IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడకం..చిక్కుల్లో రాజస్థాన్.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడకం..చిక్కుల్లో రాజస్థాన్.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

IPL 2026 Controversy : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) వరుస విజయాలతో దూసుకుపోతుంటే, మరోవైపు ఒక వివాదం ఆ జట్టును చుట్టుముట్టింది. ఆర్‌సీబీపై జరిగిన మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో అందరినీ అలరించాడు. అయితే అదే సమయంలో డగౌట్‌లో చోటుచేసుకున్న ఒక దృశ్యం ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో కలకలం రేపుతోంది. టీమ్ మేనేజర్ ఫోన్ వాడటం, అది కెమెరాకు చిక్కడంతో నిబంధనల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏం…

Read More
జిమ్‌కి టైమ్‌ లేదని రీజన్స్ వెతుకుతున్నారా? ఫిట్‌నెస్‌ కోసం కేవలం పది నిమిషాలే చాలు

జిమ్‌కి టైమ్‌ లేదని రీజన్స్ వెతుకుతున్నారా? ఫిట్‌నెస్‌ కోసం కేవలం పది నిమిషాలే చాలు

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలామందికి ఒక సవాలుగా మారుతోంది. జిమ్‌కి వెళ్లేంత సమయం ఎక్కడుంది అనే మాట సామాన్యుల నుండి అందాల తారల వరకు అందరి నోటా వినిపించే ఒక సాధారణ సమాధానం. అయితే అగ్ర నాయికలు అలియా భట్ ఇంకా కృతి సనన్ వంటి వారిని అత్యంత దృఢంగా ఉంచే సెలబ్రిటీ ఫిట్‌నెస్ కోచ్ కరణ్ సాహ్నీ ఈ సాకులను ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. మీ కోసం మీరు రోజుకు…

Read More
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలంలో తినాల్సిన పండ్లు ఇవే..

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలంలో తినాల్సిన పండ్లు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. వేసవి కాలంలో పెరిగే ఎండ, వేడిమి మన శరీరాన్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ సమయంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఒక సవాలుగా మారుతుంది. అయితే, ప్రకృతి మనకు ఈ వేసవిని తట్టుకోవడానికి ఎంతో అమూల్యమైన సంపదను పండ్ల రూపంలో అందించింది. వాటి విలువలు తెలుసుకుని సద్వినియోగం చేసుకుంటే, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మన రోజువారీ ఆహారంలో చిన్న చిన్న…

Read More
Andhra News: అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..

Andhra News: అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..

తిరుపతి రూరల్ మండలం అడపారెడ్డిపల్లి లో రెండు కుటుంబాల మధ్య స్థలం వివాదం హత్యకు దారి తీసింది. ఇళ్ల మధ్య అడుగు స్థలం కోసం ఏకంగా 40 ఏళ్లుగా రెండు కుటుంబాల మధ్య తగాదా నడుస్తోంది. తాజా ఈ స్థలం కోసం గొడవ జరగ్గా.. ఏలాగైన స్థలాన్ని దక్కించుకోవాలని డిసైడ్ అయిన ఓ వర్గానికి చెందిన వ్యక్తి మరో వర్గానికి చెందిన వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు…

Read More
Watch: సమ్మర్‌లో పశువులు సరిగ్గా పాలు ఇవ్వట్లేదా.. టెన్షన్ వద్దు ఈ కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు

Watch: సమ్మర్‌లో పశువులు సరిగ్గా పాలు ఇవ్వట్లేదా.. టెన్షన్ వద్దు ఈ కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లోని ఓ రైతు తన గేదేలను ఎండ తీవ్రత నుండి కాపాడుకునేందుకు ఇదిగో‌ ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గేదేకు ఎండ తగలకుండా.. వేసవి తాపం నుండి రక్షణగా పశువులకొట్టంలో ఒక ఫ్యాన్ ఏర్పాటు చేశాడు. అది కూడా సరిపోదేమోనని గేదేపై చల్లటి తట్టు సంచులు కప్పి దానిపై గంట గంటకు చల్ల చల్లని నీళ్లను చల్లుతూ పశువులను కూల్ కూల్ గా ఉంచుకుంటున్నాడు. ఈ ఒక్క రైతే కాదు‌ ఆ మండలంలో చాలా మంది…

Read More
కన్న తండ్రే అలా చెప్పమన్నాడు.. పల్సర్ బైక్ ఝాన్సీ జీవితంలో ఇంత విషాదం ఉందా..!

కన్న తండ్రే అలా చెప్పమన్నాడు.. పల్సర్ బైక్ ఝాన్సీ జీవితంలో ఇంత విషాదం ఉందా..!

