తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర గందరగోళంలో ఉంది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం సెప్టెంబరు 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఈ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించకపోవడం, ఆర్డినెన్స్ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో జీవో ద్వారా అమలు చేయాలని కాంగ్రెస్ చూస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో