ప్రస్తుత కాలంలో గర్భిణులకు సాధారణ ప్రసవం అరుదుగా మారిన తరుణంలో హైదరాబాద్లోని కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. మారేడ్పల్లిలోని ఆర్యానగర్కు చెందిన నూరియన్ సిద్ధికి అనే మహిళ ఏకంగా 5 కిలోల బరువున్న శిశువుకు సాధారణ ప్రసవంతో జన్మనిచ్చింది. సాధారణంగా ఇంత బరువు ఉన్న శిశువులు సిజేరియన్ ద్వారా జన్మిస్తారని వైద్యులు చెబుతుంటారు. అయితే, ఇది సాధారణ కానుపు కావడంతో ఆసుపత్రి వైద్య బృందం ఆశ్చర్యపోయింది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో