Indian Railways: మీ ట్రైన్ టికెట్ వేరేవారికి ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా ఈజీ.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..

Indian Railways: మీ ట్రైన్ టికెట్ వేరేవారికి ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా ఈజీ.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..

మీరు రైలు టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ ఏదైనా అనుకోని కారణాల వల్ల ప్రయాణించలేకపోతున్నారు అనుకుందాం. అప్పుడు ఆ టికెట్‌ను వేరేవారికి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చా..? చాలా మందికి ఇది సాధ్యం కాదనుకుంటారు. కానీ భారతీయ రైల్వేలు కొన్ని ప్రత్యేక నిబంధనల ప్రకారం దీనికి అవకాశం ఇస్తున్నాయి. ఎవరు అర్హులు..? రూల్స్ ప్రకారం.. కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్ బదిలీ చేయడానికి అవకాశం ఉంది. అంటే తల్లిదండ్రులు, భార్యాభర్తలు, తోబుట్టువులు లేదా పిల్లలకు మాత్రమే బదిలీ చేయవచ్చు. ప్రభుత్వ…

Read More
Smriti Mandhana : సరికొత్త చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. కోహ్లీ రికార్డు బద్దలు

Smriti Mandhana : సరికొత్త చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. కోహ్లీ రికార్డు బద్దలు

Smriti Mandhana : ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌లోని మూడో, చివరి వన్డేలో ఆమె విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టింది. కేవలం 50 బంతుల్లోనే సెంచరీ చేసి, భారత్ తరపున వన్డేలలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. స్మృతి మంధాన సంచలనం భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన ఆస్ట్రేలియాపై…

Read More
Mirai Movie:  ‘మిరాయ్‌’లో మెరిసిన ఈ టాలీవుడ్ డైరెక్టర్‌ను గుర్తు పట్టారా? మెగా హీరోతో సూపర్ హిట్ సినిమా

Mirai Movie: ‘మిరాయ్‌’లో మెరిసిన ఈ టాలీవుడ్ డైరెక్టర్‌ను గుర్తు పట్టారా? మెగా హీరోతో సూపర్ హిట్ సినిమా

తేజ సజ్జా హీరో గా నటించిన లేటెస్ట్ సినిమా ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 5 రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన మిరాయ్ రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ హీరోయిన్ శ్రియ మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించింది. వీరితో పాటు జగపతి బాబు, జయరాం, గెటప్ శీను, సంజయ్…

Read More
H1-B వీసాపై స్వరం మార్చిన ట్రంప్‌ అంకుల్.. వైట్‌ హౌజ్‌ నుంచి మరో కీలక ప్రకటన

H1-B వీసాపై స్వరం మార్చిన ట్రంప్‌ అంకుల్.. వైట్‌ హౌజ్‌ నుంచి మరో కీలక ప్రకటన

వాషింగ్టన్, సెప్టెంబర్‌ 21: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి జారీ చేసే H1-B వీసా దరఖాస్తు ఫీజు పెంపుపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తుంది. ట్రంప్‌ నిర్ణయం ఎందరో ఉద్యోగార్ధులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈక్రమంలో తాజా 1-B వీసాపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత వీసాలకు, రెన్యువల్స్ కి తాజా ఫీజు పెంపు నిబంధన వర్తించదని వెల్లడించింది. కొత్తగా వచ్చే ఏడాది…

Read More
Navaratri 2025: నవరాత్రికి ఉపవాసం ఉంటున్నారా..! పాటించాల్సిన నియమాలు ఇవే..

Navaratri 2025: నవరాత్రికి ఉపవాసం ఉంటున్నారా..! పాటించాల్సిన నియమాలు ఇవే..

హిందూ మతంలో శారదీయ నవరాత్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవి తొమ్మిది రకాల రూపాలను పూజిస్తారు. ఈ సమయంలో భక్తులు దుర్గాదేవిని ఆచారాలతో పూజించి ఉపవాసం ఉంటారు. నిర్మలమైన హృదయంతో ఇలా చేయడం ద్వారా దుర్గాదేవి భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తుంది. ఈ సంవత్సరం, శారదీయ నవరాత్రి సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ దశమి తిథితో ముగుస్తుంది. ఉపవాసం పూర్తి ప్రయోజనాలను పొందాలంటే.. ఉపవాసం ఉండే భక్తుడు ముఖ్యమైన…

Read More
Bihar Election 2025: బిహార్‌లో ఇండి కూటమి సీఎం అభ్యర్థి అతనే.. కాంగ్రెస్ కీలక ప్రకటన..

