Car Fuel tips: కారులో పెట్రోల్/డీజిల్ ఎలా కొట్టించాలి! చాలామందికి తెలియని విషయాలు!

Car Fuel tips: కారులో పెట్రోల్/డీజిల్ ఎలా కొట్టించాలి! చాలామందికి తెలియని విషయాలు!

కారుని మంచిగా మెయింటెయిన్ చేయాలనుకునేవాళ్లు కారులో పెట్రోల్/డీజిల్ ఎలా నింపాలి? ఎంత నింపాలి అనే విషయాలు తెలుసుకోవాలి. వీటి గురించి చాలామందికి అవగాహన ఉండదు. అందుకే వాటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫుల్ ట్యాంక్ కారు విషయంలో చాలామంది చేసే తప్పు ఫ్యుయెల్ ట్యాంక్‌ను ఫుల్ చేయడం. ఇలా చేయడం వల్ల చాలా నష్టాలున్నాయి. ఫ్యుయెల్ ట్యాంక్ ఫుల్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంధనం ఫ్లో సరిగా ఉండదు. ట్యాంక్ లో కొద్దిగా…

Read More
ఛీ.. ఛీ.. మీరేం మనుషులురా.. జూనియర్ విద్యార్థిని బార్‌కు తీసుకెళ్లి..

ఛీ.. ఛీ.. మీరేం మనుషులురా.. జూనియర్ విద్యార్థిని బార్‌కు తీసుకెళ్లి..

మేడ్చల్‌ నారపల్లిలో ఇంజినీరింగ్ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్‌లో ఉరి వేసుకోవడం కలకలం రేపుతోంది. సాయితేజ ఆత్మహత్యకు సీనియర్ల వేధింపులే కారణమని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. సీనియర్లు బలవంతంగా మద్యం తాగించి, ఒక బార్‌‌లో 10 వేల బిల్లు కట్టాలని ఒత్తిడి చేశారని చెబుతున్నారు. ఆ వేధింపులతోనే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపించాడు సాయితేజ. సాయి తేజది ఆత్మహత్య కాదు హత్యేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని…

Read More
Donald Trump: ట్రంప్‌ 100 శాతం టారిఫ్స్‌.. రూ.74 వేల కోట్ల నష్టం!

Donald Trump: ట్రంప్‌ 100 శాతం టారిఫ్స్‌.. రూ.74 వేల కోట్ల నష్టం!

బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం 100 శాతం సుంకాన్ని విధించారు. ఈ సుంకాలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. ఈ సుంకాల కారణంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన వెంటనే ఫార్మా ఇండెక్స్‌ 2 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. దేశంలోని 119 ఫార్మాస్యూటికల్ కంపెనీలలో 112 షేర్లు క్షీణిస్తున్నాయి. ఉదయం సెషన్‌లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది, ఫలితంగా ట్రేడింగ్ సెషన్‌లో ఫార్మా రంగం…

Read More
SR నగర్‌లో టెన్షన్‌.. టెన్షన్.. కళ్లముందే తగటబడ్డ ట్రావెల్స్ బస్సు! పరుగులు తీసిన జనాలు

SR నగర్‌లో టెన్షన్‌.. టెన్షన్.. కళ్లముందే తగటబడ్డ ట్రావెల్స్ బస్సు! పరుగులు తీసిన జనాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26: హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఎస్సార్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. ఎస్సార్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచు దగ్గరికి చేరుకోగానే బస్ ఆగిపోయింది. ఇంజన్ స్టార్ట్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించడంతో బస్సులో నుంచి పోగలు ప్రారంభమై మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికుల్ని వెంటనే దించివేయడంతో ప్రమాదం తప్పింది. సెల్ఫ్ మోటర్ కి బ్యాటరీ కి కనెక్ట్ చేసిన వైర్లలో షార్ట్ సర్క్యూట్…

Read More
తిరుమలలో భక్తులను పరుగులు పెట్టిస్తున్న పాములు

తిరుమలలో భక్తులను పరుగులు పెట్టిస్తున్న పాములు

ప్రస్తుతం చిరుతల బెడద సద్దుమణిగిందనుకుంటే ఇప్పుడు పాముల బెడద మొదలైంది. నడకమార్గంలో, అక్కడి దుకాణాల్లో కొండచిలువలు, నాగుపాములు దర్శనమిస్తున్నాయి. స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్ లోని ఒక ఇంటిలో నాగుపాము బుసలు కొట్టింది. ఇంటి నెంబర్..1022 లో తిష్టవేసిన 8 అడుగుల పొడవైన నాగుపామును చూసి ఆ ఇంటిలోనివారు భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉంటే, పాపనాశనము వద్ద మరో పాము భక్తుల కంటపడింది….

