మియాపూర్ లోని రాఫా రీహాబిలిటేషన్ సెంటర్ లో ఓ దారుణ హత్య జరిగింది. 39 ఏళ్ల సంధీప్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సంధీప్ ఆంధ్రప్రదేశ్ లోని పిడుగురాళ్ళకు చెందినవాడు. ఎనిమిది నెలలుగా డ్రగ్స్ కి అలవాటుపడి చికిత్స పొందుతున్నాడు. పోలీసుల విచారణలో నల్లగొండకు చెందిన ఆదిల్ మరియు సులేమాన్ లు సంధీప్ హత్యకు కారణమని తేలింది. ఆదిల్ మరియు సులేమాన్ కూడా రాఫా రీహాబిలిటేషన్ సెంటర్ లో మూడు నెలలుగా చికిత్స తీసుకుంటున్నారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాదాపూర్ లో డేటింగ్ యాప్ ద్వారా చీటింగ్
Nirmal: బాసర దగ్గర మహోగ్రరూపం దాల్చిన గోదావరి
కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభం
రేపటి నుంచి 29 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
కొవ్వూరులో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు మృత్యువాత