అప్పుడు పిల్లల టీవీ యాంకర్.. ఇప్పుడు కిర్రెక్కించే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్..

అప్పుడు పిల్లల టీవీ యాంకర్.. ఇప్పుడు కిర్రెక్కించే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్..

చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న రోల్స్ చేసి ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. కొంతమంది టీవీ సీరియల్స్ లు, యాంకర్స్ గా చేసి కూడా హీరోయిన్స్ గా మారిన వారు ఉన్నారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. నటిగా తనను తాను నిరూపించుకుంటుంది ఆ ముద్దుగుమ్మ . అందం అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. అలాగే తనదైన స్టైల్…

Read More
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన బ్రిటన్ సహా 3 దేశాలు.. కేవలం గుర్తింపు ఇస్తే సరిపోతుందా?

పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన బ్రిటన్ సహా 3 దేశాలు.. కేవలం గుర్తింపు ఇస్తే సరిపోతుందా?

పాలస్తీనాను బ్రిటన్ స్వతంత్ర దేశంగా గుర్తించింది. ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ విషయాన్ని ప్రకటించారు. బ్రిటన్‌తో పాటు, కెనడా, ఆస్ట్రేలియా కూడా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాయి. ఫ్రాన్స్ త్వరలో పాలస్తీనాను గుర్తించనున్నట్లు తెలిపింది. పాలస్తీనాను గుర్తించిన మొదటి G7 దేశం కెనడాగా నిలిచింది. భారతదేశం, చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా 140 కి పైగా దేశాలు ఇప్పటికే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయి. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడం జిహాదిస్ట్ సంస్థ హమాస్‌కు బహుమతి అని…

Read More
ఓజీ సినిమా మొదటి టికెట్‌ ధర అక్షరాలా రూ.లక్ష.. ఎందుకంటే

ఓజీ సినిమా మొదటి టికెట్‌ ధర అక్షరాలా రూ.లక్ష.. ఎందుకంటే

పవన్‌ కళ్యాణ్‌ అభిమాని, జనసేన కార్యకర్త అయిన శ్రీరామలోచన్‌ అనే వ్యక్తి పవన్‌మీద అభిమానంతో ఆ సినిమా మొదటి టికెట్‌ తనే కొనుగోలు చేయాలనుకున్నారు. అనుకున్నట్టుగానే ఏకంగా లక్షరూపాయలు వెచ్చించి మొదటి షో మొదటి టికెట్‌ను కొనుగోలు చేశారు. ఆ సొమ్మును ఏదైనా సామాజిక కార్యక్రమానికి ఉపయోగించాలని థియేటర్‌ యజమానిని కోరారు. థియేటర్‌ యజమాని పవన్‌ కూడా పవన్‌ కళ్యాణ్‌ అభిమాని కావడంతో శ్రీరామలోచన్‌ ప్రతిపాదన అతనికి నచ్చి మొదటి టికెట్‌ను అతనికి లక్ష రూపాయలకు విక్రయించారు….

Read More
క్విట్‌ సోషల్ మీడియా..అధ్యయనంలో సంచలన రిపోర్ట్

క్విట్‌ సోషల్ మీడియా..అధ్యయనంలో సంచలన రిపోర్ట్

ఒక నివేదిక ప్రకారం, అనేక మంది సెలబ్రిటీలు, అనుష్క, ఐశ్వర్య, లక్ష్మీ వంటి హీరోయిన్లు సహా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు వీడ్కోలు చెబుతున్నారు. వారితో పాటు, వ్యాపార, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ట్రోలింగ్ మరియు నెగటివ్ కామెంట్లతో కలిగే మానసిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. కాలేజీ విద్యార్థులపై చేసిన అధ్యయనంలో, ఫోన్‌ను ఒక గంట పాటు పక్కన పెట్టమని చెప్పినప్పుడు, వారు తీవ్రమైన ఒత్తిడికి…

Read More
శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇక గది దొరకలేదనే టెన్షన్ ఉండదు

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇక గది దొరకలేదనే టెన్షన్ ఉండదు

తిరుమల శ్రీవారి భక్తులకు వసతి సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనుంది. నూతనంగా నిర్మించిన పిఎస్సి 5 భవనం సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది. టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మరియు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి భవనాన్ని పరిశీలించి, హాళ్ళు, అన్నప్రసాద వితరణ, మరుగుదొడ్లు మొదలైన వసతులను పరిశీలించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేస్తూ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ భవనంలో ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రాన్ని…