Read More
Vizag: కుప్పలు తెప్పలుగా పాములు.. వామ్మో.! వీడియో చూస్తేనే వణుకు పుట్టాల్సిందే

Vizag: కుప్పలు తెప్పలుగా పాములు.. వామ్మో.! వీడియో చూస్తేనే వణుకు పుట్టాల్సిందే

పాము కనిపించగానే భయంతో పరుగులు తీస్తుంటాం. మరికొందరికి ఆ పదం వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. కానీ ఒకేసారి పదుల సంఖ్యలో పాములను చూస్తే.. కుప్పలు తెప్పలుగా డబ్బాల్లో కనిపిస్తే.. ఎస్.! స్నేక్ క్యాచర్ చేతిలో కట్టలు కట్టలుగా పాములు కనిపిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో విశాఖలో వేరువేరు చోట్ల పట్టిన పాములు ఇవన్నీ.. అత్యంత విషపూరితమైన పది నాగుపాములు.. మరో అయిదు పిల్ల నాగులు.. ఇంకొన్ని ర్యాట్ స్నేక్స్..! ఏంటి ఈ లెక్కలు అనుకుంటున్నారా..? ఇవన్నీ విశాఖ…

Read More
Tirumala: తిరుమల శ్రీవారికి అరుదైన కానుక.. విలువ ఎంతో తెలుసా?

Tirumala: తిరుమల శ్రీవారికి అరుదైన కానుక.. విలువ ఎంతో తెలుసా?

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. అలంకార ప్రియుడు వెంకన్నకు వెలకట్టలేని అభరణాలు ఎన్నో ఉన్నాయి. భక్తులు నిత్యం సమర్పించే కానుకలతో ఆయన సొత్తు కొండంతగా మారుతుంది. ఇందులో భాగంగానే శ్రీవారికి 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళంగా ఇచ్చింది శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి…

Read More
AP Mega DSC 2025 Postings: ఇవాళ మెగా డీఎస్సీ అభ్యర్ధులకు నియామక పత్రాల అందజేత.. ఏర్పాట్లు పూర్తి

AP Mega DSC 2025 Postings: ఇవాళ మెగా డీఎస్సీ అభ్యర్ధులకు నియామక పత్రాల అందజేత.. ఏర్పాట్లు పూర్తి

అమరావతి, సెప్టెంబర్‌ 25: రాష్ట్రచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అతిపెద్ద డీఎస్సీని విజయవంతంగా పూర్తిచేసిన కూటమి ప్రభుత్వం… ఈ రోజు (సెప్టెంబర్ 25) విజేతలకు నియమాక పత్రాలు అందించనుంది. అమరావతి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఎన్నికల…

Read More
ట్రంప్‌ వీసా రుసుము పెంపు వీరికి ప్లస్‌ కానుందా

ట్రంప్‌ వీసా రుసుము పెంపు వీరికి ప్లస్‌ కానుందా

కొత్తవారికి లక్ష డాలర్లు ఫీజు చెల్లించే బదులు, ఇప్పటికే వీసా కలిగి ఉండి ఉద్యోగం కోల్పోయిన పాత నిపుణులను తిరిగి నియమించుకోవడం మంచిదని భావించిన టెక్‌ కంపెనీలు ఆ దిశగా మొగ్గు చూపుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక, వ్యయ నియంత్రణ చర్యల కారణంగా ఒరాకిల్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. గణాంకాల ప్రకారం, 2024లో 2,38,461 మంది, 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 1,44,926 మంది టెక్…

Read More
NEET Topper 2025: నీట్‌లో 99.99% మార్కులతో టాప్ స్కోర్‌.. అడ్మిషన్‌ రోజే విద్యార్థి సూసైడ్!

NEET Topper 2025: నీట్‌లో 99.99% మార్కులతో టాప్ స్కోర్‌.. అడ్మిషన్‌ రోజే విద్యార్థి సూసైడ్!

పూణె, సెప్టెంబర్‌ 25: తల్లిదండ్రుల గొంతెమ్మ కోరికలకు వారి పిల్లలు బలి అవ్వడం ఇప్పటికే పలు సంఘటనల్లో రుజువైంది. తాజాగా అటువంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. నీట్‌ యూజీలో ర్యాంకు కొట్టడం ఎందరికో కల. అయితే ఈ అబ్బాయి మాత్రం ఎంతో అలవోకగా ఏకంగా టాప్ ర్యాంకు సాధించాడు. కానీ ఎంబీబీఎస్‌ చదవడం ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పలేకపోయాడు. అంతే నీట్‌ యూపీ అడ్మిషన్‌ రోజే నిందు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని…

Read More