చిరంజీవి, బాలకృష్ణ మధ్య నెలకొన్న వివాదంపై చిరంజీవి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, బాలకృష్ణను తాను స్వయంగా ఆహ్వానించే ప్రయత్నం చేశానని, ఆ తర్వాత జెమినీ కిరణ్ ద్వారా కూడా ప్రయత్నాలు జరిగాయని చిరంజీవి వెల్లడించారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ అందుబాటులోకి రాకపోవడం వల్లనే ఆయనకు ఆ రోజు ఆహ్వానం అందించలేకపోయానని చిరంజీవి వివరణ ఇచ్చారు. ఈ పరిణామం కేవలం రెండు కుటుంబాల మధ్య అంశం కాదని, తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలోనూ పెద్ద చర్చకు దారితీస్తుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు (జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించారని) కూడా ఈ నేపథ్యంలో మళ్లీ చర్చకు వస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో