పవిత్రమైన దేవీ నవరాత్రి దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఈ నవరాత్రిలో ఎనిమిదవ , తొమ్మిదవ రోజులలో మహాగౌరి దేవి, సిద్ధిదాత్రి దేవికి పూజలను చేస్తారు. అయితే నవరాత్రిలో ఎనిమిదవ, తొమ్మిదవ రోజులలో ఇంట్లో దీపాలు వెలిగించడం వలన దుర్గాదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్మకం. ఈ రోజు దీపానికి సంబంధించిన కొన్ని నివారణలను తెలుసుకుందాం.. వాటిని ఆచరిస్తే ఖచ్చితంగా దేవత ఆశీస్సులు లభిస్తాయి.