Bihar Election 2025: బిహార్‌లో ఇండి కూటమి సీఎం అభ్యర్థి అతనే.. కాంగ్రెస్ కీలక ప్రకటన..

బిహార్‌లో ఇండి కూటమి సీఎం అభ్యర్ధిపై సస్పెన్స్‌ తొలగిపోయింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌నే సీఎం అభ్యర్ధి అని కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. చాలా రోజుల నుంచి ఈవిషయంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్నికల ఫలితాల తరువాతే సీఎం ఎవరో తేలుతుందని ఇన్నాళ్లు చెప్పిన కాంగ్రెస్‌ నేతలు మనస్సు మార్చుకున్నారు. తేజస్వి యాదవ్‌ సీఎం అభ్యర్ధిత్వంపై ఎలాంటి అభ్యంతరం లేదని బిహార్‌ కాంగ్రెస్‌ ప్రకటించింది. ప్రస్తుతం బిహార్ అధికార్‌ యాత్రలో ఉన్నారు తేజస్వి యాదవ్‌. ఐదు రోజుల పాటు…

Read More
ICC Women’s World Cup 2025 : మహిళల ప్రపంచ కప్‌లో మరో చరిత్ర.. మహిళలే అంపైర్లు, రెఫరీలు

ICC Women’s World Cup 2025 : మహిళల ప్రపంచ కప్‌లో మరో చరిత్ర.. మహిళలే అంపైర్లు, రెఫరీలు

ICC Women’s World Cup 2025 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రాబోయే మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 లీగ్ మ్యాచ్‌ల కోసం మహిళా మ్యాచ్ అధికారుల ప్యానెల్‌ను ప్రకటించింది. ఈ ప్యానెల్‌లో నలుగురు రెఫరీలు, 14 మంది అంపైర్లు ఉన్నారు. వీరంతా తొమ్మిది వేర్వేరు దేశాల నుంచి వచ్చారు. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30న గువాహటిలో భారత్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. మహిళా అంపైర్ల ప్యానెల్ మహిళల క్రికెట్ ప్రపంచ…

Read More
Hyderabad: కిరాతకుడు.. అంతా పడకున్నాక భార్య దగ్గరకు కత్తితో వెళ్లిన భర్త.. చివరకు..

Hyderabad: కిరాతకుడు.. అంతా పడకున్నాక భార్య దగ్గరకు కత్తితో వెళ్లిన భర్త.. చివరకు..

ఈ మధ్య కాలంలో భార్యభర్తల హత్యలు కలవరపెడుతున్నాయి. ప్రియుడు కోసం భార్యలు భర్తను కడతేర్చుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. అదే సమయంలో అనుమానం తో పాటు చిన్న చిన్న విషయాలకే భార్యలను కిరాతకంగా చంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే మేడ్చల్ జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను దారుణంగా చంపి ముక్కలు చేశాడు. ఈ ఘటన మరవరక ముందే హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానంతో ఓ భర్త తన భార్యను కత్తితో…

Read More
Andhra: పిండ ప్రదానం చేసేందుకు వెళ్తుండగా ఘోరం.. కుక్క రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. పాపం ముగ్గురు..

Andhra: పిండ ప్రదానం చేసేందుకు వెళ్తుండగా ఘోరం.. కుక్క రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. పాపం ముగ్గురు..

Andhra Road Accident:  ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుక్కను తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టింది.. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.. ఈ ఘోర ప్రమాదం బాపట్ల మార్టూరు మండలం కోలలపూడి దగ్గర హైవేపై చోటుచేసుకుంది. కుక్కను తప్పించబోయి కారు.. అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు….

Read More
Dussera Holidays 2025: సెలవులొచ్చేశాయోచ్‌.. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో బడులకు దసరా సెలవులు!

Dussera Holidays 2025: సెలవులొచ్చేశాయోచ్‌.. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో బడులకు దసరా సెలవులు!

హైదరాబాద్‌, సెప్టెంబర్ 21: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు దసరా సెలవులు వచ్చేశాయి. అన్ని పాఠశాలలు శనివారం (సెప్టెంబర్‌ 20) నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఏపీ, తెలంగాణలో విద్యార్థులు ఫుల ఖుషీ అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లతోపాటు గురుకులాలు, ప్రైవేట్ రెసిడెన్సీల్లో ఉంటున్న విద్యార్థులు శనివారం నుంచే ఇంటి బాట పట్టారు. తల్లిదండ్రులు విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లడానికి వస్తుండటంతో పలు చోట్ల సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు బస్టాండులు, రైల్వే స్టేషన్లు…

Read More