ఆకాశంలో అద్భుతం.. గ్రహణం వేళ బ్లడ్ మూన్ కనువిందు

ఆకాశంలో అద్భుతం.. గ్రహణం వేళ బ్లడ్ మూన్ కనువిందు

భూమి నీడ చంద్రునిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూ వాతావరణం సూర్యకాంతిని వక్రీకరించి, కేవలం ఎరుపు రంగు కిరణాలను మాత్రమే చంద్రునిపైకి ప్రసరింపజేస్తుంది. దీని వల్ల చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాడు. చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి.. దాన్ని ‘బ్లడ్‌మూన్’ అని పిలుస్తారు. చంద్రునిపై భూమి నీడ దాదాపు ఒక గంట రెండు నిమిషాల పాటు పడనుంది. ఇండియాలో ప్రజలు బ్లడ్‌మూన్‌ను కొంత సమయం పాటు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది….

Read More
అమరావతిలో హైకోర్టు జస్టిస్ బంగ్లాలు ప్రారంభం.. ఆకట్టుకునేలా న్యాయమూర్తుల నివాస సముదాయాలు

అమరావతిలో హైకోర్టు జస్టిస్ బంగ్లాలు ప్రారంభం.. ఆకట్టుకునేలా న్యాయమూర్తుల నివాస సముదాయాలు

అమరావతి, మార్చి 2: అమరావతి రాజధాని ప్రాంతంలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ కె ఎఫ్ ప్రాంతంలో ఈ జస్టిస్ బంగ్లాను నిర్మించారు. ప్రతి బంగ్లా దాదాపు 2019 గజాల విస్తీర్ణలో మొత్తం 775 చదరపు అడుగుల నిర్మాణంతో విస్తృతంగా రూపొందించారు. అన్ని బంగ్లాలు ఒకే వరుసలో చక్కని ప్రణాళికతో నిర్మించారు. అయితే ఇటీవలే భారత ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. న్యాయమూర్తుల హోదాకు తగినట్టుగా ఈ నివాసాల్లో అన్ని అవసరమైన సౌకర్యాలు…

Read More
మీ ఇంటి గోడలు, పైకప్పు పై చెట్లు వస్తున్నాయా.. ఇది మంచిదేనా లేక చెడుకి సంకేతమా?

మీ ఇంటి గోడలు, పైకప్పు పై చెట్లు వస్తున్నాయా.. ఇది మంచిదేనా లేక చెడుకి సంకేతమా?

సాధారణంగా అందరి ఇళ్లలో ఇంటి గోడలు, పైకప్పు పై చెట్లు, చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి. చాలా మంది వీటిని పీకేస్తారు. అయినా కూడా ఇవి వస్తూనే ఉంటాయి. ఇలా రావడం మంచిది కాదని చెబుతున్నారు. ఇక వాటిలో అన్నింటి కంటే రావిచెట్టు ఇంట్లో రాకూడదని పండితులు చెబుతున్నారు. ఇవి ఎక్కడ బడితే అవి వస్తూనే ఉంటాయి. వీటికి కొద్దిగా నీరు తగిలినా కూడా కూడా వస్తూనే ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు….

Read More
CM Chandrababu: కాకినాడ ప్రమాదంలో 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

CM Chandrababu: కాకినాడ ప్రమాదంలో 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ప్రమాద ఘటన సంబంధించిన వివరాలను అధికారులు తెలియజేశారు. విజయనగరం నుంచే ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రమాదానికి కారణాలు, ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులను ఆరా తీశారు. సీఎం కీలక ఆదేశాలు ప్రమాదం జరిగిన సూర్య ఫైర్ వర్క్స్ లో 20 మందికిపైగా వరకు…

Read More
Team India: ఈ 3 దాటితేనే సూర్యసేన ట్రోఫీని ముద్దాడేది.. రిపీటైతే మరో ఘోర పరాభవం తప్పదంతే?

Team India: ఈ 3 దాటితేనే సూర్యసేన ట్రోఫీని ముద్దాడేది.. రిపీటైతే మరో ఘోర పరాభవం తప్పదంతే?

