ఇక శాంసంగ్ ఎఫ్ 17,ఏ 36, ఏ 56 మోడల్ స్మార్ట్ ఫోన్లపై రూ.2 వేల వరకు పెంచింది. ఇక పోకో సీ 75 మోడల్ ఫోన్పై రూ.2 వేలు పెంచింది. ప్రస్తుతం ఈ మోడల్ ఫోన్ 4జీబీ+64జీబీ వేరియెంట్ ధర రూ.8,499గా ఉండగా.. ఇక నుంచి రూ.10,999కి విక్రయించనున్నారు. ఇక 4జీబీ+128జీబీ వేరియెంట్ ధర కూడా రూ.2 వేలకు పెరిగింది.