EPFO: ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త.. ఇక జనవరి నుంచి ఏటీఎంలలో పీఎఫ్ సొమ్ము.?

EPFO: ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త.. ఇక జనవరి నుంచి ఏటీఎంలలో పీఎఫ్ సొమ్ము.?


ఈ నిర్ణయాన్ని కార్యరూపం దాల్చడానికి అవసరమైన సాంకేతికతను ఈపీఎఫ్ఓ ఇప్పటికే సిద్దం చేసింది. అది జనవరి 2026 నాటికి అందుబాటులోకి రానుంది. కాగా, దేశంలో ఈపీఎఫ్ఓకు 7.8 కోట్ల మంది ఖాతాదారులున్న సంగతి తెలిసిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *