షారూఖ్ ఫ్యామిలీపై మాజీ NCB అధికారి సమీర్ వాంఖడే పరువు నష్టం దావా

షారూఖ్ ఫ్యామిలీపై మాజీ NCB అధికారి సమీర్ వాంఖడే పరువు నష్టం దావా


షారూక్ ఖాన్ కుటుంబంపై మాజీ ఎన్ సీబీ అధికారి సమీర్ వాంఖెడే రెండు కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ “బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్”లో తనను తప్పుగా చిత్రీకరించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ దావా షారూక్ ఖాన్, ఆర్యన్ ఖాన్, గౌరి ఖాన్, మరియు వారి నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ పై వేయబడింది. నెట్ ఫ్లిక్స్ కూడా ఈ దావాలో నిందితురాలిగా ఉన్నారు. ముఖ్యంగా, సమీర్ వాంఖెడే గతంలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ వివాదం బాలీవుడ్‌లో పెద్ద సంచలనంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

OG టికెట్‌ ధరల పెంపుపై స్టే శుక్రవారం వరకు తొలగింపు

దక్షిణ కొరియా లో విశాఖ LG పాలిమర్స్ బాధితుల ఆందోళన

సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ

Hyderabad: మియాపూర్ డీ అడిక్షన్ సెంటర్ లో ఓవ్యక్తి దారుణ హత్య

మాదాపూర్ లో డేటింగ్ యాప్ ద్వారా చీటింగ్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *