
సీనియర్ హీరోల సినిమాలకు హీరోయిన్లు దొరకట్లేదనే కొరత ఇప్పుడు టాలీవుడ్లో కనిపించడం లేదు. ప్రతిభావంతులైన నటీమణులను అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నాయి. చిరంజీవి, వెంకటేష్ చిత్రాల్లో హీరోయిన్ల గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంలో నాయిక ఎవరు అనే అంశం ఇండస్ట్రీలో ప్రాధాన్యత సంతరించుకుంది. బాబీ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో ప్రియమణి నాయికగా ఎంపిక కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లతో పాటు పలు ఆసక్తికరమైన చిత్రాలతో మంచి స్థానంలో ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandhar 2 Trailer: ‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ అంచనాలు, భారీ హైప్ పెంచేసిందా
Anasuya: అనసూయకు మళ్లీ ఆంటీ సౌండే గుచ్చుకుందా ??
ఆ ముగ్గురు హీరోలు కలసి ప్రభాస్ని కార్నర్ చేస్తున్నారా..!
Trisha: త్రిష అను నేను.. 15 ఏళ్ళ క్రితం నుండే రాజకీయ ప్రవేశం కోసం రంగం సిద్ధం చేసిందా
టాలీవుడ్లో కొత్త ట్రెండ్: కంటెంట్ కోసం భారీ బడ్జెట్