తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు, ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణ లబ్ధిదారులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో స్మార్ట్ కార్డుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆధార్తో సహా ఇతర గుర్తింపు కార్డులతో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తుండగా, ఇకపై స్మార్ట్ కార్డుల జారీ ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో