అలాగే తొలి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించి, ఇంటిలో ఉన్న లక్ష్మీదేవి, విష్ణు మూర్తిని పూజించాలి. అంతే కాకుండా తప్పకుండా తులసి పూజ కూడా చేయాలి. ఎవరి ఇంటిలో అయితే ఈరోజు విష్ణుసహస్రనామం పారాయణం చేస్తారో, వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుందని చెప్పుకొస్తున్నారు పండితులు.