భారీ రాజగోపాలు, అతి పురాతన దేవాలయాలపై కలశాలు ఏర్పాటు చేస్తారు.. ఎందుకో తెలుసా..!శాస్త్ర ప్రకారం ఏర్పాటు చేసే ఆ రాతి కళాశాల వెనుక అత్యంత ప్రాధాన్యత కలిగిన శాస్త్రీయత ఉంది.. పిడుగుల ముప్పు నుండి ఆ ఆలయాలను పరిరక్షించడం కోసం రాతి కళాశాలను గోపురాల పైన ప్రతిష్టిస్తారు. కాకతీయుల నిర్మాణాలలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయాలలో యూనెస్కో గుర్తింపుపొందిన రామప్ప గుడి ఒకటి, వేయి స్తంభాల గుడి, కిలా వరంగల్ లోని అపురూప శిల్పసంపద మనసును అట్టే కట్టిపడేస్తాయి