పల్సర్ బైక్ ఝాన్సీగా పేరుపొందిన కండక్టర్ ఝాన్సీ. తన డాన్స్ టాలెంట్ తో ఎంతో మందిని అవాక్ అయ్యేలా చేసింది. కండక్టర్ గా పని చేస్తూనే సమయం దొరికినప్పుడల్లా ఈవెంట్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బుల్లితెర పై డాన్స్ షోల్లోనూ పాల్గొంది ఝన్సీ.. కాగా తన జీవితంలో ఎదుర్కొన్న అనేక కష్టాలను, భావోద్వేగ సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. తన తల్లిదండ్రులు ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల విడిపోయారని తెలిపింది. తండ్రి…

Read More
Viral Video: 50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌.. బాబోయ్‌ అంటూ..

Viral Video: 50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌.. బాబోయ్‌ అంటూ..

ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా విహరించాల్సిన అడవి రాజు ఒక్కసారిగా మృత్యువు అంచున నిలిచాడు. గుజరాత్‌లోని అమ్రేలీ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక సింహం ప్రమాదవశాత్తూ గ్రామ సమీపంలోని లోతైన బావిలో పడిపోయింది. బావిలో పడిపోయిన సింహం బయటకు రాలేక, నీటిలో ఈదుతూ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండగా స్థానిక రైతులు దానిని గమనించారు. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్,…

Read More
IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడకం..చిక్కుల్లో రాజస్థాన్.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

ఏసీ, ఫ్యాన్‌లతో పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే సమ్మర్‌లోనూ ఇల్లంతా కూల్ కూల్‌

రూప్‌టాప్‌కు పేయింటింగ్: సమ్మర్‌లో మీ ఇళ్లు చల్లగా ఉండాలంటే మీరు కచ్చితంగా రూప్‌టాప్‌కు కూట్ పెయింట్ వేయించుకోవాలి. ఎందుకంటే కాంక్రీట్ ఇళ్లు పగమంతా ఎండను పీల్చుకుని రాత్రిపూట వేడిని విడుదల చేస్తాయి. ఇంటి పైకప్పుకు కూల్ పెయింట్ వేయించుకోవడం, సాయంత్రం టెరస్‌పై నీళ్లను చల్లడం చేయండి, ఇలా చేయడం వల్ల ఇల్లు రూఫ్ చల్లబడుతుంది. అలాగే మీ దగ్గర పాత గోనె సంచుల ఉంటే వాటిని తడిపి పైకప్పుపై పరచడం వల్ల అవి ఎక్కువ సేపు తేమను…

Read More
Clean Ceiling Fan: నిచ్చెన అవసరం లేకుండానే సీలింగ్ ఫ్యాన్‌ను నిమిషాల్లో శుభ్రం చేయవచ్చు.. ఈ టిప్స్ మీకోసమే

Clean Ceiling Fan: నిచ్చెన అవసరం లేకుండానే సీలింగ్ ఫ్యాన్‌ను నిమిషాల్లో శుభ్రం చేయవచ్చు.. ఈ టిప్స్ మీకోసమే

ఇంటిని శుభ్రం చేసేటప్పుడు అత్యంత కష్టమైన పని సీలింగ్ ఫ్యాన్లను క్లీన్ చేయడం. ముఖ్యంగా వేసవి కాలంలో ఫ్యాన్లు నిరంతరం తిరగడం వల్ల వాటి రెక్కలపై దుమ్ము త్వరగా పేరుకుపోతుంది. ఈ దుమ్మును అలాగే వదిలేస్తే, ఫ్యాన్ వేసిన ప్రతిసారీ గాలి ద్వారా ఆ ధూళి గది అంతా వ్యాపించి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే, అందరి ఇళ్లలో నిచ్చెనలు ఉండకపోవచ్చు, పైగా నిచ్చెన ఎక్కి క్లీన్ చేయడం కొంతమందికి భయంగా కూడా ఉంటుంది. ఎటువంటి ప్రమాదం…

Read More
వరుసగా 4 మ్యాచ్‌లు ఓడినా ప్లే ఆఫ్స్‌కు ముంబై..? ఇదిగో అసలైన సీక్రెట్..!

వరుసగా 4 మ్యాచ్‌లు ఓడినా ప్లే ఆఫ్స్‌కు ముంబై..? ఇదిగో అసలైన సీక్రెట్..!

ఈ సీజన్ ఆరంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ముంబై, ఆ తర్వాత ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, తాజాగా పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌లలో కేవలం ఒక విజయంతో, రెండు పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. జట్టు రన్ రేట్ కూడా మైనస్ 1.076 వద్ద ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్లేఆఫ్ చేరాలంటే కావాల్సిన మ్యాజిక్…

Read More