సెప్టెంబర్ 22, సోమవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం 1,12,580 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం 1,03,200 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.1,44,900 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల పసిడి ధర రూ.1,12,290, 22 కేరట్ల ధర రూ.1,02,940 లుగా ఉంది. కేజీ వెండి ధర రూ.1,34,900గా ఉంది. ముంబైలో 24 కేరట్ల పసిడి ధర రూ.1,12,140, 22 కేరట్ల ధర రూ.1,02,790గా ఉంది. వెండి ధర కేజీ రూ.1,34,900 ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,12,250డగా.. 22 కేరట్ల ధర రూ.1,02,890ఉంది. వెండి ధర కేజీ రూ.1,44,900 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల ధర రూ.1,12,14022 క్యారెట్ల ధర రూ.1,02,790ఉంది. వెండి ధర కేజీ రూ.1,33,500 ఉంది. సాధారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే.. దానికి అనుగుణంగా యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి.. బంగారం ధర పెరుగుతుంటుంది. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. ఈ మార్పుకు స్టాక్ మార్కెట్లలో నెలకొన్న నెగెటివిటీ కారణం అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. పిడుగులతో కూడిన వర్షాలు