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు మార్చి 5న ముంబై వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాలో మూడు ప్రధాన బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటిని త్వరగా సరిచేయకపోతే టైటిల్ ఆశలు దెబ్బతినే ప్రమాదం ఉంది. 1. అభిషేక్-సూర్య ఫామ్ ఆందోళన.. ఓపెనర్ అభిషేక్ శర్మకు ఈ టోర్నమెంట్ ఆశించిన…

Read More
ఇరాన్‌ vs అమెరికా యుద్ధం.. భారత్‌లోని ఆ రైతులకు తీవ్ర నష్టం!

ఇరాన్‌ vs అమెరికా యుద్ధం.. భారత్‌లోని ఆ రైతులకు తీవ్ర నష్టం!

ఇరాన్ వర్సెస్‌ ఇజ్రాయెల్, అమెరికా యుద్ధభూమిని దాటి వాణిజ్య రంగాన్నీ కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశ బాస్మతి బియ్యం ఎగుమతులపై దీని ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. మధ్యప్రాచ్య దేశాలపై అధిక ఆధారపడిన ఈ రంగంలో ఎగుమతిదారులు, రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. భారత్‌ మొత్తం బాస్మతి ఎగుమతుల్లో సుమారు 72 శాతం మధ్యప్రాచ్య దేశాలకే వెళ్తోంది. ఈ ప్రాంతంలో అస్థిరత కొనసాగితే ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయల విలువైన సరుకులు పోర్టుల…

Read More
Free Bus: ఉచిత బస్సు ప్రయాణంపై మరో అప్డేట్.. మహిళలకు పండుగే పండుగ.. ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్..

Free Bus: ఉచిత బస్సు ప్రయాణంపై మరో అప్డేట్.. మహిళలకు పండుగే పండుగ.. ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్..

ఏపీ ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం అమలుతో మహిళలు రాష్ట్రంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఆర్టీసీ బస్సుల్లో ఆక్సుపెన్సీ 92 శాతం దాటుతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగ్గా…..

Read More
Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమా రన్ టైమ్ లాక్‌!తెగ సంబరపడిపోతోన్న ఫ్యాన్స్

Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమా రన్ టైమ్ లాక్‌!తెగ సంబరపడిపోతోన్న ఫ్యాన్స్

యష్ ‘టాక్సిక్’ విడుదలకు ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ అమ్మకాలు దాదాపు పూర్తయ్యాయి. పాత్రల పోస్టర్లు, గ్రాండ్ టీజర్ అన్నీ విడుదలయ్యాయి. ఇప్పుడు యష్, ఇతర తారాగణం ప్రమోషన్ కోసం రంగంలోకి దిగాల్సి ఉంది. మరోవైపు చిత్ర బృందం అధికారికంగా ఈ సినిమా గురించి పెద్దగా సమాచారం ఇవ్వడం లేదు. అందుకే ఈ సినిమా గురించి అనేక రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు, సినిమా నిడివితో…

Read More
Kodali Nani: రెడ్‌ బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేష్‌కే ఇబ్బంది..

Kodali Nani: రెడ్‌ బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేష్‌కే ఇబ్బంది..

వైసీపీ నాయకులు కొడాలి నాని, కన్నబాబు, జక్కంపూడి రాజా తదితరులు అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ వైసీపీని దాడులతో భయపెట్టలేరని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగుతోందని పేర్కొంటూ, ఆ బుక్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటే లోకేష్‌కే ఇబ్బంది అని తీవ్రంగా హెచ్చరించారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Sanju Samson: మ్యాజిక్…

Read More
Sampoornesh Babu : ఖరీదైన లగ్జరీ స్పోర్ట్స్ కారులో సంపూర్ణేష్ బాబు.. ధరెంతో తెలుసా..

Sampoornesh Babu : ఖరీదైన లగ్జరీ స్పోర్ట్స్ కారులో సంపూర్ణేష్ బాబు.. ధరెంతో తెలుసా..

2014లో హృదయకాలేయం సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు సంపూర్ణేష్ బాబు. మొదటి సినిమాతోనే ఒక్కసారిగా ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యాడు. విభిన్న కంటెంట్ చిత్రాలతో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత హీరోగా అలాగే చిత్రాల్లో నటించారు. మధ్యలో బిగ్ బాస్ షోలోనూ పాల్గొన్నాడు. కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్యారడైజ్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన సంపూ…

Read More