ముఖం మీద మచ్చలను తొలగించడానికి పటిక: పటిక నీటిని ఉపయోగించడం వల్ల చర్మంలోని మచ్చలు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా మారుతుంది. దీనిని ఉపయోగించడం సులభం. రసాయనక క్రీమ్ కంటే చాలా మంచిది. కొద్ది మొత్తంలో పటికను తీసుకుని ఒక మగ్గులో వేయండి. అది పూర్తిగా కరిగిన తర్వాత.. ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.