పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత మూడేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న తృణముల్కాంగ్రెస్కు ఊహించని ఓటమి ఎదురైంది. అంతేకాదు ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఆమె పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజవర్గంలో ఓటమి పాలైంది. మమతాపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 15,114 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధిచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.