Read More
Hyderabad: భలే.. భలే పండుగ వేళ పూల ధరలు తగ్గాయోచ్…

Hyderabad: భలే.. భలే పండుగ వేళ పూల ధరలు తగ్గాయోచ్…

తెలంగాణలో అతి పెద్ద పండుగలలో ఒకటైన దసరాతో పాటు బతుకమ్మ పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ పండుగల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పూల డిమాండ్‌లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నవరాత్రి వేడుకలతో కూడిన ఈ పండుగల సమయంలో పూలకు గిరాకి పెరగడం సహజమే. హైదరాబాద్‌లోని పూల మార్కెట్‌లో ప్రస్తుతం తీవ్రమైన రద్దీ నెలకొని ఉంది. వ్యాపారుల చెబుతున్న వివరాల ప్రకారం, బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల పాటు పూలతో అలంకరించే ఆచారం ఉండటం వలన పూల డిమాండ్‌లో…

Read More
శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇక గది దొరకలేదనే టెన్షన్ ఉండదు

TOP 9 ET News: షాకింగ్ న్యూస్.. ఆస్కార్‌ రేసులో కన్నప్ప, పుష్ప2, సంక్రాంతికి వస్తున్నాం..

2025 ఆస్కార్‌ రేసులో ఐదు తెలుగు సినిమాలు అఫీషియల్‌గా నామినేట్ అవ్వడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో సంచలనంగా మారింది. పుష్ప2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప , గాంధీ తాత చెట్టు, కుబేర..! ఈ ఐదు సినిమాలను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్‌కు ఇండియా తరుపు పంపిస్తోంది. ఇవే కాదు.. హిందీ నుంచి 10 సినిమాలను… మరాఠా నుంచి 6 సినిమాలను.. కన్నడ, మణిపురి భాషల నుంచి ఒక్కో సినిమాను ఆస్కార్ కోసం ఇండియా తరుపున…

Read More
పారిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమజంట.. అమ్మాయిపై కేసు నమోదు! ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు..

పారిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమజంట.. అమ్మాయిపై కేసు నమోదు! ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు..

సాధారణంగా ప్రేమ పెళ్లిళ్లు జరిగిన సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయిపై, అతని కుటుంబ సభ్యులపై కేసు పెడుతుంటారు. వందలో 99 శాతం కేసులు ఇలానే ఉంటాయి. కానీ, విచిత్రంగా ఓ ప్రేమ పెళ్లి విషయంలో అబ్బాయి కుటుంబ సభ్యులు అమ్మాయిపై కేసు పెట్టారు. అది కూడా బాల్య వివాహ కేసు. వినేందుకు విచిత్రంగా ఉన్నా.. ఇది నిజంగా జరిగిన ఘటన. ఈ సంఘటన మాగడి తాలూకా కుదూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సౌమ్య (19), వసంత్‌(19)…

Read More
వరదలో చిక్కుకున్న బస్సు.. 22 మంది ప్రయాణికులు

వరదలో చిక్కుకున్న బస్సు.. 22 మంది ప్రయాణికులు

బస్సులో ప్రమాద సమయంలో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో ప్రయాణికులు భయంతో గట్టిగా అరిచారు. స్థానిక అధికారులు వారిని రక్షించడం కోసం జేసీబీని రంగంలోకి దించారు. దాని సాయంతో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సుంకేసుల డ్యామ్ నుంచి నీటిని అధికంగా విడుదల చేయడంతో ఉయ్యాలవాడ–జమ్మలమడుగు రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటన వరద…

Read More
Solar Eclipse: సర్వ పితృ అమావాస్య రోజునే సూర్య గ్రహణం..  ప్రమాదం పొంచి ఉందా?

Solar Eclipse: సర్వ పితృ అమావాస్య రోజునే సూర్య గ్రహణం.. ప్రమాదం పొంచి ఉందా?

మరికాసేపట్లో సూర్యగ్రహణం. రాత్రి 10 గంటల 59 నిమిషాలకు ప్రారంభమై రేపు ఉదయం 3 గంటల 23 నిమిషాలకు విడుస్తుంది. కానీ.. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఆసియాలో ఇండియా, శ్రీలంక, నేపాల్, UAE, ఆఫ్ఘనిస్తాన్‌లో కనిపించదు. ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాల ప్రజలు కూడా దీన్ని చూడలేరు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తూర్పు తీరం, పసిఫిక్ దీవులు, ఆంటార్కిటికాకు మాత్రమే పరిమితమవుతుంది. ఈసారి సూర్య గ్రహణం ఓ అరుదైన సంభవం. ఎందుకంటే, ఆదివారం-అమావాస్య,…

Read More