మేకోవర్ అంటే ఇలా ఉండాలి.. పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోలు

మేకోవర్ అంటే ఇలా ఉండాలి.. పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోలు

ప్యాన్ ఇండియన్ సినిమా పోయి.. ప్యాన్ వరల్డ్ బొమ్మ వచ్చిందిప్పుడు. అందుకే హాలీవుడ్‌తో పోటీ పడాలన్నపుడు మన కటౌట్స్ కూడా అలాగే ఉండాలి కదా..! అదే చేస్తున్నారు మన హీరోలిప్పుడు. ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. ఒక్కో సినిమా కోసం మన హీరోలు మారిపోతున్న తీరు అద్భుతహ. టాప్ స్టార్స్ అంతా ఇదే చేస్తున్నారు.బాహుబలి నుంచి ప్రభాస్ సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్నారు. సాహో కోసం సన్నగా మారిన రెబల్ స్టార్.. రాధే శ్యామ్ కోసం…

Read More
Health Tips: ముక్కులో ఈ లక్షణాలు కనిపిస్తే చెవిటివారైపోతారంట.. లేట్ చేస్తే లైఫ్ రిస్కే..

Health Tips: ముక్కులో ఈ లక్షణాలు కనిపిస్తే చెవిటివారైపోతారంట.. లేట్ చేస్తే లైఫ్ రిస్కే..

Dry Nose: ముక్కు, చెవులు యుస్టాచియన్ ట్యూబ్ ద్వారా అనుసంధానించబడి ఉండటం వలన దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఈ ట్యూబ్ ముక్కు, చెవుల మధ్య తేమ, ఒత్తిడి సమతుల్యతను నిర్వహిస్తుంది. ముక్కు అధికంగా ఎండిపోవడం నేరుగా వినికిడిని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? అసలు విషయాలు తెలుస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ముక్కు పొడిబారడానికి అనేక కారణాలు ఉన్నాయి. దుమ్ము, పొగ, కాలుష్యానికి ఎక్కువసేపు గురికావడం, శీతాకాలం లేదా వేసవిలో తేమ లేకపోవడం, అలెర్జీలు లేదా…

Read More
బంగారం ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసా..?  ఆభరణాలకు ఉపయోగించే గోల్డ్‌ని ఎలా పిలుస్తారు..

బంగారం ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసా..? ఆభరణాలకు ఉపయోగించే గోల్డ్‌ని ఎలా పిలుస్తారు..

24K స్వచ్ఛమైన బంగారం – ఇది 99.9శాతం స్వచ్ఛమైనది: 24 క్యారెట్ల బంగారం మార్కెట్లో లభించే అత్యంత స్వచ్ఛమైన బంగారం. దీనిలో బంగారం కంటెంట్ 99.9శాతం. దానిలో ఎటువంటి మలినాలు లేవు. దాని ప్రకాశవంతమైన పసుపు రంగు కారణంగా ఇది ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని స్వచ్ఛత – 99.9శాతంగా ఉంటుంది. ఇక ఉపయోగాల విషయానికి వస్తే.. పెట్టుబడి, బంగారు కడ్డీలు, నాణేలుగా ఉపయోగిస్తారు. లక్షణాలు – చాలా మృదువైనది, నగలు తయారు చేయడానికి తక్కువ అనుకూలంగా ఉంటుంది….

Read More
డిజిటల్ ఇండియా కొత్త గుర్తింపు.. ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది.. అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిందేనా..?

డిజిటల్ ఇండియా కొత్త గుర్తింపు.. ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది.. అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిందేనా..?

భారతదేశంలో ప్రయాణ పత్రాలను ఆధునీకరించడం, భద్రపరచడం వైపు కీలక ముందడుగు పడింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ-పాస్‌పోర్ట్ సేవను ప్రారంభించింది. ఏప్రిల్ 2024లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు క్రమంగా దేశవ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలకు విస్తరిస్తోంది. ఇది జూన్ 2025 నుండి దేశవ్యాప్తంగా అధికారికంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ ఈ-పాస్‌పోర్ట్ సాంప్రదాయ భారతీయ పాస్‌పోర్ట్ లాగానే కనిపిస్తుంది. కానీ ఇందులో ఆధునిక సాంకేతికత ఉంటుంది. దీని కవర్‌లో RFID…

Read More
ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పాదాల్లో వాపు ఇక ఖతం..

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పాదాల్లో వాపు ఇక ఖతం..

