భూమి ఒక్క క్షణం పాటు తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుంది?.. ఈ వైరల్ వీడియో చూశారా?
భూమి అనేది భూమధ్యరేఖ వద్ద గంటకు సుమారు 1,670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారం, చలనంలో ఉన్న వస్తువు ఎప్పుడూ తన చలనాన్ని కొనసాగించడానికే ప్రయత్నిస్తుంది. ఒకవేళ సడెన్గా భూమి తన భ్రమణాన్ని ఆపితే, దానిపై ఉన్న మానవులు, వస్తువులు, వాతావరణంలోని గాలి సైతం అదే 1670 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశకు విసిరివేయబడతాయి. అప్పుడు ఆ వస్తువులన్ని వందల మైళ్ల వేగంతో దూసుకెళ్లే ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమవుతాయి. భూమి యొక్క…