వైసీపీ నాయకులు కొడాలి నాని, కన్నబాబు, జక్కంపూడి రాజా తదితరులు అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ వైసీపీని దాడులతో భయపెట్టలేరని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగుతోందని పేర్కొంటూ, ఆ బుక్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటే లోకేష్కే ఇబ్బంది అని తీవ్రంగా హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sanju Samson: మ్యాజిక్ చేసిన సంజూ శాంసన్.. వంటి చేత్తో టీమ్ ఇండియా సెమీస్కు
US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!
US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు
T20 World Cup 2026: ఇండియా ఘన విజయం.. టీ20 వరల్డ్కప్ సెమీస్కు భారత్