Headlines
RCB Playoff Scenario : ఫ్యాన్స్‌కు పండగే.. ప్లేఆఫ్స్ రేసులో టాప్‌లోకి బెంగళూరు.. క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా?

RCB Playoff Scenario : ఫ్యాన్స్‌కు పండగే.. ప్లేఆఫ్స్ రేసులో టాప్‌లోకి బెంగళూరు.. క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా?

RCB Playoff Scenario : ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయకేతనం ఎగురవేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పాయింట్ల పట్టికలో ఏకంగా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఆర్‌సీబీ, ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్నట్లే కనిపిస్తోంది. అయితే అధికారికంగా టాప్ 4లో నిలవాలంటే ఆ జట్టు ముందున్న సమీకరణాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముంబైపై గెలుపుతో బెంగళూరు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), గుజరాత్ టైటాన్స్‌లను వెనక్కి నెట్టి టేబుల్…

Read Full News
సేఫ్ గేమ్ ఆడుతున్న అమీర్ ఖాన్

సేఫ్ గేమ్ ఆడుతున్న అమీర్ ఖాన్

బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ ప్రస్తుతం కెరీర్ పరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరుపొందిన అమీర్, దంగల్ తర్వాత చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోలేకపోయారు. లాల్ సింగ్ చద్దా, భారీ అంచనాలున్న సితారే జమీన్ పర్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో, ఆయన భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. దీంతో, కొత్త కథల ప్రయోగాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చి, పాత, నిరూపితమైన ఫార్ములాల వైపు మొగ్గు చూపుతున్నట్లు…

Read Full News
పసిడి, వెండి ప్రియులకు బిగ్‌ షాక్‌! సుంకాలు భారీగా పెంచేసిన కేంద్ర ప్రభుత్వం

పసిడి, వెండి ప్రియులకు బిగ్‌ షాక్‌! సుంకాలు భారీగా పెంచేసిన కేంద్ర ప్రభుత్వం

భారత్‌లో బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ మారక నిల్వలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు గాను బంగారం, వెండి దిగుమతి సుంకాలను భారీగా పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త రేట్లు బుధవారం (మే 13, 2026) ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇప్పటివరకు 6 శాతంగా ఉన్న బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచారు. ఇందులో…

Read Full News
ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న ‘ఆదర్శ’ తల్లి.. కారణం ఏమిటో తెలుసా?

ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న ‘ఆదర్శ’ తల్లి.. కారణం ఏమిటో తెలుసా?

ఓ తల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట బోరుమంది. కన్న బిడ్డతో కలెక్టరేట్‌కు వచ్చిన వివాహిత తన గోడు వెళ్లబోసుకుంది. మీరే న్యాయం చేయాలి సార్ అంటూ గొడగొడ ఏడ్చింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో చోటు చేసుకుంది. ప్రజావాణిలో భాగంగా సమస్య చెప్పుకునేందుకు వచ్చిన ఓ మహిళ ఆవేదన అక్కడున్న వారందిరిని కదిలించింది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల నివాసి నవనీత. ఆ మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ…

Read Full News
ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్.. మనవాళ్లు పీకిందేమి లేదు.. పాక్ మాజీ ప్రధాని సోదరి ఏమందంటే?

ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్.. మనవాళ్లు పీకిందేమి లేదు.. పాక్ మాజీ ప్రధాని సోదరి ఏమందంటే?

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నొరీన్ నియాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పహెల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పూర్తి విజయవంతం అయిందని.. ఈ సైనిక చర్యలో ఓటమి చవి చూపిన పాకిస్తాన్ ఆర్మీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఓ ఫేక్ సక్సెస్ స్టోరీని అల్లుకుందని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నియాజీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో…

Read Full News
పై నుంచి చూస్తే కూరగాయల లోడే.. లోపల ఏమున్నాయో తెలిస్తే కళ్లు తేలేస్తారు..

పై నుంచి చూస్తే కూరగాయల లోడే.. లోపల ఏమున్నాయో తెలిస్తే కళ్లు తేలేస్తారు..

