Tollywood: తల్లి బంగారం తాకట్టు పెట్టి సినిమాల్లోకి.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్.. ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: తల్లి బంగారం తాకట్టు పెట్టి సినిమాల్లోకి.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఆ పిల్లాడు సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్. ప్రస్తుతం ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియా కూడా అతని నామస్మరణతో మార్మోగిపోతోంది. అన్నట్లు ఈ అబ్బాయిది రాయల సీమ. అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగాడు. చదువుల్లోనూ బాగా చురుకు. సీఏ కోర్సులో కూడా చేరాడు. అయితే చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. అందుకే చదువుకుంటోన్న సమయంలోనే ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలో…

Read More
చైనాలో రాగసా టైఫూన్ ఎఫెక్ట్.. ఓ వైపు నగరాలు ఖాళీ.. రోడ్లు జలమయం.. చేపలు పడుతున్న ప్రజలు

చైనాలో రాగసా టైఫూన్ ఎఫెక్ట్.. ఓ వైపు నగరాలు ఖాళీ.. రోడ్లు జలమయం.. చేపలు పడుతున్న ప్రజలు

చైనా నుంచి హాంకాంగ్ వరకు సూపర్ టైఫూన్ రాగసా విధ్వంసం సృష్టించింది. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలకు అనేక మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. అనేక మంది గల్లంతయ్యారు. ఈ విధ్వంసకర తుఫాను మకావుతో సహా అనేక ప్రదేశాలలో రోడ్లను చెరువులుగా మార్చింది. ఇంతలో నివాసితులు ఒక ప్రత్యేకమైన దృశ్యాన్ని చూశారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . మకావు వీధుల్లో వరదలు నీరు పోటెత్తింది. ఈ వరద నీటికి పెద్ద…

Read More
వామ్మో.. రామెన్‌ నూడుల్స్‌ తింటే చావు కొనితెచ్చుకున్నట్లేనా? భయంకరమైన నిజాలు

వామ్మో.. రామెన్‌ నూడుల్స్‌ తింటే చావు కొనితెచ్చుకున్నట్లేనా? భయంకరమైన నిజాలు

జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లోని విశ్వవిద్యాలయాలు నిర్వహించిన ఉమ్మడి పరిశోధనలో దేశంలో అత్యధికంగా రామెన్ వినియోగానికి పేరుగాంచిన ప్రాంతం, తరచుగా రామెన్ తినే వ్యక్తులు వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే పరిమితం చేసిన వారితో పోలిస్తే మరణ ప్రమాదం 1.5 రెట్లు ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా యమగాట ప్రిఫెక్చర్‌లోని 40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల 6,725 మంది నివాసితులను దాదాపు నాలుగున్నర సంవత్సరాల కాలంలో అనుసరించారు. వారు ఎంత…

Read More
Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. నిన్న అర్ధరాత్రి నుంచి బీభత్సం

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. నిన్న అర్ధరాత్రి నుంచి బీభత్సం

హైదరాబాద్, సెప్టెంబర్‌ 26: హైదరాబాద్ నగరవ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. రోడ్డపై ఎక్కడికక్కడ భారిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటితో రహదారులు నీటమునిగిపోయాయి. తక్కువ ఎత్తులో ఉన్న కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉందని…

Read More
Vastu Tips: కరివేపాకు మొక్కని పెంచుకునే విషయంలో తప్పు చేశారో.. అనారోగ్యం, ఆర్ధిక ఇబ్బందులు తప్పవు..

Vastu Tips: కరివేపాకు మొక్కని పెంచుకునే విషయంలో తప్పు చేశారో.. అనారోగ్యం, ఆర్ధిక ఇబ్బందులు తప్పవు..

కరివేపాకు వల్ల తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అయితే జ్యోతిషశాస్త్రంలో కూడా కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉందని తెలుసా? అందుకే కరివేపాకు మొక్కని ఇంట్లో పెంచుకోవాలంటే కొన్ని నియమాలను పాటించాలి. ఆనందం, శ్రేయస్సు కోసం కరివేపాకు మొక్కను ఇంట్లో ఏ దిశలో పెంచుకోవాలి? ఎక్కడ నాటితే శుభప్రదంగా పరిగణించబడుతుంది తెలుసుకోండి. కరివేపాకు మొక్క బాగా పెరగితే అది లక్ష్మీదేవి ఆశీర్వాదంగా భావిస్తారు. అయితే.. ఇంట్లో కొన్ని ప్రదేశాలలో కరివేపాకులను నాటడం ఎంత…

