Fake Websites: నకిలీ వెబ్‌సైట్స్‌ మాయలో పడకుండా ఉండాలంటే.. ఇలా చేయండి!

Fake Websites: నకిలీ వెబ్‌సైట్స్‌ మాయలో పడకుండా ఉండాలంటే.. ఇలా చేయండి!

నకిలీ వెబ్‌సైట్స్ ద్వారా సైబర్ మోసాలకు గురవుతున్నవాళ్లు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్‌సైట్లు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సైట్స్, షాపింగ్ సైట్స్ కేటగిరీల్లో ఈ తరహా నకిలీ సైట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి వాటికి లాగిన్ అవ్వడం ద్వారా సిస్టమ్ హ్యాక్ అవ్వడమే కాక పర్సనల్, బ్యాంకింగ్ డీటెయిల్స్ వంటివి రిస్క్‌లో పడతాయి. అందుకే వెబ్‌సైట్ ఓపెన్ చేసేముందు కొన్ని విషయాలు చెక్ చేసుకోవాలి. అడ్రెస్ బార్ ఏదైనా వెబ్​సైట్ ఓపెన్ చేసేముందు ముందుగా దాని…

Read More
Unni Mukundan: మరోసారి చిక్కుల్లో ఉన్ని ముకుందన్‌.. ‘మా వందే’ హీరోకు కేరళ కోర్టు నోటీసులు.. కారణమిదే

Unni Mukundan: మరోసారి చిక్కుల్లో ఉన్ని ముకుందన్‌.. ‘మా వందే’ హీరోకు కేరళ కోర్టు నోటీసులు.. కారణమిదే

ఉన్ని ముకుందన్.. మార్కో సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయాడీ మలయాళ హీరో. అంతకు ముందు పలు తెలుగు సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడి పాత్రలతోనూ ఆకట్టుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. గతేడాది రిలీజైన మార్కో సినిమా ముకుందన్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. అదే సమయంలో సినిమాలో హింస మరీ ఎక్కువైందంటూ కొందరి నుంచ తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఈ కారణంగానే మార్కో సీక్వెల్ లో నటించడం లేదంటూ ప్రకటించాడు. ఇటవలే ఉన్నీ ముకుందన్ లేకుండానే…

Read More
కాకరేపిన కోమలి ప్రసాద్.. అమ్మడి అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్

కాకరేపిన కోమలి ప్రసాద్.. అమ్మడి అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్

కోమలి ప్రసాద్ ఇప్పుడిప్పుడే తెలుగులో పాపులర్ అవుతుంది. హీరోయిన్ గా… క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించింది. హిట్ 2లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు హిట్ 3లోనూ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టేసింది. ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మకు మరింత క్రేజ్ వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొ్న్న…

Read More
టిక్కెట్ లేకుండా రైలు ఎక్కొచ్చు.. కానీ?

టిక్కెట్ లేకుండా రైలు ఎక్కొచ్చు.. కానీ?

మీ కుటుంబంలో నలుగురు ఉంటే.. ఇద్దరికి సీట్లు కన్పామ్ అయి, మిగిలిన ఇద్దరికి వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే.. కేవలం కన్ఫామ్ టికెట్ ఉన్నవారు మాత్రమే రిజర్వుడు బోగీలో ప్రయాణించగలరు. దీనిపై ఈ ఏడాది మే 1 నుంచి ఈ రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. దీనిని పట్టించుకోకుండా మిగిలిన ఇద్దరినీ మీతో బాటు రిజర్వుడు బోగీలో తీసుకుపోతే.. వారిద్దరికీ టీసీ జరిమానా విధించే ఛాన్స్ ఉంది. అదే.. ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ టికెట్ RAC గా (రిజర్వేషన్…

Read More
Actress : ఎన్నాళ్లకు కనిపించారు మేడమ్.. ఎన్టీఆర్ మరదలు నానికి వదినగా.. ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టారా.. ?

Actress : ఎన్నాళ్లకు కనిపించారు మేడమ్.. ఎన్టీఆర్ మరదలు నానికి వదినగా.. ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టారా.. ?

