నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి బాపట్ల మాధవి కుటుంబ సభ్యులు బంగారు రుద్రాక్షమాల,బంగారు హారాన్ని దేవస్థానానికి విరాళంగా సమర్పించారు. వీటిలో 43 గ్రాముల బంగారంతో రుద్రాక్షమాలతో పాటు త్రిశూలం, ఢమరుకం చేయించినట్లు దాత తెలిపారు.