చూడటానికి అవి సాధారణ కూరగాయల బ్యాగుల్లానే కనిపించాయి. రోడ్డుపై వెళ్తున్న వారికే కాదు.. తొలిచూపులో పోలీసులకు కూడా అనుమానం రాని విధంగా పక్కా ప్లాన్‌తో వాటిని సిద్ధం చేశారు. కానీ తనిఖీల్లో బయటపడిన అసలు నిజం చూసి పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. కూరగాయల ముసుగులో భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ వైపు ఎండు గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి…

Read Full News
Video: మరీ ఇంత దిగజారాలా?.. ప్రాణాలు పోతున్న పట్టించుకోకుండా.. ఎల్లిపాయలకు ఎగబడ్డ జనం!

Video: మరీ ఇంత దిగజారాలా?.. ప్రాణాలు పోతున్న పట్టించుకోకుండా.. ఎల్లిపాయలకు ఎగబడ్డ జనం!

జనాల్లో రోజురోజుకూ మానవత్వం చచ్చిపోతుంది.. ఓ పక్క మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా పట్టించుకోకుండా, తమ స్వార్థం కోసం ఆలోచించే మనుషులు ఎక్కువై పోయారు. తాజాగా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. కంది మండలం మామిడిపల్లి వద్ద జాతీయ రహదారి 161 ఫ్లై ఓవర్‌పై ఓ లారీ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్ర మబ్బులో ఉండడంతో నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను బలంగా డీకొట్టిన లారీ పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్రంగా…

Read Full News
ఇంట్లో కూరగాయలు ఏం లేవా..? వేడి వేడి అన్నంలోకి మసాలా ఆమ్లెట్..! చిటికెలో తయారయ్యే టేస్టీ రెసిపీ

ఇంట్లో కూరగాయలు ఏం లేవా..? వేడి వేడి అన్నంలోకి మసాలా ఆమ్లెట్..! చిటికెలో తయారయ్యే టేస్టీ రెసిపీ

మధ్యాహ్న భోజనంలో కూరలు ఏమీ లేనప్పుడు లేదా ఏదైనా స్పెషల్‌గా తినాలనిపించినప్పుడు అందరికీ గుర్తొచ్చేది కోడిగుడ్డు. అందులోనూ ఆమ్లెట్ అంటే ఇష్టపడని వారుండరు. అయితే సాధారణ ఆమ్లెట్ కంటే అన్నంలోకి నంచుకోవడానికి పనికొచ్చే ఘాటైన మసాలా ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు – 2 లేదా 3, ఉల్లిపాయ తరుగు – ఒక కప్పు, పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి), అల్లం-వెల్లుల్లి పేస్ట్ – అర టీస్పూన్, పసుపు…

Read Full News
మ్యాగజైన్స్‌పై మాయ చేస్తున్న హీరోయిన్స్

మ్యాగజైన్స్‌పై మాయ చేస్తున్న హీరోయిన్స్

సినిమాలున్నపుడు ఓకే.. కానీ షూటింగ్స్ లేనపుడు హీరోయిన్లు ఏం చేస్తారు..? కాస్త గ్యాప్ ఇచ్చినా క్రేజ్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సోషల్ మీడియాని టార్గెట్ చేస్తున్నారు.. అక్కడ ఫోటోషూట్లతో రచ్చ చేస్తున్నారు. తాజాగా కొందరు స్టార్ బ్యూటీస్ మ్యాగజైన్ కవర్ పేజీలపై ఖతర్నాక్ హాట్ షో చేస్తున్నారు. మరి వాళ్లెవరో చూద్దామా..? చూస్తున్నారుగా సెన్సేషనల్ బ్యూటీ రుక్మిణి వసంత్ లేటెస్ట్ ఫోటోషూట్.. నిజం చెప్పాలంటే ఈమెకు ఫుల్ క్రేజ్ ఉంది కానీ చేతిలో అవకాశాలే తక్కువగా…

Read Full News
భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ ట్విస్ట్.. హత్య చేసి పాతిపెట్టిన భర్త

భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ ట్విస్ట్.. హత్య చేసి పాతిపెట్టిన భర్త

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం లోని వీరవోలు గ్రామానికి చెందిన 35 ఏళ్ల లక్ష్మి కనిపించడం లేదని ఈ నెల రెండవ తేదీన భర్త వెంకటస్వామి నందివర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్ష్మీ కనిపించకపోవడంతో ఆమె బంధువులకు భర్త వెంకటస్వామి పై అనుమానం వచ్చింది. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని లక్ష్మీ బంధువులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఈ మేరకు బనగానపల్లె సిఐ మంజునాథ్ రెడ్డి ఎస్సై భూపాలుడు కేసు నమోదు చేసి విచారణ…

Read Full News