అరుదైన ఎస్ఎంఏ టైప్ 1 వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక వైద్యానికి ప్రజలు, ప్రభుత్వం అండగా నిలిచాయి. కర్నూలు జిల్లా బేల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పవతి దంపతుల కుమార్తె పునర్వికకు అధునాతన చికిత్స కోసం ₹16 కోట్ల వ్యయం అవుతుంది. ఈ భారీ ఖర్చుతో నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రులు సమాజాన్ని ఆశ్రయించారు. పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రజా ప్రతినిధులు పునర్విక కథను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి ₹50 లక్షలు, ఇతర మార్గాల ద్వారా ₹10 కోట్లు సమకూరాయి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ పునర్విక వైద్యానికి తన వంతుగా ₹6 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అందరం కలిసి పునర్వికను కాపాడుకుందాం అని ఆయన ట్వీట్ చేశారు. ఈ సాయంతో చిన్నారి పునర్విక భవిష్యత్తుకు భరోసా లభించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: ఎన్టీఆర్ సినిమాలో అతిథిగా ఆ స్టార్ హీరో.. బాబోయ్.. ఇక రచ్చ.. రోబోల..
Tollywood News: ఈటీ ఎక్స్క్లూజివ్.. మరిన్ని అప్డేట్స్
ఈ సమ్మర్.. పాపం ఆ హీరోయిన్లకు పెద్ద పరీక్షే
కుమ్మేస్తున్న కుర్రాళ్లు.. ఒక్కరు కూడా తగ్గట్లేదు
Nani: నాని డబుల్ బ్లాస్ట్.. ఈసారి మామూలుగా ఉండదు