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, నాని వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా నటించిన ఆమె,..పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. కొన్నాళ్లకు రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సైలెంట్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోఈ బ్యూటీకి క్రేజ్…

Read More
శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇక గది దొరకలేదనే టెన్షన్ ఉండదు

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇక గది దొరకలేదనే టెన్షన్ ఉండదు

తిరుమల శ్రీవారి భక్తులకు వసతి సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనుంది. నూతనంగా నిర్మించిన పిఎస్సి 5 భవనం సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది. టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మరియు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి భవనాన్ని పరిశీలించి, హాళ్ళు, అన్నప్రసాద వితరణ, మరుగుదొడ్లు మొదలైన వసతులను పరిశీలించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేస్తూ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ భవనంలో ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రాన్ని…

Read More
TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్..  బస్‌ ఎక్కండి.. బహుమతులు గెలుచుకోండి

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. బస్‌ ఎక్కండి.. బహుమతులు గెలుచుకోండి

దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండగ సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్ కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులను సంస్థ అందజేయనుంది. ఒక్కో రీజియన్ కు ప్రథమ బహుమతి కింద రూ.25 వేలు, ద్వితీయ బహుమతి కింద రూ.15 వేలు, తృతీయ బహుమతి కింద రూ.10 వేలను సంస్థ ప్రకటించింది. ఈ లక్కీ…

Read More
కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభం

కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినట్లు ఆరోపించబడుతున్న అవకతవకలు, నిధుల దుర్వినియోగం మరియు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలలో పిల్లర్లు కూలిన ఘటనలపై విచారణ కోరుతూ లేఖ రాసిన నేపథ్యంలో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. సీబీఐ, ఎన్డీఎస్ఏ రిపోర్టు మరియు ఘోష్ కమిషన్ నివేదికలను పరిశీలిస్తూ, ప్రాజెక్టు డిజైన్, ఆర్థిక అక్రమాలు మరియు ప్రభుత్వ అధికారుల పాత్రలపై విస్తృతంగా దర్యాప్తు చేస్తోంది. ప్రాథమిక…

Read More
IND vs PAK: భారత్‌ను కలవరపెడుతోన్న ‘ఆ’ పీడకల.. గత చరిత్ర తిరగరాసేనా..?

IND vs PAK: భారత్‌ను కలవరపెడుతోన్న ‘ఆ’ పీడకల.. గత చరిత్ర తిరగరాసేనా..?

క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆసియా కప్ 2025 ఫైనల్, కేవలం ఒక మ్యాచ్ కాదు; ఇది నాలుగు దశాబ్దాల ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా దాయాదులు టైటిల్ కోసం తలపడటం. ఇది కేవలం కప్పు కోసం పోరాటం కాదు, క్రికెట్ అభిమానుల భావోద్వేగాలు, పాత లెక్కలు తేల్చుకోవడానికి భారత జట్టుకు దొరికిన అద్భుత అవకాశం..! ఛాంపియన్స్ ట్రోఫీ పీడకల…

Read More
Andhra: నందిగామకు చెందిన సీతయ్య.. కలెక్టర్ కావాల్సినోడు.. ఇలా ఖైదీగా సంకెళ్లతో…

Andhra: నందిగామకు చెందిన సీతయ్య.. కలెక్టర్ కావాల్సినోడు.. ఇలా ఖైదీగా సంకెళ్లతో…

దేశంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటైన సివిల్‌ సర్వీసెస్‌లో తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూకు చేరిన స్కిల్ ఉన్న వ్యక్తి… చివరికి సైబర్‌ నేరగాడిగా మారిపోయాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన డాక్టర్‌ సీతయ్య లండన్‌లో మాస్టర్స్‌, పీహెచ్‌డీ పూర్తి చేసి, హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పని చేశాడు. కలెక్టర్ కావాలన్న కలతో సివిల్స్‌ రాశాడు. ఫస్ట్ అటెంమ్ట్‌లోనే ఇంటర్వ్యూ వరకు వెళ్లినా, ఫైనల్‌ లిస్ట్‌లో స్థానం దక్కలేదు. ఈ పరిణామంతో అతని జీవితం ఊహించని టర్న్ తీసుకుంది….

Read More