Tirumala: బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. సామాన్య భక్తుడికి పెద్ద పీట.. ఎక్కువ మందికి దర్శనం కలిగేలా చర్యలు

Tirumala: బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. సామాన్య భక్తుడికి పెద్ద పీట.. ఎక్కువ మందికి దర్శనం కలిగేలా చర్యలు

శ్రీవారి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు రానే వచ్చేశాయి. ఈ రోజు సాయంత్రం ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. స్వామివారి వైభవాన్ని కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఈ నెల 24 నుంచి అక్టోబరు 2 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు ఈ ఏడాది భక్తుల…

Read More
జోధ్‌పూర్‌కు చేరుకున్న మహంత్ స్వామి మహారాజ్! 25న స్వామినారాయణ్ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం

జోధ్‌పూర్‌కు చేరుకున్న మహంత్ స్వామి మహారాజ్! 25న స్వామినారాయణ్ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం

BAPS స్వామినారాయణ సంస్థ ప్రస్తుత అధిపతి, ఆధ్యాత్మిక గురువు, ప్రపంచ ప్రఖ్యాత సాధువు బ్రహ్మస్వరూప్ మహంత్ స్వామి మహారాజ్ శుక్రవారం సాయంత్రం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పర్యటించారు. ఆయనను స్వాగతించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమెరికాలోని అక్షరధామ్ ఆలయం, అబుదాబిలోని BAPS హిందూ దేవాలయం సృష్టికర్త మహంత్ స్వామీజీ మహారాజ్ సెప్టెంబర్ 25న BAPS జోధ్‌పూర్ స్వామినారాయణ్ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. సెప్టెంబర్ 19 నుండి 28 వరకు జరిగే ఈ ఆలయ ఉత్సవంలో…

Read More
Telangana: ఈ గ్రామస్తులు చేసిన పనికి మీరు సలాం కొట్టాల్సిందే.. అదేంటో తెలియాలంటే

Telangana: ఈ గ్రామస్తులు చేసిన పనికి మీరు సలాం కొట్టాల్సిందే.. అదేంటో తెలియాలంటే

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లి గురించే ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు నేత్రదానం చేయడానికి ముదుకు వచ్చారు. చిన్నాపెద్ద తేడా లేకుండా నేత్రల ఇస్తామని సంకల్ప పత్రం ఇచ్చారు. ఈ గ్రామంలో, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్పు మొదలైంది. మొదట ఒక్కరిద్దరు నేత్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే వాళ్లు చనిపోయిన తరువాత నేత్రలను సేకరించారు. తరువాత మేము కూడా ఎందుకు ఇవ్వకూడదని ఆలోచించారు. దీంతో కొంతమంది ఇవ్వడానికి ముందుకు వచ్చారు….

Read More
Katrina Kaif: తల్లి కాబోతున్న ‘మల్లీశ్వరి’.. బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసి శుభవార్త చెప్పిన కత్రినా కైఫ్

Katrina Kaif: తల్లి కాబోతున్న ‘మల్లీశ్వరి’.. బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసి శుభవార్త చెప్పిన కత్రినా కైఫ్

టాలీవుడ్ మల్లీశ్వరి తల్లి కాబోతుంది. అదేనండి.. బాలీవుడ్ హీరోయిన్, విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్ త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది. త్వరలోనే ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని కత్రినా దంపతులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా బేబీ బంప్ తో ఉన్న కత్రినా ఫొటోలను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు,…

Read More
Telangana: పెరట్లో ఒక్కసారిగా వినిపించిన అదో మాదిరి చప్పుళ్లు.. ఏంటా అని టార్చ్ వేయగా

Telangana: పెరట్లో ఒక్కసారిగా వినిపించిన అదో మాదిరి చప్పుళ్లు.. ఏంటా అని టార్చ్ వేయగా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అనంతారం తండాలో ఓ గిరినాగు జనావాసాల మధ్యకు వచ్చి హల్‌చల్ చేసింది. గ్రామంలోని ఓ ఇంటి పెరట్లోకి వచ్చిన భారీ గిరినాగు జనం కంటపడింది. సుమారు 13 అడుగులున్న ఈ అరుదైన కింగ్ కోబ్రాని చూసిన జనం పాము ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి కర్రలతో పాముపై దాడి చేశారు. అనంతరం కొన ఊపిరితో ఉన్న గిరినాగును ఈడ్చుకుంటూ ఊరంతా ఊరేగించి పెట్రోల్ పోసి తగులబెట్టేశారు. పాములను మాత్రమే తింటూ పర్యావరణానికి…

Read More
Amazon Sale: ఈ టైమ్‌లో ఫోన్ కొంటే సగం డబ్బులు సేవ్.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే డిస్కౌంట్స్..

