డిజిటల్ ఇండియా కొత్త గుర్తింపు.. ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది.. అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిందేనా..?

డిజిటల్ ఇండియా కొత్త గుర్తింపు.. ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది.. అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిందేనా..?

భారతదేశంలో ప్రయాణ పత్రాలను ఆధునీకరించడం, భద్రపరచడం వైపు కీలక ముందడుగు పడింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ-పాస్‌పోర్ట్ సేవను ప్రారంభించింది. ఏప్రిల్ 2024లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు క్రమంగా దేశవ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలకు విస్తరిస్తోంది. ఇది జూన్ 2025 నుండి దేశవ్యాప్తంగా అధికారికంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ ఈ-పాస్‌పోర్ట్ సాంప్రదాయ భారతీయ పాస్‌పోర్ట్ లాగానే కనిపిస్తుంది. కానీ ఇందులో ఆధునిక సాంకేతికత ఉంటుంది. దీని కవర్‌లో RFID…

Read More
ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పాదాల్లో వాపు ఇక ఖతం..

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పాదాల్లో వాపు ఇక ఖతం..

సాధారణంగా కొన్నిసార్లు పాదాల్లో వాపు రావడం సహజం. ఈ సమస్యకి కారణం ఎక్కువ సేపు నిలబడటం, నడవడం, కూర్చోవడం కావచ్చు. ఈ సమస్య గర్భిణీల్లో ఎక్కువగా వస్తుంది. కొన్ని రకాల ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పాదాల్లో వాపు వచ్చే అవకాశం ఉంది. మీరు కొన్నిటిప్స్‌ పాటిస్తే చాలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. పాదాల్లో నీరు నిలిచిపోయినప్పుడు కూడా పాదాల్లో వాపు వచ్చే అవకాశం ఉంది. కానీ రెగ్యులర్‌గా నీటిని ఎక్కువగా  తాగడం వల్ల ఈ…

Read More
పాము తల కొరికి పక్కనే పెట్టుకొని నిద్రపోయిన వ్యక్తి.. తర్వాత

పాము తల కొరికి పక్కనే పెట్టుకొని నిద్రపోయిన వ్యక్తి.. తర్వాత

ఈ క్రమంలో అతన్ని ఓ కట్లపాము కరిచింది. దాంతో అతనికి కోపం వచ్చి నన్నే కాటేస్తావా.. ఉండు నీ పని చెప్తాను అన్నట్టుగా.. ఆ పామును పట్టుకొని దాని తల కొరికేసాడు. అక్కడితో ఆగకుండా ఆ పామును తీసుకొచ్చి పక్కనే పెట్టుకొని నిద్రపోయాడు. ఉదయం వెంకటేష్‌ పక్కన చచ్చి పడి ఉన్న పామును చూసి షాకయిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. వెంకటేష్‌కు ప్రస్తుతం తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అతని పరిస్థితి…

Read More
ఏడాదికి రూ.20 కడితే..రూ.2 లక్షలు బెనిఫిట్

ఏడాదికి రూ.20 కడితే..రూ.2 లక్షలు బెనిఫిట్

కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో పేద కుటుంబాలకు బీమా రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ప్రవేశపెట్టింది. ఏడాదికి కేవలం రూ.20 చెల్లిస్తే ఏకంగా రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ కల్పిస్తోంది. ఏడాదికోసారి రూ.20 చెల్లిస్తూ రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులో 18 ఏళ్ల వయసు వచ్చిన వారి నుంచి 70 ఏళ్ల వయసు వారు చేరేందుకు అర్హులు. ఈ స్కీమ్‌లో చేరిన వ్యక్తి మరణించడం లేదా…

Read More
భారత్‌పై అమెరికా ఆలోచనలో మార్పు త్వరలో మోదీతో ట్రంప్‌ భేటీ

భారత్‌పై అమెరికా ఆలోచనలో మార్పు త్వరలో మోదీతో ట్రంప్‌ భేటీ

ట్రంప్‌ సన్నిహిత సలహాదారులైన పీటర్‌ నవారో, స్కాట్‌ బెసెంట్, హోవార్డ్‌ లుట్నిక్‌ తదితరులు అదేపనిగా ఇండియాపై చేసిన విమర్శలు బలవంతపు దౌత్యంలా ఉన్నాయి. అయితే, ఇప్పుడు భారత్‌ ప్రతిదానికీ స్పందించడం మానేసింది. అమెరికా దూషణలపై బహిరంగంగా ప్రతిదాడి చేయడం లేదు. అమెరికాపై ప్రతీకార సుంకాలనూ విధించలేదు. వ్యూహాత్మక మౌనాన్నే ఆశ్రయించింది. ఈ సంయమనమే అమెరికాను ఆలోచనలో పడేలా చేసిందనేది పరిశీలకుల మాట. షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోదీ చైనా, రష్యా అగ్ర నేతలతో స్నేహపూర్వకంగా…

Read More
Diabetes: మధుమేహానికి మంచి మెడిసిన్..! ఖాళీ కడుపుతో ఈ ఆకులు నాలుగు తింటే చాలు..

