మరో ఐదు రోజుల్లో 2026 కొత్త ఏడాది మార్చి 19న ఉగాది పండుగను రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకోనున్నారు. ఇక ఈ ఏడాది శ్రీ పరాభవ నామ సంవత్సరంగా మొదలవ్వనుంది. అయితే, దీని ప్రభావం మొత్తం 12 రాశుల వారి మీద పడనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
12 రాశుల్లో రెండు రాశుల వారికీ మాత్రం ఏది పట్టుకున్నా అంతా నష్టమే అంటున్నారు. వీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుందని జ్యోతిష్యులు అంటున్నారు. మరి, రెండు రాశులేంటో ఇక్కడ చూద్దాం..
కుంభ రాశి : ఈ ఉగాది నుంచి కుంభ రాశి వారు ఏది పట్టుకున్నా కూడా ఆగమే. ముఖ్యంగా, ఆ రోజు డబ్బులు ఎక్కువగా ఖర్చులు పెట్టకపోవడమే మంచిది. మీ స్నేహితులకు డబ్బు అస్సలు ఇవ్వకండి. ఇస్తే ఒక వేళా అవి ఎప్పటికి తిరిగి రావు. ఆర్ధిక సమస్యలు కూడా పెరుగుతాయి.
కర్కాటక రాశి : ఈ ఉగాది నుంచి కర్కాటక రాశి వారికీ వాయింపే అన్నట్లు ఉంది. ఎటు చూసిన కష్టాలు మొదలవ్వనున్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ టైం అని చెప్పుకోవాలి. కాబట్టి, ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకండి. మొదలు పెట్టి అస్సలు బాధ పడకండి.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