Amazon Sale: ఈ టైమ్‌లో ఫోన్ కొంటే సగం డబ్బులు సేవ్.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే డిస్కౌంట్స్..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఈ పండుగ సేల్, స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లను వాటి అసలు ధర కంటే సగం కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో లభించే కొన్ని ఉత్తమ స్మార్ట్‌ఫోన్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఐఫోన్ 16 ఈ సేల్‌లో ఐఫోన్ 16ను కేవలం రూ.51,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను…

Read More
Car Fuel tips: కారులో పెట్రోల్/డీజిల్ ఎలా కొట్టించాలి! చాలామందికి తెలియని విషయాలు!

Car Fuel tips: కారులో పెట్రోల్/డీజిల్ ఎలా కొట్టించాలి! చాలామందికి తెలియని విషయాలు!

కారుని మంచిగా మెయింటెయిన్ చేయాలనుకునేవాళ్లు కారులో పెట్రోల్/డీజిల్ ఎలా నింపాలి? ఎంత నింపాలి అనే విషయాలు తెలుసుకోవాలి. వీటి గురించి చాలామందికి అవగాహన ఉండదు. అందుకే వాటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫుల్ ట్యాంక్ కారు విషయంలో చాలామంది చేసే తప్పు ఫ్యుయెల్ ట్యాంక్‌ను ఫుల్ చేయడం. ఇలా చేయడం వల్ల చాలా నష్టాలున్నాయి. ఫ్యుయెల్ ట్యాంక్ ఫుల్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంధనం ఫ్లో సరిగా ఉండదు. ట్యాంక్ లో కొద్దిగా…

Read More
ఐఫోన్ కొనివ్వలేదని ప్రాణాలు తీసుకున్న యువకుడు

ఐఫోన్ కొనివ్వలేదని ప్రాణాలు తీసుకున్న యువకుడు

శాఖపెందుర్తిలోని సుజాతానగర్‌కు చెందిన సాయి మారుతి కెవిన్ అనే యువకుడు తాజా ఐఫోన్ కోసం పట్టుబట్టి, తల్లిదండ్రులు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని సినిమా పరిశ్రమలో పనిచేసే కెవిన్ ఇటీవల ఇంటికి వచ్చి ఐఫోన్ కోసం వాదించాడు. తండ్రి, చదువు లేకుండా, ఉద్యోగం లేకుండా ఖరీదైన ఫోన్ ఎందుకు అని ప్రశ్నించాడు. కెవిన్ మాత్రం మొండి పట్టు విడిచలేదు. తల్లిదండ్రులు సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అలిగి గదిలోకి వెళ్లిన కెవిన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు….

Read More
మావోయిస్టులకు భారీ షాక్‌.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మృతి!

మావోయిస్టులకు భారీ షాక్‌.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మృతి!

ఛత్తీస్‌గఢ్‌, సెప్టెంబర్‌ 23: కేంద్రకమిటీ నాయకులు నేలకొరుగుతున్నారు. సాయుధ దళాలు చెల్లాచెదురవుతున్నాయి. దట్టమైన అడవుల్ని భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి. వార్‌ వన్‌సైడ్‌ అన్నట్లుంది మావోయిస్టుల ఏరివేత. చూస్తుంటే డెడ్‌లైన్‌ కంటే ముందే ఆపరేషన్‌ కంప్లీట్‌ చేసేలా ఉంది కేంద్ర హోంశాఖ. ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ తుపాకులు గర్జించాయి. నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు హతమయ్యారు. కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కట్టా రామచంద్రా రెడ్డి అలియాస్‌ వికల్ప్ ఎన్‌కౌంటర్‌తో…

Read More
Team India Fined : డబుల్ షాక్..స్మృతి మంధాన సెంచరీ  వృధా.. టీమిండియాకు ఐసీసీ భారీ జరిమానా!

Team India Fined : డబుల్ షాక్..స్మృతి మంధాన సెంచరీ వృధా.. టీమిండియాకు ఐసీసీ భారీ జరిమానా!

Team India Fined : ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోవడమే కాకుండా, భారత మహిళా క్రికెట్ జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ ఈ జరిమానా విధించింది. జట్టు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుపై కూడా జరిమానా విధించబడింది. ఆ జట్టు కూడా నిర్ణీత సమయంలో తమ ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఇప్పుడు భారత జట్టు ఈ తప్పు చేసింది. భారత జట్టు…

Read More