Read More
Telangana: పశువులను మేతకు తీసుకెళ్లిన భార్యాభర్తలు.. ఎంతకూ ఇంటికి రాకపోగా.. వెళ్లి చూసేసరికి

Telangana: పశువులను మేతకు తీసుకెళ్లిన భార్యాభర్తలు.. ఎంతకూ ఇంటికి రాకపోగా.. వెళ్లి చూసేసరికి

కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ కారిడార్‌లోని సిర్పూర్ టీ అభయారణ్యంలో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. అడవిలోకి పశువులను‌ మేతకు తీసుకెళ్లిన పశువుల కాపారుల దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది‌. పశువులు ఇంటికి చేరినా కాపారులు మాత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అటవి ప్రాంతంలో పడి ఉన్న రెండు మృతదేహాలను గుర్తించారు. ఒంటిపై రక్తపు మరకలు ఉండటం తలపై అటవి జంతువుల దాడి చేసినట్టుగా గుర్తులు…

Read More
అంజీర్ ఎవరు తినడం ప్రమాదమో తెలుసా?

అంజీర్ ఎవరు తినడం ప్రమాదమో తెలుసా?

అంజీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ప్రతి రోజూ తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు ఆరోగ్య నిపుణుల.కానీ కొంత మంది మాత్రం అస్సలే అంజీర్ తినకూడదంట. అయితే అంజీర్ ఎవరు తినకూడదు, ఏ సమస్యలు ఉన్నవారు అంజీర్ తినడం వలన సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం. అంజీర్‌లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువలన ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రతి రోజూ రెండు అంజీర్ పండులు తినాలని చెబుతారు. ముఖ్యంగా…

Read More
వామ్మో.! రామెన్‌ నూడుల్స్‌ తింటే చావు కొనితెచ్చుకున్నట్లేనా? భయంకరమైన నిజాలు

వామ్మో.! రామెన్‌ నూడుల్స్‌ తింటే చావు కొనితెచ్చుకున్నట్లేనా? భయంకరమైన నిజాలు

జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లోని విశ్వవిద్యాలయాలు నిర్వహించిన ఉమ్మడి పరిశోధనలో దేశంలో అత్యధికంగా రామెన్ వినియోగానికి పేరుగాంచిన ప్రాంతం, తరచుగా రామెన్ తినే వ్యక్తులు వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే పరిమితం చేసిన వారితో పోలిస్తే మరణ ప్రమాదం 1.5 రెట్లు ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా యమగాట ప్రిఫెక్చర్‌లోని 40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల 6,725 మంది నివాసితులను దాదాపు నాలుగున్నర సంవత్సరాల కాలంలో అనుసరించారు. వారు ఎంత…

Read More
YVS Chowdary: వైవీఎస్ చౌదరికి మాతృవియోగం.. ‘తల్లి’డిల్లిపోతున్న టాలీవుడ్ డైరెక్టర్

YVS Chowdary: వైవీఎస్ చౌదరికి మాతృవియోగం.. ‘తల్లి’డిల్లిపోతున్న టాలీవుడ్ డైరెక్టర్

  ప్రముఖ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి యలమంచలి రత్నకుమారి (88) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం (సెప్టెంబర్‌ 25) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తల్లితో తన అనుబంధాన్ని, మధురు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘మన పెద్దలు కొంత మందిని చూసి ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క…

Read More
TGPSC Group 2 Final Results: టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్ధులకు ఎగిరి గంతేసే న్యూస్.. దసరాకు ముందే పండగ బొనాంజా

TGPSC Group 2 Final Results: టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్ధులకు ఎగిరి గంతేసే న్యూస్.. దసరాకు ముందే పండగ బొనాంజా

హైదరాబాద్‌, సెప్టెంబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌ 2 పోస్టులకు సంబంధించి తుది ఫలితాల కోసం నిరుద్యోగులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీజీపీఎస్సీ తీపి కబురు చెప్పింది. దసరా పండగలోపు గ్రూప్‌ 2 పోస్టుల తుది ఫలితాలను వెల్లడించి, నియామకపత్రాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు నెలల తరబడి నానుతున్న గ్రూప్‌ 2 పోస్టుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు గ్రూప్‌ 1 పోస్టుల తుది ఫలితాలు…

Read More