సాధారణంగా కొన్నిసార్లు పాదాల్లో వాపు రావడం సహజం. ఈ సమస్యకి కారణం ఎక్కువ సేపు నిలబడటం, నడవడం, కూర్చోవడం కావచ్చు. ఈ సమస్య గర్భిణీల్లో ఎక్కువగా వస్తుంది. కొన్ని రకాల ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పాదాల్లో వాపు వచ్చే అవకాశం ఉంది. మీరు కొన్నిటిప్స్‌ పాటిస్తే చాలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. పాదాల్లో నీరు నిలిచిపోయినప్పుడు కూడా పాదాల్లో వాపు వచ్చే అవకాశం ఉంది. కానీ రెగ్యులర్‌గా నీటిని ఎక్కువగా  తాగడం వల్ల ఈ…

Read More
పాము తల కొరికి పక్కనే పెట్టుకొని నిద్రపోయిన వ్యక్తి.. తర్వాత

పాము తల కొరికి పక్కనే పెట్టుకొని నిద్రపోయిన వ్యక్తి.. తర్వాత

ఈ క్రమంలో అతన్ని ఓ కట్లపాము కరిచింది. దాంతో అతనికి కోపం వచ్చి నన్నే కాటేస్తావా.. ఉండు నీ పని చెప్తాను అన్నట్టుగా.. ఆ పామును పట్టుకొని దాని తల కొరికేసాడు. అక్కడితో ఆగకుండా ఆ పామును తీసుకొచ్చి పక్కనే పెట్టుకొని నిద్రపోయాడు. ఉదయం వెంకటేష్‌ పక్కన చచ్చి పడి ఉన్న పామును చూసి షాకయిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. వెంకటేష్‌కు ప్రస్తుతం తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అతని పరిస్థితి…

Read More
ఏడాదికి రూ.20 కడితే..రూ.2 లక్షలు బెనిఫిట్

ఏడాదికి రూ.20 కడితే..రూ.2 లక్షలు బెనిఫిట్

కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో పేద కుటుంబాలకు బీమా రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ప్రవేశపెట్టింది. ఏడాదికి కేవలం రూ.20 చెల్లిస్తే ఏకంగా రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ కల్పిస్తోంది. ఏడాదికోసారి రూ.20 చెల్లిస్తూ రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులో 18 ఏళ్ల వయసు వచ్చిన వారి నుంచి 70 ఏళ్ల వయసు వారు చేరేందుకు అర్హులు. ఈ స్కీమ్‌లో చేరిన వ్యక్తి మరణించడం లేదా…

Read More
భారత్‌పై అమెరికా ఆలోచనలో మార్పు త్వరలో మోదీతో ట్రంప్‌ భేటీ

భారత్‌పై అమెరికా ఆలోచనలో మార్పు త్వరలో మోదీతో ట్రంప్‌ భేటీ

ట్రంప్‌ సన్నిహిత సలహాదారులైన పీటర్‌ నవారో, స్కాట్‌ బెసెంట్, హోవార్డ్‌ లుట్నిక్‌ తదితరులు అదేపనిగా ఇండియాపై చేసిన విమర్శలు బలవంతపు దౌత్యంలా ఉన్నాయి. అయితే, ఇప్పుడు భారత్‌ ప్రతిదానికీ స్పందించడం మానేసింది. అమెరికా దూషణలపై బహిరంగంగా ప్రతిదాడి చేయడం లేదు. అమెరికాపై ప్రతీకార సుంకాలనూ విధించలేదు. వ్యూహాత్మక మౌనాన్నే ఆశ్రయించింది. ఈ సంయమనమే అమెరికాను ఆలోచనలో పడేలా చేసిందనేది పరిశీలకుల మాట. షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోదీ చైనా, రష్యా అగ్ర నేతలతో స్నేహపూర్వకంగా…

Read More
Diabetes: మధుమేహానికి మంచి మెడిసిన్..! ఖాళీ కడుపుతో ఈ ఆకులు నాలుగు తింటే చాలు..

Diabetes: మధుమేహానికి మంచి మెడిసిన్..! ఖాళీ కడుపుతో ఈ ఆకులు నాలుగు తింటే చాలు..

షుగర్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడే ఆహారాల్లో కరివేపాకు ఒకటి. కరివేపాకులో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. ఈ సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి. కరివేపాకు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన లిపిడ్ ప్రొఫైల్‌ను నిర్వహించడానికి, గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడానికి కరివేపాకు సహాయపడుతుంది. షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు నమలడం వల్ల బరువు తగ్గవచ్చు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్…

Read More
వాగులో కొట్టుకుపోతున్న యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే

వాగులో కొట్టుకుపోతున్న యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే

భారీవర్షాలు- వరదలతో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్-భువనగిరి మండలాల మధ్య చిన్నేటి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో బీబీనగర్ మండలం మాదారం గ్రామానికి చెందిన వెలువర్తి మహేష్ చిన్నేటి వాగును దాటేందుకు ప్రయత్నించాడు. వాగు ఉద్ధృతిని అతడు అంచనా వేయలేకపోయాడు. ఈ క్రమంలో లో లెవెల్ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో వాగు ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దాంతో పట్టు కోల్పోయిన అతడు బ్రిడ్జిపై నుండి జారిపడి పోయాడు. అదృష్టవశాత్తు పిల్లర్ ను పట్టుకుని వేళాడుతూ…

Read More