Diabetes: మధుమేహానికి మంచి మెడిసిన్..! ఖాళీ కడుపుతో ఈ ఆకులు నాలుగు తింటే చాలు..

షుగర్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడే ఆహారాల్లో కరివేపాకు ఒకటి. కరివేపాకులో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. ఈ సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి. కరివేపాకు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన లిపిడ్ ప్రొఫైల్‌ను నిర్వహించడానికి, గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడానికి కరివేపాకు సహాయపడుతుంది. షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు నమలడం వల్ల బరువు తగ్గవచ్చు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్…

Read More
వాగులో కొట్టుకుపోతున్న యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే

వాగులో కొట్టుకుపోతున్న యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే

భారీవర్షాలు- వరదలతో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్-భువనగిరి మండలాల మధ్య చిన్నేటి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో బీబీనగర్ మండలం మాదారం గ్రామానికి చెందిన వెలువర్తి మహేష్ చిన్నేటి వాగును దాటేందుకు ప్రయత్నించాడు. వాగు ఉద్ధృతిని అతడు అంచనా వేయలేకపోయాడు. ఈ క్రమంలో లో లెవెల్ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో వాగు ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దాంతో పట్టు కోల్పోయిన అతడు బ్రిడ్జిపై నుండి జారిపడి పోయాడు. అదృష్టవశాత్తు పిల్లర్ ను పట్టుకుని వేళాడుతూ…

Read More
ఉద్యోగిని ఆత్మ హత్య.. కుటుంబానికి రూ. 90 కోట్ల పరిహారం

ఉద్యోగిని ఆత్మ హత్య.. కుటుంబానికి రూ. 90 కోట్ల పరిహారం

జపాన్‌లోని ప్రముఖ కాస్మోటిక్స్ సంస్థ లో సటోమి చేరారు. ఒక మీటింగ్‌లో, ఆమె.. ముందస్తు అనుమతి లేకుండా క్లయింట్లను కలిశారని కంపెనీ ప్రెసిడెంట్ ఆగ్రహించారు. అందరి ముందే ఆమెను ‘వీధి కుక్క’ అంటూ అవమానించారు. మరుసటి రోజు కూడా అదే తరహాలో వేధించడంతో సటోమి మానసిక క్షోభకు గురైంది. ఈ ఘటన తర్వాత సటోమి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. చికిత్స కోసం సెలవు తీసుకున్నప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. చివరకు 2022 ఆగస్టులో ఆత్మహత్యాయత్నం చేయగా, కోమాలోకి వెళ్లింది….

Read More
Telangana: డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లిన మహిళలు.. పాస్‌బుక్‌‌లో లెక్కలు చూడగా

Telangana: డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లిన మహిళలు.. పాస్‌బుక్‌‌లో లెక్కలు చూడగా

కడెం మండలం లింగాపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో నర్సాపూర్ కాలనీ పంచాయతీకి చెందిన 16 మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పొదుపు డబ్బులను గత కొంతకాలం జమ చేసుకుంటున్నారు. బ్యాంకు ద్వారా వచ్చిన రుణాలను తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారు. అయితే ఆరు నెలలకు పైగా సంఘాల మహిళలు తమ ఖాతాల్లో పొదుపు డబ్బు ఎంత జమ అయిందో చూసుకోలేదు. ఇటీవల ఒక సంఘం సభ్యురాలు అవసరం పడి గ్రూపు ఖాతా డబ్బుల వివరాలు ఆరా తీయగా…..

Read More
Maharashtra: ఎట్టకేలకు చిక్కిన మ్యాన్‌ ఈటర్‌

Maharashtra: ఎట్టకేలకు చిక్కిన మ్యాన్‌ ఈటర్‌

భర్త బండిలో నుంచి ఎరువులను దించుతుండగా.. భార్య పొలంలోకి వెళ్లింది. ఇంతలో పొలంలో నక్కి ఉన్న పులి ఒక్కసారిగా మహిళపై దాడి చేసింది. పొలం పక్కన ఉన్న సరస్సు ఒడ్డుకు ఆమెను లాక్కెళ్లింది. మహిళ అరుపులు విని ఆమె భర్త, ఇతర కూలీలు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. జనం అలికిడి విని పులి పారిపోయింది. అయితే, పులి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు వెంటనే…

Read More