప్రాంతాల మధ్య నేరుగా ప్రయాణించేలా కొత్త మార్గాలను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రేడియల్‌ రోడ్డు-2 నిర్మాణానికి హెచ్‌ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. ఓఆర్‌ఆర్‌లోని బుద్వేల్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ నాచారం వద్ద జాతీయ రహదారి-167కు చేరనుంది. మొత్తం సుమారు 81 కిలోమీటర్ల మేర నాలుగు…

Read Full News